14 వందే భారత్ రైళ్లలో రెండు మనకే
రాష్ట్ర అభివృద్ధికి మోదీ కృషి ప్రధానిని తెలంగాణ ప్రజలు ఆశీర్వదించాలి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 8 : ఇప్పటి వరకు దేశంలో 14 వందే భారత్ రైళ్ళను ప్రారంభిస్తే..అందులో రెండు తెలంగాణకు ప్రధాని బహుమతిగా ఇచ్చారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి…
