స్వామివారి కల్యాణ మహోత్సవం కనులారా వీక్షించేలా ఏర్పాట్లు
మార్చ్ 30న శ్రీ సీతారాముల కల్యాణం….31న పుష్కర పట్టాభిషేకం జిల్లా అధికార యంత్రాంగం సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ కొత్తగూడెం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21 : శ్రీరామనవమి సందర్భంగా స్వామి వారి కళ్యాణ వేడుకలు ప్రతి భక్తుడు వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. మంగళవార ఐడిఓసి కార్యాలయంలో శ్రీరామనవమి,…
