కొండగట్టు ఆలయంలో భారీ చోరీ
జిల్లాలో మరో మూడు ఆలయాల్లోనూ వరుస చోరీలు రంగంలోకి దిగిన పోలీస్ బృందాలు..దర్యాప్తు ముమ్మరం జగిత్యాల, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24 : జగిత్యాల జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. ప్రఖ్యాత కొండగట్టు ఆలయంలోనూ చోరీ జరగడం కలకలం రేపుతుంది. ఒకేరోజు నాలుగు ఆలయాల్లో చోరీలకు పాల్పడడం కలకలం సృష్టిస్తుంది. రాయపట్నం గ్రామాల్లోని రెండు ఆలయాలతో పాటు,…
