Category ముఖ్యాంశాలు

14 ‌వందే భారత్‌ ‌రైళ్లలో రెండు మనకే

రాష్ట్ర అభివృద్ధికి మోదీ కృషి ప్రధానిని తెలంగాణ ప్రజలు ఆశీర్వదించాలి కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 8 : ఇప్పటి వరకు దేశంలో 14 వందే భారత్‌ ‌రైళ్ళను ప్రారంభిస్తే..అందులో రెండు తెలంగాణకు ప్రధాని బహుమతిగా ఇచ్చారని కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి చెప్పారు. సికింద్రాబాద్‌ ‌రైల్వే స్టేషన్‌ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి…

కుర్చీ వేశాం..సన్మానానికి శాలువా తెచ్చాం..

అయినా ప్రధాని కార్యక్రమాలకు కెసిఆర్‌ ఎం‌దుకు రాలేదు బిజెపి రాష్ట్ర చీఫ్‌ ‌బండి సంజయ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 8 : ‌ప్రధాని మోదీ సభకు సీఎం కేసీఆర్‌ ఎం‌దుకు రాలేదో చెప్పాలని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌ప్రశ్నించారు. కేసీఆర్‌ ఇవాళ్టి  షెడ్యూల్‌ ‌బయటపెట్టాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు.  సీఎం కేసీఆర్‌ ‌కోసం తాను…

బేగంపేట విమానాశ్రయంలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం

గవర్నర్‌ ‌తమిళి సై, కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి సహా పలువురు బిజెపి నేతల స్వాగతం రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వాగతం పలికిన మంత్రి తలసాని ప్రధాని మోదీ పర్యటనకు దూరంగా సిఎం కెసిఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 8 : ‌ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు గంటల పర్యటన కోసం శనివారం 11-30 గంటలకు…

‌ప్రధాని హైదరాబాద్‌ ‌పర్యటన షెడ్యూల్‌ ‌ఖరారు

రేపు ప్రత్యేక విమానంలో రానున్న మోదీ వందేభారత్‌ ‌రైలుకు పచ్చ జెండా..సికింద్రాబాద్‌ ‌రైల్వేస్టేషన్‌ ‌విస్తరణకు శంకుస్థాపన భారీ భద్రతా ఏర్పాట్లలో అధికారులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 6 : ‌ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌ ‌పర్యటన ఖరారయ్యింది. ఈ మేరకు షెడ్యూల్‌ ‌కూడా విడుదల చేసారు. రేపు శనివారం ఉదయం 11:30 నిమిషాలకు ప్రధాని ప్రత్యేక…

జనగామలో ఎస్సై దంపతుల ఆత్మహత్య

ఉరి వేసుకుని భార్య…అనంతరం రివాల్వర్‌తో కాల్చుకుని ఎస్సై మృతి జనగామ, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 06 : ‌భార్య మరణాన్ని జీర్ణించుకోలేక ఓ ఎస్సై తన సర్వీస్‌ ‌రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జనగామ జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. జనగామ పట్టణ ఎస్సైగా కాసర్ల శ్రీనివాస్‌ ‌విధులు నిర్వహిస్తున్నారు. ఎస్సై దంపతుల మధ్య మధ్య ఆర్థిక…

కంటివెలుగులో కోటి పరీక్షలు

50 రోజుల్లో కోటిమందికి వెలుగు మంత్రి హరీష్‌ ‌రావు వెల్లడి లీక్‌ల దొంగలను జైల్లో వేసినాంక సజావుగా పది పరీక్షలు : బిఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీష్‌ ‌రావు సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 6 : ‌రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం కోటి పరీక్షలు పూర్తి చేసుకుంది. ఈ ఏడాది…

బండి సంజయ్‌ అరెస్ట్‌తో భగ్గుమన్న బిజెపి

బండి అరెస్టుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన హైకోర్టులో కేసు వేసిన బిజెపి లీగల్‌ ‌సెల్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 5 : ‌రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై పోలీసులు కుట్ర కేసు నమోదు చేసి.. బొమ్మలరామారం పోలీస్‌ ‌స్టేషన్‌ ‌నుంచి భువనగిరి కోర్టుకు తరలించారు. సంజయ్‌ ‌కనిపించకుండా కారు అద్దాలకు పేపర్లు అడ్డు…

పేపర్‌ ‌లీకేజిలో బిజెపి కుట్ర

స్వార్థ రాజకీయాలకు విద్యార్థుల జీవితాలతో ఆటలు కుట్రదారులను ఎవ్వరినీ వొదిలేదిలేదు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వికారాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 5 : ‌రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకే పేపర్‌ ‌లీకేజీలు చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. తాండూరు, వరంగల్‌లో టెన్త్ ‌పరీక్ష పేపర్‌ ‌లీక్‌ ‌చేయడంలో బీజేపీ అనుబంధ సంఘంలో…

ఏ అభియోగం కింద అరెస్ట్ ‌చేశారు: డిజిపికి కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి ప్రశ్న

కెసిఆర్‌ ‌ప్రభుత్వానికి కాలం చెల్లింది : బండి అరెస్ట్పై ఆగ్రహించిన తరుణ్‌ ‌చుగ్‌ ‌బండి సంజయ్‌ అరెస్ట్‌తో అక్రమాలు కప్పిపుచ్చుకోలేరు : కెసిఆర్‌ ‌తీరుపై మండిపడ్డ ఎంపి లక్ష్మణ్‌ హైదరాబాద్‌/‌న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 5 : ‌బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ అరెస్ట్, ఆయనపై నమోదైన కేసులపై తీవ్ర దుమారం రేగుతోంది. రాష్ట్ర…