Category ముఖ్యాంశాలు

బిజెపి బి టీమ్‌…‌బిఆర్‌ఎస్‌తో కలిసే ప్రసక్తే లేదు

స్పష్టం చేసిన రాహుల్‌ ‌గాంధీ కాంగ్రెస్‌లో జోష్‌ ‌నింపిన ఖమ్మం తెలంగాణ జనగర్జన సభ ఆదివారం ఖమ్మం బహిరంగ సభలో కాంగ్రెస్‌ ‌పార్టీ జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో బిఆర్‌ఎస్‌ ‌పార్టీ పట్ల తమ వైఖరిని కుండబద్ధలు కొట్టింది. అంతేగాకుండా బిజెపి, బిఆర్‌ఎస్‌ ‌వేరు కాదని, బిఆర్‌ఎస్‌ అం‌టే బిజెపి రిస్తేదార్‌ ‌సమితి అని భాష్యం…

సిఎం కెసిఆర్‌తో యుపి మాజీ సిఎం అఖిలేశ్‌ ‌యాదవ్‌ ‌భేటీ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 3 : ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఉత్తరప్రదేశ్‌ ‌మాజీ సీఎం అఖిలేష్‌ ‌యాదవ్‌ ‌సోమవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఇద్దరు చర్చించారు. ప్రగతి భవన్‌కు చేరుకున్న అఖిలేష్‌ ‌యాదవ్‌కు సీఎం కేసీఆర్‌ ‌సాదరంగా స్వాగతం పలికారు. బేగంపేట ఎయిర్‌పోర్టుకు ప్రత్యేక విమానంలో చేరుకున్న…

సన్నాసులు రాసిచ్చే ప్రసంగం చదువుతారా

కాంగ్రెస్‌ ‌రాష్ట్రాల్లో ప్రకటించిన పెన్షన్‌ అమలు చేయాలి 80 వేల కోట్ల కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతా? రాహుల్‌ ‌పప్పు అని మరోమారు తేల్చారు ఖమ్మం సభలో చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ రాష్ట్ర మంత్రులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 3 : కాంగ్రెస్‌ ‌పాలిత రాష్ట్రాల్లో రాహుల్‌ ‌చెప్పిన పెన్షన్లు అందించి ఇక్కడ మాట్లాడాలని బిఆర్‌ఎస్‌…

మాది ‘ఢీ’ టీమ్‌..!

మేమెవరికీ బి..సి టీమ్‌లము కాము స్కాముల కాంగ్రెస్‌ ‌విమర్శల్లో అర్థం లేదు ట్విట్టర్‌ ‌వేదికగా ఖమ్మంలో రాహుల్‌ ‌వ్యాఖ్యలపై మంత్రి కెటిఆర్‌ ‌విమర్శలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 3 : ‘మాది బీజేపీకి బీ టీమ్‌ ‌కాదు. కాంగ్రెస్‌కు సీ టీమ్‌ అం‌తకన్నా కాదు. ఆ రెండు పార్టీలను ఒంటిచేత్తో ఢీ కొట్టే ఢీ టీమ్‌’…

రెండేళ్లలో మూడో వంతు టెక్నాలజీ రంగ ఉద్యోగాలు హైదరాబాద్‌లోనే

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 3 : నాస్కామ్‌ ‌ప్రకారం గత రెండేళ్లలో టెక్నాలజీ రంగంలో మూడో వంతు ఉద్యోగాలు హైదరాబాద్‌లోనే సృష్టించినట్లు మంత్రి కెటిఆర్‌ ‌తెలిపారు. సోమవారం కోకాపేటలో మైక్రోచిప్‌ ‌టెక్నాలజీ డిజైన్‌ అం‌డ్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌సెంటర్‌ను మంత్రి కేటీఆర్‌ ‌ప్రారంభించారు. ఈ సంర్భంగా మంత్రి మాట్లాడుతూ…రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం కల్పించామని అన్నారు. పారిశ్రామికవేత్తలకు…

కాంగ్రెస్‌ ‌పార్టీ ఆధ్వర్యంలో నేడు ఖమ్మంలో జన గర్జన సభ

హాజరు కానున్న పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ‌ఖర్గే, అగ్రనేత రాహుల్‌ ‌గాంధీ పార్టీలో చేరనున్న మాజీ ఎంపి పొంగులేటి తదితరులు నేడు ఖమ్మంలో ముగియనున్న సిఎల్‌పి నేత భట్టి పాదయాత్ర కోమటిరెడ్డి పోస్టర్‌లో రేవంత్‌ ‌ఫోటో మాయం : మరోమారు బయటపడ్డ విభేదాలు కొత్తగూడెం/ఖమ్మం, ప్రజాతంత్ర, జూలై 1 : నేడు ఖమ్మంలో కాంగ్రెస్‌ ‌పార్టీ…

ఖమ్మం ఖిల్లాకు‘హస్త’ కళ

పొంగులేటి చేరికతో  నేతల్లో జోష్‌ ‌సమరశంఖారావానికి సన్నద్ధమైన పార్టీ 100 ఎకరాలు, 5 లక్షల జనం కొత్తగూడెం/ఖమ్మం, ప్రజాతంత్ర, జూలై 1 : ఉద్యమాల ఖిల్లా ఖమ్మం జిల్లా నడి బొడ్డు నుండి కాంగ్రెస్‌ ‌జనగర్జనతో శంఖారావం పూరించనుంది. రాష్ట్రంలో వేసవి తాపం ఇలా తగ్గిందో లేదో ఖమ్మంలో •నిర్వహించే జనగర్జనతో కాంగ్రెస్‌ ‌తెలంగాణాలో అలా…

రాహుల్‌ ‌సభకు ముందే బిఆర్‌ఎస్‌కు షాక్‌

పార్టీకి భదాద్రి కొత్తగూడెం జెడ్పీ ఛైర్మన్‌ ‌కోరం కనకయ్య రాజీనామా పెద్ద ఎత్తున పార్టీకి రాజీనామాలు చేస్తున్న సర్పంచ్‌లు, ఇతర నేతలు కొత్తగూడెం, ప్రజాతంత్ర, జూలై 1 : రాహుల్‌ ‌సభకు ముందే బిఆర్‌ఎస్‌కు షాక్‌ ‌తగిలింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్‌ ‌నేతలు పెద్ద ఎత్తున రాజీనామా బాట పట్టారు. భదాద్రి కొత్తగూడెం జిల్లా…

టీ-డయాగ్నొస్టిక్స్‌లో ఉచితంగా 134 వైద్యపరీక్షలు

ప్రారంభించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు దేశంలో ఎక్కడా ఇలాంటి కార్యక్రమం లేదని వెల్లడి శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, జూలై 1 : టి-డయాగొస్టిక్స్ ‌ద్వారా ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న 57 రకాల ఉచిత వైద్య పరీక్షలను 134కు పెంచి రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువచ్చామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్‌…