Category ముఖ్యాంశాలు

వైద్యులు..దైవ సమానులు

వైద్య, ఆరోగ్య మంత్రి హరీష్‌ ‌రావు నిబద్ధతతో అందిస్తున్న సేవలు అభినందనీయం : ఉప్పల శ్రీనివాస్‌ ‌గుప్త ఎల్‌. ‌బి నగర్‌, ‌ప్రజాతంత్ర, జూలై 1 : హైదరాబాద్‌ ‌లోని కోకాపేట , నానక్‌ ‌రామ్‌ ‌గూడ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరిశ్‌ ‌రావు క్యాంప్‌ ‌కార్యాల యంలో ప్రజా డైరీ ప్రజా మీడి…

భట్టికి బ్రహ్మరథం

డప్పుల మోతలతో దద్దరిల్లిన ఖమ్మం గజ్జె కట్టి నాట్యమాడిన డప్పు కళాకారులు ఖమ్మం టౌన్‌, ‌ప్రజాతంత్ర, జూలై1 :  తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్‌ ‌ప్రభుత్వమే మీ సమస్యలు అన్నీ తీర్చుతామని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ ‌మార్చ్ ‌పాదయాత్ర శనివారం ఖమ్మం చేరుకున్న సందర్భంగా…

‌ప్రశాంతంగా ముగిసిన గ్రూప్‌-4 ‌పరీక్ష

సెల్‌ఫోన్‌తో హాజరైన అభ్యర్థి పట్టివేత  బలగం సినిమాపై పరీక్షలో ప్రశ్న హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 1 : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ ‌శనివారం నిర్వహించిన గ్రూప్‌-4 ‌పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. అయితే పరీక్ష సందర్భంగా ఓ అభ్యర్థి సెల్‌ ‌ఫోన్‌తో పట్టుబడ్డాడు. రంగారెడ్డి జిల్లా సరూర్‌ ‌నగర్‌ ‌మండలం మారుతినగర్‌లోని సక్సెస్‌ ‌జూనియర్‌…

వందశాతం మురుగునీటి శుద్ధి

రూ.3,866 కోట్లతో 31 కేంద్రాల ఏర్పాటు కోకాపేట మురుగునీటి శుద్ది కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి కెటిఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 1 : ఈ ఏడాది సెప్టెంబర్‌ ‌నాటికి హైదరాబాద్‌లో వందశాతం సివరేజ్‌ ‌ట్రీట్‌మెంట్‌  ‌చేస్తామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. మురుగునీటిని శుద్ధిచేసేలా ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పారు. రూ.3,866 కోట్లతో 31 మురుగునీటి శుద్ధి కేంద్రాలు…

‌ప్రతి ఇంట్లో ప్రభుత్వ పథకాల లబ్దిదారులు

‘‘మేనిఫెస్టో అంటే జగన్‌’’ ‌చర్చా కార్యక్రమంలో జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్‌ సత్తెనపల్లి,జూన్‌30:‌మేనిఫెస్టో ను ఒక పవిత్ర గ్రంధం గా భావించి, అందులో ఉన్నది ఉన్నట్టుగా రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం అమలు చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి వై.ఎస్‌. ‌జగన్‌ ‌మోహన్‌ ‌రెడ్డి అని, ఆంధ్ర ప్రదేశ్‌ ‌రాష్ట్ర జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి…

తెలంగాణ సమాజం కోసమే భట్టి పాదయాత్ర : రేవంత్‌ ‌రెడ్డి

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ ‌మార్చ్ ‌పాదయాత్ర కాంగ్రెస్‌ ‌కోసం కాదని..తెలంగాణ సమాజం కోసమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా తల్లంపాడు వద్ద పాదయాత్ర శిబిరంలో భట్టి విక్రమార్కతో శుక్రవారం రేవంత్‌ ‌భేటీ అయ్యారు. అభివృద్ధి పేరుతో సీఎం కేసీఆర్‌ ఇష్టమొచ్చినట్లు చేస్తున్నారని..ఈస్ట్‌మన్‌ ‌కలర్‌లో ప్రజలకు చూపిస్తున్న భ్రమలను…

రేపటి ఖమ్మం సభతో బీఆర్‌ఎస్‌ ‌పాలనకు సమాధి…

పాత, కొత్త లేకుండా నాయకులందరం కలిసి సాగుతాం ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజలు నడుచుకుంటనైనా సభకు వొస్తరు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్‌ 30 : ‘‘‌ఖమ్మం సభతో బీఆర్‌ఎస్‌ ‌పాలనకు సమాధి కడతాం. మా సీనన్న మూడో కన్నులాంటివాడు..శివుడు మూడో కన్ను తెరిస్తే ఏమవుతుందో…బీఆర్‌ఎస్‌ ‌పరిస్థితి కూడా అంతే’’…

పోడు రైతుకు పట్టాభిషేకం…దశబ్దాల కల సాకారం

గిరిజనుల ఆత్మగౌరవాన్ని అకాశానికెత్తిన కెసిఆర్‌ ‌పుడమిపై పోడు రైతుకు పూర్తి హక్కు పట్టాతో పది రకాల ప్రయోజనాలు కేసులు ఎత్తివేసే దిశగా చర్యలు   పాల్వంచలో మంత్రి పువ్వాడతో కలిసి పోడు పట్టాలు పంపిణీ చేసిన మంత్రి హరీష్‌ ‌రావు కొత్తగూడెం, ప్రజాతంత్ర, జూన్‌ 30 : ‌తెలంగాణలో గిరిజనులు దశబ్దాలుగా ఎదురు చూస్తున్న పోడు…

‌ప్రధాని ఏనాడూ తాను చేస్తున్నానని చెప్పరు

సిఎం కేసీఆర్‌, ‌మంత్రులేమో మేమే ఇస్తున్నామంటారు కేసీఆర్‌ అ‌క్రమ సంపాదనను కక్కిస్తాం…ప్రజలే నన్ను కాపాడుకుంటారు చేర్యాల మహాజన సంపర్క్ అభియాన్‌లో బిజెపి నేత ఈటల రాజేందర్‌ సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూన్‌ 30 : ‌ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏనాడు తాను చేస్తున్నాననీ చెప్పరనీ, జీతగాడిని, సేవకుడిని తప్ప ఓనరును కాదని చెబుతుంటే…తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌,…