Category ముఖ్యాంశాలు

భూకబ్జాదారుల నుంచి భద్రాచలాన్ని కాపాడండి

అన్ని రాజకీయ పార్టీలది అదే రీతి మార్చుకోకపోతే ప్రజా కోర్టులో శిక్ష తప్పదు లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్శదర్శి ఆజాద్‌ భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 07 : భద్రాచలం పట్టణంలో ఐటీడీఏ వెనక చెరువు సర్వే నెంబర్‌ 111 /5 ‌లోగల 1.15 ఎకారాల ప్రభుత్వ భూమిని వివిధ రాజకీయ పార్టీల…

బిఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకుంది…అందులో చేరిన ఎమ్మెల్యేలు ఎవరు?

కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 7 : పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌  ‌కౌంటర్‌ ఇచ్చారు. గతంలో బీఆర్‌ఎస్‌తో కలిసి పోటీ చేసింది ఎవరని ప్రశ్నించారు. ఎంపీ కోమటి రెడ్డి వెంకట్‌ ‌రెడ్డే బీఆర్‌ఎస్‌తో పొత్తు ఉంటుందని అనలేదా అని నిలదీశారు. హోల్‌ ‌సేల్‌గా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లో చేరలేదా…

కేంద్ర పథకాలకు సహకరించని రాష్ట్రం

ట్రైబల్‌ ‌వర్సిటీ డిపిఆర్‌ ‌కోసం కోటి ఇచ్చాం వి•డియా సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 7 : కేంద్ర పథకాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి అన్నారు. కేంద్రం ఏం అడిగినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ఆయన…

బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 7 : బీఆర్‌ఎస్‌ ‌పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌తమ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా దేశపతి శ్రీనివాస్‌, ‌కుర్మయ్యగారి నవీన్‌ ‌కుమార్‌, ‌చల్లా వెంకట్రామిరెడ్డి పేర్లను సీఎం ఖరారు చేశారు. ఈ నెల 9వ తేదీన నామినేషన్లు దాఖలు చేయాలని ఆ ముగ్గురు…

పెట్టుబడులకు అనుకూల వాతావరణం

2013తో పోలిస్తే రెట్టింపు ప్రపంచ వ్యాప్తంగా 50 శాతం టీకాలు తెలంగాణలోనే ఉత్పత్తి సిఐఐ సదస్సులో మంత్రి కెటిఆర్‌ ‌మళ్లీ అధికారం తమదేనన్న మంత్రి లైఫ్‌ ‌సైన్సెస్‌ ‌ఫెలోషిప్‌ ‌కోసం దరఖాస్తులకు ఆహ్వానం : ట్వీట్‌ ‌చేసిన మంత్రి కెటిఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 7 : వ్యాపారులు, పెట్టుబడులకు రాష్ట్రంలో అనుకూలమైన వాతావరణం ఉందని…

పెళ్లి కుమారుడుగా రామయ్య

స్వామివారికి వసంతోత్సవం, డోలోత్సవం స్వామివారి కల్యాణానికి 20 క్వింటాళ్ల తలంబ్రాలు తయారు భదాద్రిలో మొదలైన రాములోరి పెళ్లి సందడి భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 07 : హోలీ పౌర్ణమి సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి వివాహ వేడుకకు సంబంధించిన పెండ్లి పనులు మంగళవారం నుండి ఆలయంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. 30 వతేదీ గురువారం నాడు శ్రీస్వామివారి…

నారీ శక్తిని చాటుతున్న చాటుతున్న అపూర్వ విజయాలు

మహిళలు అన్ని రంగాల్లో పురోగమించిన నాడే సంపూర్ణ దేశాభివృద్ధి సీఎం కేసీఆర్‌ ‌మహిళా దినోత్సవ శుభాకాంక్షలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 7 : సమాజంలో సగభాగమైన మహిళలు అన్ని రంగాల్లో పురోగమించిన నాడే దేశాభివృద్ధి సంపూర్ణమవుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. స్త్రీ శక్తికి చాటే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ‘యత్ర…

2023‌లో ఆర్థిక మాంద్యం తప్పదా…!

ఆర్థిక వ్యవస్థ మందగించే అవకాశమందని నిపుణుల అంగీకారం మూడోవంతు కుదించుకుపోవచ్చని వెల్లడి బారత్‌పై అంతగా ఉండకపోయే అవకాశం 2023లో ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కుననున్నాయని, ప్రపంచ జిడిపీ కుదించుకుపోనున్నదనే కఠిన వాస్తవాన్ని ‘సెంటర్‌ ‌ఫర్‌ ఎకనమిక్స్ అం‌డ్‌ ‌బిజినెస్‌ ‌రీసెర్చ్ (‌సిఈబిఆర్‌)’ ‌సంస్థతో పాటు ఇతర అంతర్జాతీయ స్థాయి సంస్థలు హెచ్చరికలు చేయడం చూస్తున్నాం.…

ఆశా వర్కర్లకు తెలంగాణలోనే అత్యధిక జీతాలు

మంత్రి కేటీఆర్‌ ‌వెల్లడి వన్‌ ‌నేషన్‌..‌వన్‌ ‌ఫ్రెండ్‌ : శ్రీ‌లంకలో అదానీ ప్రాజెక్టుపై మంత్రి వ్యంగ్యాస్త్రాలు సిరిసిల్ల, ప్రజాతంత్ర, మార్చి 6 : ఆశా వర్కర్లకు  అత్యధిక వేతనాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగణయేనని మంత్రి కేటీఆర్‌  అన్నారు. ప్రధాని మోదీ  సొంత రాష్ట్రం గుజరాత్‌లో కంటే ఎక్కువగా వేతనాలు అందిస్తున్నామని అన్నారు. ఆశా వర్కర్లను ప్రభుత్వం…