Category ముఖ్యాంశాలు

తెలంగాణలో మరో భారీ పెట్టుబడి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 4 : తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతున్నది. తాజాగా మరో భారీ పెట్టుబడి వొచ్చింది. ఆరిజెన్‌ ‌ఫార్మా సంస్థ హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ ఫార్మా సంస్థ జీనోమ్‌ ‌వ్యాలీలో 40 మిలియన్‌ ‌డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. 250 మందికి పైగా ఉపాధి కల్పించనుంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో బయో…

హైదరాబాద్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

‌మంగళవారం హైదరాబాద్‌కు ప్రత్యేక ఎయిర్‌ఫోర్స్ ‌విమానంలో హైదరాబాద్‌ ‌చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు హాకీంపేట్‌ ‌విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. అక్కడ ఆమెకు రెడ్‌కార్పెట్‌ ‌వెల్కమ్‌తో పుష్పగుచ్ఛం ఇచ్చి అభివాదం చేశారు. రాష్ట్రపతికి గవర్నర్‌ ‌తమిళి సై సౌందరరాజన్‌, ‌సీఎం కేసీఆర్‌తో పాటు సీఎస్‌ ‌శాంతికుమారి, తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా రాష్ట్రపతి ముర్ముకు పుష్పగుచ్ఛాలు…

రాష్ట్ర బిజెపి చీఫ్‌గా కిషన్‌రెడ్డి నియామకం

 రాష్ట్ర ఎన్నికల మేనేజ్‌మెంట్‌ ‌కమిటీ చైర్మన్‌గా ఈటల  పలు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించిన జాతీయ నాయకత్వం న్యూ దిల్లీ, జూలై 4 : తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షునిగా కేంద్ర మంత్రి జి కిషన్‌ ‌రెడ్డిని నియమిస్తూ బిజెపి జాతీయ నాయకత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త అధ్యక్షుడి నియామకం తక్షణం అమలులోకి వొచ్చినట్లు…

ఖమ్మం సభను అడ్డుకునేందుకు అనేక కుట్రలు

అన్ని అడ్డంకులు అధిగమించి ప్రజలు తరలివొచ్చారు ఒక్క ఎకరాకు కూడా కృష్ణా జలాలు రాలేదు బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ తీరుపై మండిపడ్డ సిఎల్‌పి నేత భట్టి   ఖమ్మం, ప్రజాతంత్ర, జూలై 4 : తెలంగాణ జన గర్జన సభను అడ్డుకునేందుకు బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం  అనేక ప్రయత్నాలు చేసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క  ఆగ్రహం వ్యక్తం…

బిజెపిపై ఆర్‌ఎస్‌ఎస్‌ ‌పట్టు సడలుతున్నదా.. లేక రాజీ పడుతుందా ..?

ఇకపోతే నాయకుల మధ్య సయోధ్యకు ఆ పార్టీ పడుతున్న పాట్లు ఏంటన్నది హర్యాన గవర్నర్‌ ‌దత్తాత్రేయతో ఈటల, జితేందర్‌రెడ్డి మంతనాలు. కరుడుగట్టిన ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సైనికుడైన దత్తాత్రేయ గవర్నర్‌ ‌హోదాలో ఉండి మాజీ ఎంపి జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌దగ్గరకు వెళ్ళి వారి మధ్య ఉన్న భేదాభిప్రాయాలను తొలగించే ప్రయత్నం చేయాల్సి రావడమంటేనే ఆర్‌ఎస్‌ఎస్‌ ‌క్రమశిక్షణ…

రాహుల్‌ ‌గాంధీకే తెలంగాణలో పర్యటించే అర్హత ఉంది..

మీరు అంటకాగుతున్న మోదీకి మాత్రమే ఆ అర్హత ఉందా? కాళేశ్వరంపై చర్చకు సిద్ధం బిఆర్‌ఎస్‌ ‌విమర్శలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి కౌంటర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 3 : కేంద్రంలో పదేళ్లు కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నా రాహుల్‌ ‌గాంధీ పదవి తీసుకోలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. గాంధీ కుటుంబం గురించి మాట్లాడే…

ఉస్మానియా హాస్పిటల్ నూతన నిర్మాణం.. ప్రజాప్రతినిధుల ఏకగ్రీవ అభిప్రాయం..

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 3: : ప్రజల వైద్య అవసరాల కోసం పాత భవనాలు తొలగించి అయినా నిర్మాణాలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తూ .. అభిప్రాయాన్ని ప్రభుత్వం పరిశీలించి, అఫిడవిట్ రూపంలో హైకోర్టుకు తెలియ చేస్తుందని  మంత్రి హరీశ్ రావు మంత్రి హరీష్ రావు తెలిపారు.ఉస్మానియా ప్రభుత్వ హాస్పిటల్  నూతన నిర్మాణానికి ప్రజాప్రతినిధులు ఏకగ్రీవ అభిప్రాయం…

అమరుల స్మారకం నిత్యం స్ఫూర్తి దాయకం..!

దొడ్డి కొమురయ్య కు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు నివాళులు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 3: : దశాబ్ధాల పాటు కొనసాగిన  తెలంగాణ  ప్రాణ త్యాగాల పరంపరను స్వయం పాలనలోని ప్రగతి ప్రస్థానం తో నిలువరించగలిగామని,. నాటి ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించిన  గోదావరీ నదీలోయ తదితర ప్రాంతాలు నేడు  కాళేశ్వరం జలాలతో పచ్చని…

నిమ్స్‌లో దేశంలోనే అతిపెద్ద డయాలసిస్‌ ‌సెంటర్‌…

4000 ‌పడకలతో త్వరలో రికార్డ్ ‌కార్పొరేట్‌ ‌హాస్పిటల్స్‌తో పోటీ.. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు హాఫ్‌ ‌నాలెడ్జ్‌తో వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం రోబోటిక్‌ ‌సర్జరీ సిస్టమ్‌ను ప్రారంభించిన మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 3 : కార్పొరేట్‌ ‌హాస్పిటల్స్‌తో తెలంగాణ నిమ్స్ ‌పోటీ పడుతున్నదని, రాష్ట్ర ఏర్పాటు తర్వాత నిమ్స్ ఎం‌తో అభివృద్ధి చెందిందని…