Category ముఖ్యాంశాలు

గిరిజన వర్సిటీ..కోచ్‌ ‌ఫ్యాక్టరీ..బయ్యారం ఉక్కు ఏమయ్యింది

వీటిపై మాట్లాడాకనే ప్రధాని వరంగల్‌లో అడుగు పెట్టాలి గిరిజనులకు ఇచ్చిన హామీలను విస్మరించిన ప్రధాని క్షమాపణలు చెప్పాలి ప్రధానిపై మంత్రి కెటిఆర్‌ ‌ఫైర్‌ ‌మానుకోటలో గిరిజనులకు పోడు పట్టాలు పంపిణీ పలు అభివృద్ది కార్యక్రమాలకు మంత్రి శ్రీకారం మహబూబాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 30 : ‌తెలంగాణ గిరిజన బిడ్డలకు ఇచ్చిన హావి•లను విస్మరించిన ప్రధాని నరేంద్ర…

దేశానికే తలమానికంగా తెలంగాణ రాష్ట్రం

కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయాల ప్రారంభోత్సవం కుమ్రం భీమ్‌ ‌విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళి బిఆర్‌ఎస్‌ ‌కార్యాలయం ప్రారంభం కొమురం భీమ్‌ ఆసిఫాబాద్‌ ‌జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సిఎం కెసిఆర్‌ కాగజ్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 30 : ‌ప్రజా సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి నిర్మాణాత్మక విలువలతో ఆచరిస్తూ తెలంగాణ రాష్ట్రం దేశానికే తలమానికంగా మారిందని రాష్ట్ర…

పోడు పట్టాలతో పాటు సంబంధిత కేసులన్నీ మాఫీ

ఇక ముందు వారిపై ఎలాంటి కేసులూ ఉండవు మహిళల పేరుమీదే పట్టాలు ఆసిఫాబాద్‌ ‌జిల్లాల్లోనే 47 వేల ఎకరాలకు పట్టాలు పట్టాలతో పాటు రైతుబంధు కూడా అమలు ఏజెన్సీ ప్రాంతాల్లో త్రీ ఫేజ్‌ ‌కరెంట్‌కు ఆదేశాలు కౌటాలా వార్ధా మధ్య బ్రిడ్జికి 75 కోట్లు ఆసిఫాబాద్‌ ‌పోడు పట్టాల పంపిణీ సందర్భంగా సిఎం కెసిఆర్‌ ‌ప్రకటన…

సిఎం కెసిఆర్‌ ‌దిగ్బ్రాంతి

తీవ్రంగా కలచి వేసిందని ఆవేదన అద్భుతమైన ప్రతిభ ఉన్న కళాకారుడని నివాళి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 29 : ‌తెలంగాణ ఉద్యమ గాయకుడు, ప్రజా కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌ ‌చైర్మన్‌ ‌సాయిచంద్‌ ఆకస్మిక మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ ‌రావు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. తన సంతాపాన్ని ప్రకటించారు. ఇంత చిన్న…

సర్వేంద్రియానాం నయనం ప్రధానం

కంటి చూపుకు ఢోకా రాకుండా ‘కంటి వెలుగు’ ద్వారా పరీక్షలు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌ ‌రావు సరోజినీ దేవి హాస్పిటల్‌లో ఫ్యాకో మెషిన్లు ప్రారంభించిన మంత్రులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 28 : ‌సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు..అంతటి ముఖ్యమైన కళ్లు సరిగ్గా కనిపించకపోవడం వల్ల ఎంతో మంది ఇబ్బంది పడుతుంటారని మంత్రి…

భట్టి పాదయాత్ర ముగింపు సభలోనే పొంగులేటి చేరిక

లక్షల మందితో జులై 2న ఖమ్మంలో తెలంగాణ జనగర్జన ఖమ్మంలో ప్రవేశించే భట్టి యాత్రకు ఘన స్వాగతం పలకనున్న పొంగులేటి మీడియా సమావేశంలో మాణిక్‌ ‌రావు థాక్రే సూర్యాపేట, ప్రజాతంత్ర, జూన్‌ 28 : ‌సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ ‌మార్చ్ ‌పాదయాత్ర ముగింపు బహిరంగ సభలో ఖమ్మం మాజీ పార్లమెంట్‌ ‌సభ్యులు…

దేశాన్ని కాపాడిన ముద్దుబిడ్డ పివి

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 28 : ‌క్లిష్ట సమయంలో దేశాన్ని కాపాడిన తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు అని ముఖ్యమంత్రి కేసీఆర్‌  అన్నారు. నాడు పీవీ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల ఫలాలే నేడు దేశ ప్రజల అనుభవంలోకి వచ్చాయని చెప్పారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 102వ జయంతి సందర్భంగా ఆయన సేవలను సీఎం కేసీఆర్‌…

బిఆర్‌ఎస్‌, ‌బిజెపి బంధం బలపడిందా…!

ఇటీవల కొంత కాలంగా…ముఖ్యంగా కర్నాటకలో కాంగ్రెస్‌ అద్భుత విజయం అనంతరం తెలంగాణలో రాజకీయ పార్టీల, నాయకుల ఆలోచనా విధానంలో స్పష్టమైన మార్పు కనిపిస్తున్నది. కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మూడు ప్రధాన పార్టీలు అడుగులు వేస్తున్నాయి. కర్ణాటక లో• ఎన్నికల ఫలితాలు వొచ్చేంత వరకు తరచుగా జాతీయ నాయకుల సభలతో, రకరకాల కార్యక్రమాలతో…