Category ముఖ్యాంశాలు

స్వామివారి కల్యాణ మహోత్సవం కనులారా వీక్షించేలా ఏర్పాట్లు

మార్చ్ 30‌న శ్రీ సీతారాముల కల్యాణం….31న పుష్కర పట్టాభిషేకం జిల్లా అధికార యంత్రాంగం సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ కొత్తగూడెం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21 : శ్రీరామనవమి సందర్భంగా స్వామి వారి కళ్యాణ వేడుకలు ప్రతి భక్తుడు వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ అధికారులను ఆదేశించారు. మంగళవార ఐడిఓసి కార్యాలయంలో శ్రీరామనవమి,…

హైదరాబాద్‌ ‌ఫార్మాసిటీకి కేంద్రం మొండిచేయి

అభివృద్ధికి సహకరించని మోదీ ప్రభుత్వం ఫార్మాసిటీపై కోర్టులో ముగిసిన విచారణలు తీర్పు అనుకూలంగా వొస్తుందన్న ఆశాభావం మంత్రి కెటిఆర్‌ ‌వెల్లడి బెలగావి సమస్య తీర్చలేని మోదీ…యుద్ధాన్ని ఆపారంటే నమ్మాలా : నడ్డా వ్యాఖ్యలపై కెసిఆర్‌ ‌దెప్పిపొడుపు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైదరాబాద్‌ ‌ఫార్మాసిటీకి కేంద్రం నుంచి ఎలాంటి…

లైఫ్‌ ‌సైన్సెస్‌ ‌రంగంలో 8 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి

24 నుంచి 26వ తేదీ వరకు 20వ బయో ఏషియా సదస్సు తొలిసారి సదస్సులో పాల్గొంటున్న ఆపిల్‌ ‌కంపెనీ వివరాలు వెల్లడించిన మంత్రి కెటిఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21 : లైఫ్‌ ‌సైన్సెస్‌ ‌రంగంలో ప్రస్తుతం ఉన్న 4 లక్షల ఉద్యోగాలను రెట్టింపు చేసి..8 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని రాష్ట్ర…

యాదాద్రి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం

27న ఎదుర్కోలు, 28న తిరు కల్యాణం….మార్చి 3 వరకు ఉత్సవాలు కల్యాణోత్సవానికి హాజరుకానున్న సిఎం కెసిఆర్‌ ‌భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. దాదాపు ఐదేళ్ల తరవాత ఆలయ విస్తరణతో ప్రధాన ఆలయంలో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ప్రధాన ఆలయ ముఖమండపంలో…

ఆజంఖాన్‌ ‌పని అయిపోయింది

రామ్‌పుర, ఫిబ్రవరి 20 : సమాజ్‌వాదీ పార్టీ సీనియర్‌ ‌నేత ఆజంఖాన్‌ ‌పై మాజీ ఎంపీ, భాజపా నేత జయప్రద విమర్శలు గుప్పించారు. ఇప్పటికే ఆయన చేసిన పనులకు తగిన శిక్ష పడిందన్న ఆమె.. తండ్రీకొడుకులు చేసిన పాపాలకు తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్నారు. మేరఠ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న జయప్రద.. సమాజ్‌వాదీ పార్టీ…

కాంగ్రెస్‌ ‌మేనిఫెస్టోలో జర్నలిస్టుల సమస్యలను పొందుపరుస్తాం

హన్మకొండ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20 :  కాంగ్రెస్‌ ‌పార్టీ మేనిఫేస్టోలో జర్నలిస్టుల సమస్యలను పొందుపరుస్తామని టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి హామీ ఇచ్చారు. హాత్‌ ‌సే హాత్‌ ‌జోడో యాత్రలో భాగంగా రేవంత్‌ ‌రెడ్డి పాదయాత్ర సోమవారం సాయంత్రం వరంగల్‌ ‌ప్రెస్‌ ‌క్లబ్‌ ‌ముందు నుంచి వెళుతుండగా.. గ్రేటర్‌ ‌వరంగల్‌ ‌ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు వేముల నాగరాజు,…

ఓరుగల్లు నగరంలో అవినీతి అక్రమాలు, భూకబ్జాలను నిలదీయాలి

పాదయాత్రలో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రజల నుంచి స్థానిక సమస్యలు తెనుసుకుంటూ ముందుకు సుబేదారి(హన్మకొండ), ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20 : తెలంగాణ ప్రజల ఉద్యమ గడ్డ, కాకతీయుల పురిటి గడ్డ, రాణి రుద్రమదేవి ఏలిన రాజ్యం ఈ ఓరుగల్లు అనేక ఉద్యమాలకు పురిటిగడ్డగా గుర్తింపబడింది. ఇంత ఘన చరిత్ర కలిగిన ఓరుగల్లు ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో…

హైదరాబాద్‌కు మరో పెట్టుబడి

జీనోమ్‌ ‌వ్యాలీలో గ్లాండ్‌ ‌ఫార్మా రూ.400 కోట్ల పెట్టుబడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20 : ప్రముఖ ఫార్మా కంపెనీ గ్లాండ్‌ ‌ఫార్మా జీనోమ్‌ ‌వ్యాలీలో తన కార్యకలాపాలను మరింత విస్తరించింది. కొత్తగా రూ.400 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. దాంతో మరో 500 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపింది. ఇవాళ రాష్ట్ర…

సిద్దిపేట జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై మంత్రి హరీశ్‌ ‌రావు

సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20 : సిద్దిపేట జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌ ‌రావు సోమవారం బీఆర్‌కే భవన్‌లో హైలెవెల్‌ ‌సమీక్ష నిర్వహించారు. సిద్ధిపేట జిల్లాలో, సిద్ధిపేట నుంచి హైదరాబాద్‌ ‌వచ్చే రహదారిపై జరుగుతున్న ప్రమాదాలపై విశ్లేషించారు. ఈ సందర్భంగా అధికారులు గ్రామీణ రోడ్ల నుంచి రాష్ట్ర, జాతీయ రహదారులపై వచ్చే…