Category ముఖ్యాంశాలు

మునుగోడులో ప్రజాస్వామ్యం అపహాస్యం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 20 :‌మునుగోడులో ప్రజాస్వామ్యం అపహస్యం అయ్యేలా బీజేపీ, టీఆర్‌ఎస్‌ ‌ప్రవర్తిస్తున్నాయని కాంగ్రెస్‌ ఎం‌పీ ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి విమర్శించారు. మద్యం, డబ్బులతో గెలవాలని బీజేపీ, టీఆర్‌ఎస్‌ ‌పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. మునుగోడులో బీజేపీ,  టీఆర్‌ఎస్‌ ‌పంచుతున్న డబ్బంతా ప్రజల నుంచి దోచుకున్నదేనని అన్నారు. మునుగోడు ప్రజలు చాలా చైతన్యం గలవారని.. బీజేపీ…

ఆలేరు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్‌ ‌రాజీనామా

మునుగోడు ఎన్నిక ముందు బిజెపికి షాక్‌ ‌బిజెపి నీతులు తప్ప ఆచరణలో శూన్యమని విమర్శ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 20 : ఆలేరు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్‌ ‌భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు. ప్రతి ఒక్కరు డబుల్‌ ఇం‌జిన్‌ ‌సర్కార్‌ ‌పేరుతో మాటలు చెప్పడమే తప్ప తెలంగాణ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా…

మర్రిగూడకు ఇచ్చిన హాలు ఏమయ్యాయి

జెపి నాడ్డాకు ట్విట్టర్‌లో సవాల్‌ ‌చేసిన హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 20 : అబద్ధపు హాలిస్తూ, ప్రజల గోడు పట్టని బీజేపీ నేతల్లారా ఏ మొహం పెట్టుకుని ఓట్లడగడానికి మునుగోడుకు వస్తున్నారని మంత్రి హరీశ్‌ ‌రావు విమర్శించారు. ఈ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. 2016లో మర్రిగూడెం పర్యటన సందర్భంగా…

రాజగోపాల్‌ ‌కోసమే ఉప ఎన్నిక

గెలిస్తే 3 వేల పెన్షన్‌ ఇప్పిస్తాడా బిజెపి పాలిత ప్రాంతాల్లో పెన్షన్లు ఎందుకు పెంచరు? ప్రచారంలో మంత్రి హరీష్‌ ‌రావు నిలదీత మనుగోడు, ప్రజాతంత్ర: రాజగోపాల్‌ ‌రెడ్డి స్వార్థం కోసమే ఉపఎన్నిక వొచ్చిందని మంత్రి హరీష్‌ ‌రావు మండిపడ్డారు. కోమటిరెడ్డి మళ్లీ గెలిస్తే ఏం లాభమని, టీఆర్‌ఎస్‌ను తిట్టడం తప్ప చేసేదేం లేదన్నారు. మద్యం, డబ్బుతో…

షుగర్‌, ‌బిపి రోగులకు ఉచితంగా ఔషధాలు

కేసీఆర్‌ ‌కిట్ల తరహాలో అందించేందుకు సన్నాహాలు దీర్ఘకాలిక రోగాలు పెరగడంతో సర్కారు నిర్ణయం నెలకు సరిపడా మందులు అందించేలా ప్రణాళిక జిల్లాలో షుగర్‌, ‌బిపి, క్యాన్సర్‌ ‌బాధితులకు ఎంతో ఊరట త్వరలోనే సిద్ధిపేట జిల్లాలో మంత్రి హరీష్‌రావుచే ఎన్సీడీ కిట్ల పంపిణీ సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 19 : ‌షుగర్‌, ‌బిపి, క్యాన్సర్‌ ‌వంటి అసంక్రమిత…

ఆయన అంతే…మా…మా..మాస్‌ ‌లీడర్‌

‌తండా వాసులతో కలిసి భోజనం మంత్రి అని ఫీలింగ్‌ ‌లేని సాదా సీదా మంత్రి హరీష్‌రావు లీడర్‌ అం‌టే గిట్ల ఉండాలె…మురిసిన తండా ప్రజలు సోషల్‌ ‌మీడియాలో వైరల్‌గా మారిన తండా ప్రజలతో భోజనం ఫోటోలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 19: ఆయన అంతే…గరీబోళ్లు, తండా ప్రజలు…పల్లె ప్రజలు అగుపిస్తే చాలు ఆయన ఆనందం అంతా…

తెలంగాణలోనూ పోటీ చేస్తాం

పోటీకి జనసైనికులు సిద్దం కావాలి కొండగట్టు నుంచే యాత్ర మొదలు పెడతా జనసేన అధినేత పవన్‌ ‌కళ్యాణ్‌ ‌వెల్లడి తెలంగాణలోనూ జన సైనికులు సిద్ధంగా ఉండాలని జనసేన అధినేత పవన్‌ ‌కళ్యాణ్‌ ‌పిలుపునిచ్చారు. త్వరలోనే కొండగట్టు నుంచి యాత్ర మొదలు పెడుదాం.. గట్టిగా పని చేయాలని రాష్ట్రంలోని పార్టీ క్యాడర్‌ ‌కు ఆయన సూచించారు. తెలంగాణలో…

మునుగోడు భూములపై టిఆర్‌ఎస్‌ ‌కళ్లు

మునుగోడు భూములపై టిఆర్‌ఎస్‌ ‌కళ్లు కబ్జాలకు ప్లాన్‌ ‌చేస్తున్న పార్టీ నేతలు ప్రచారంలో విరుచుకు పడ్డ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఎన్నికల గుర్తుల రద్దుకు టిఆర్‌ఎస్‌ ‌పిటిషన్‌ ‌హైకోర్టు కొట్టివేయడంపై బండి హర్షం బూర నర్సయ్య గౌడ్‌ ‌చేరికతో మునుగోడులో సమీకరణాలు మారుతాయంటున్న బిజెపి మునుగోడు భూములపై టీఆర్‌ఎస్‌ ‌నేతల కళ్లు పడ్డాయని..టీఆర్‌ఎస్‌…

ఎపిలోకి రాహుల్‌ ‌గాంధీ భారత్‌ ‌జోడో యాత్ర

కాంగ్రెస్‌ ‌పార్టీ నేతల ఘన స్వాగతం రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు సాగనున్న యాత్ర 23న తెలంగాణలోకి.. కర్నూలు: ‌కాంగ్రెస్‌ అ‌గ్రనేత, ఎంపీ రాహుల్‌ ‌గాంధీ చేపట్టిన భారత్‌ ‌జోడో పాదయాత్ర మంగళవారం ఆంధప్రదేశ్‌లోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా ఎపి పిసిసి అధ్యక్షులు సాకె శైలజానథ్‌ ‌నేతృత్వంలో పార్టీనేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మంగళవారం…