Category ముఖ్యాంశాలు

ఫాసిజం విధానాలను అమలు చేస్తున్న పాలకులు

భారతీయ ప్రసిద్ధ రచయిత్రి అరుంధతి రాయ్ ప్రధాని అయ్యాక కార్మికుల హక్కులను అణిచివేస్తున్న మోడీ ఆలిండియా సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ జాతీయ కార్యదర్శి క్లిస్టన్ డి.రాజోరియో ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 09 : దేశంలో నిజాయితీ లేని మనుషులను తయారు చేయడమే లక్ష్యంగా ఫాసిజం విధానాలను పాలకులు అమలు చేస్తున్నారని భారతీయ ప్రసిద్ధ…

తెలంగాణలో వ్యూహకర్త పికె గేమ్‌ ‌ప్లాన్‌

‌టీఆర్‌ఎస్‌, ‌బీజేపీ యుద్ధం చేస్తున్నట్టు నటిస్తున్నాయి కేసీఆర్‌ అవినీతిపై కేంద్రం ఎందుకు విచారణ చేయట్లేదు? టిపిసిపి చీఫ్‌ ‌రేవంత్‌ ఆరోపణలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 8 : ‌రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ ‌కిషోర్‌(‌పీకే) పన్నిన వ్యూహంలో భాగంగానే ప్రజల దృష్టిని మరల్చేందుకు రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌, ‌బీజేపీ యుద్ధం చేస్తున్నట్టు ప్రయత్నిస్తున్నాయని పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి…

సిరిసిల్ల జిల్లా నేత కార్మికుడి అద్భుత ప్రతిభ

పరిమళాలు వెదజల్లే పట్టు చీరను నేసిన విజయ్‌ ఆవిష్కరించి అభినందించిన మంత్రులు కెటిఆర్‌, ‌హరీష్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 8 : ‌మరమగ్గంపై పరిమళాలు వెదజల్లే పట్టుచీరను తయారు చేసి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సాయినగర్‌కు చెందిన నేత కార్మికుడు నల్ల విజయ్‌ ‌మరోసారి ప్రతిభ చాటుకున్నాడు. ఇప్పటి వరకు అగ్గి పెట్టెలో పట్టే…

భారత్‌ ‌జోడో యాత్ర ఎన్నికల కోసం కాదు

దేశాన్ని ఏకం చేయడమే కాంగ్రెస్‌ ‌ధ్యేయం   నూతన విద్యావిధానాన్ని వ్యతిరేకిస్తున్నా…   అది మన ధర్మంపై దాడి చేసేదిగా, చరిత్రను వక్రీకరించేదిగా ఉంది   కార్పొరేట్లకు వ్యతిరేకం కాదు..కేవలం గుత్తాధిపత్యాన్నే వ్యతిరేకిస్తున్నా..   కర్నాటక భారత్‌ ‌జోడో యాత్రలో విలేఖరుల సమావేశంలో రాహుల్‌ ‌గాంధీ   32వ రోజు ఉత్సాహంగా కొనసాగిన పాద యాత్ర…

తెరాసను భారాస చేయడం వెనుక కుట్ర

తాంత్రికుడి సలహాలు పూజలతోనే పార్టీ నల్లపిల్లితో పూజలు చేయిస్తున్న కెసిఆర్‌ ఎన్ని కుట్రలు చేసినా మునుగోడు బిజెపిదే డియా సమావేశంలో బండి సంజయ్‌ ‌వ్యాఖ్యలు మోహన్‌ ‌భగవత్‌పై కెటిఆర్‌ ‌వ్యాఖ్యలపై లక్ష్మణ్‌ ఆ‌గ్రహం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 8 : ‌తెరాసను భారాస చేయడం వెనుక కుట్ర ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌…

తెలంగాణను అప్పులకుప్పగా మార్చారు

3 లక్షల కోట్లు అప్పులు చేసిన ఘనత కెసిఆర్‌దే   బిఆర్‌ఎస్‌ ‌జాతీయపార్టీపై నిర్మలాసీతారామన్‌ ‌విమర్శలు   న్యూ దిల్లీ, అక్టోబర్‌ 8 : ‌తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం మధ్య పొలిటికల్‌ ‌వార్‌ ‌తీవ్ర రూపం దాలుస్తుంది. దేశ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తూ టీఆర్‌ఎస్‌ను ఇటీవల బీఆర్‌ఎస్‌గా మార్చిన విషయం తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి…

కేంద్ర ఎన్నికల సంఘానికి బిఆర్‌ఎస్‌ ‌తీర్మానం

కేంద్ర ఎన్నికల సంఘానికి బిఆర్‌ఎస్‌ ‌తీర్మానం ఇసితో భేటీ అయిన టిఆర్‌ఎస్‌ ‌నాయకులు వినోద్‌, శ్రీ‌నివాసరెడ్డి కేంద్ర ఎన్నికల సంఘంతో టీఆర్‌ఎస్‌ ‌నేతలు వినోద్‌ ‌కుమార్‌, శ్రీ‌నివాస్‌ ‌రెడ్డి సమావేశమయ్యారు. టీఆర్‌ఎస్‌ ‌పేరును బీఆర్‌ఎస్‌గా మార్చుతూ చేసిన తీర్మానం కాపీని ఈసీ అధికారులకు అందించారు. పేరు మార్పును గుర్తించాలని కోరారు. బుధవారం టీఆర్‌ఎస్‌ ‌పార్టీ కేంద్ర…

శ్రావణి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ను ప్రారంభించిన మంత్రి హరీశ్‌ ‌రావు

ముషీరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 06 : ‌మహిళలు, పిల్లల కోసం మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి శ్రావణి హాస్పి టల్స్‌ను మాదా పూర్‌లో  తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. 75 పడకల హాస్పిటల్లో అత్యాధునిక వైద్య సాంకేతికత, సమగ్ర ఆరోగ్య సంరక్షణ కోసం అంకితమైన అత్యంత అర్హత కలిగిన వైద్యుల బృందం చేత హాస్పిటల్‌…

రాష్ట్ర ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు: మంత్రి హరీష్‌రావు

సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 4 : ‌విజయదశమి (దసరా) పర్వదినం సందర్భంగా రాష్ట్ర, జిల్లా ప్రజలకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరికీ అన్నింటా శుభం చేకూరాలని కోరుకున్నారు. చెడుపై మంచి విజయం సాధించడమే విజయదశమి ప్రత్యేకత అన్నారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో దసరాను మించిన పండుగ లేదని, దసరా…