Category ముఖ్యాంశాలు

జివో 47పై హైకోర్టు ధర్మాసనం స్టే

ఇదో రకమైన భూకబ్జానే అంటూ వ్యాఖ్యలు హైదరాబాద్‌, ‌జూన్‌ 28(ఆర్‌ఎన్‌ఎ) : ‌కమ్మ, వెలమ సంఘాలకు భూములు కేటాయిస్తూ జారీ చేసిన జీవో నెంబరు 47పై తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది. 2021లో కమ్మ, వెలమ కుల సంఘాలకు చెరి ఐదు ఎకరాల భూములు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. బలమైన కులాలకు భూకేటాయింపులు…

ఈటలకు భద్రతపై కెటిఆర్‌ ఆరా

సవిక్షించాని డిజిపికి సూచన ఈటల నివాసానికి సీనియర్‌ ఐపిఎస్‌ అధికారి…భద్రతపై సమీక్ష హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 28 : ఈటల తనకు ప్రాణహాని ఉందని అన్నారో లేదో.. మంత్రి కేటీఆర్‌ ఆయన భద్రతపై ఆరా తీశారు. రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్‌కు ఫోన్‌ ‌చేశారు. ఈటల భద్రతపై సీనియర్‌ ఐపీఎస్‌తో వెరిఫై చేయించాలని డీజీపీకి కేటీఆర్‌…

తెలంగాణలో మరో పెద్ద కంపెనీ పెట్టుబడి

225 కోట్లతో టిసిఎల్‌ ‌గ్లోబల్‌ ‌యూనిట్‌ ఏర్పాటు మంత్రి కెటిఆర్‌ ‌ట్వీట్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 28 : ‌తెలంగాణలో మరో పెద్ద కంపెనీ పెట్టుబడి పెట్టబోతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్ ‌మాన్యుఫాక్చరింగ్‌ ‌కంపెనీ అయిన టిసిఎల్‌ ‌తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వొచ్చింది. ముందుగా రూ.225 కోట్ల పెట్టుబడితో తన యూనిట్‌ను ఏర్పాటు…

రాష్ట్రంలో మరో రెండు కొత్త మండలాలు

నోటిఫికేషన్‌ ‌జారీ చేసిన రెవెన్యూశాఖ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 28 : ‌రాష్ట్రంలో కొత్తగా మరో రెండు మండలాలు ఏర్పాటుకానున్నాయి. జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లా కొత్తపల్లి గోరి మండలంగా ఏర్పాటైంది. ఈ మేరకు కొత్తపల్లి గోరి మండలాన్ని ఏర్పాటు చేస్తూ రెవెన్యూశాఖ బుధవారం తుది నోటిఫికేషన్‌ ‌జారీ చేసింది. కొత్తపల్లి గోరి మండలం ఏర్పాటుకు గత…

అన్ని రంగాల్లో రాష్ట్రం నెం. 1

తెలంగాణ అనుసరిస్తుంది…దేశం అనుసరిస్తుంది అదానీ బలోపేతం కావాలంటే మోదీకి వోటేయాలి దిల్లీలో కాంగ్రెస్‌, ‌బీజేపీ నేతల వరుస సమావేశాలపై మంత్రి హరీష్‌ ‌రావు వ్యాఖ్యలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 28 : ‌ప్రస్తుతం తెలంగాణ అన్ని రంగాల్లో దేశంలోనే నంబర్‌ ‌వన్‌గా ఉన్నదని, ఏ కాంగ్రెస్‌, ‌బీజేపీ పాలిత రాష్ట్రంతో పోల్చినా మనం అగ్రభాగాన ఉన్నామని,…

అర్హులందరికీ రెండు గదుల ఇందిరమ్మ ఇండ్లు

ప్రభుత్వం వొచ్చిన తొలి ఏడాదిలోనే 2 లక్షల కొలువులు పీపుల్స్ ‌మార్చ్ ‌పాదయాత్రలో భట్టి విక్రమార్క సూర్యాపేట, ప్రజాతంత్ర, జూన్‌ 26 : ‌రాష్ట్రంలో అర్హులందరికీ రెండు గదుల ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఆయన చేపట్టిన  పీపుల్స్ ‌మార్చ్ ‌పాదయాత్ర సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం మున్యానాయక్‌ ‌తండాలో…

బిఆర్‌ఎస్‌ అం‌టే భారత్‌ ‌పరివర్తన్‌ ‌పార్టీ

దేశం మార్పు కోరుకుంటుంది అన్ని రంగాల్లో అగ్రగామిగా తెలంగాణ మహారాష్ట్రను అన్ని పార్టీలు పాలించినా వెనకబాటే కొత్త ఉదయం దిశగా..క్రాంతి మార్గంలో నడవాలి కొరియా, జపాన్‌ ‌లాంటి దేశాలు పురోగమిస్తుంటే చూడాలా అబ్‌కీ బార్‌ ‌కిసాన్‌ ‌సర్కార్‌ ‌మా నినాదం సర్కోలి సభలో సిఎం కెసిఆర్‌ ఉద్ఘాటన హైదరాబాద్‌, ‌జూన్‌ 27 : ‌తెలంగాణలో అన్ని…

పండరినాథ్‌కు పట్టువస్త్రాలు సమర్పించిన కెసిఆర్‌

మహారాష్ట్ర పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్‌ శ్రీ‌విఠల్‌ ‌రుక్మిణీ ఆలయ సందర్శన సందర్భంగా శ్రీవిఠలేశ్వర స్వామికి, రుక్మిణీ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆ తర్వాత అమ్మవారి పాదాలను పసుపు కుంకుమలతో అలంకరించి మొక్కుకున్నారు. ఆలయ అర్చకులు సీఎం కేసీఆర్‌ ‌మెడలో తులసి మాల వేసి వేదమంత్రాలతో ఆశీర్వాదం అందజేశారు. అంతకుముందు కేసీఆర్‌ ఆలయానికి చేరుకోగానే ప్రధాన…

కవిత గెలవాలంటే బిఆర్‌ఎస్‌కు వోటేయండి

దేశ ప్రజలు గెలవాలంటే బిజెపికి వోటేయాలి ఒకే దేశంలో రెండు చట్టాలు ఎలా కుదురుతాయి భోపాల్‌ ‌వేదికగా జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ వ్యాఖ్య భోపాల్‌, ‌జూన్‌ 27 : ‌బీఆర్‌ఎస్‌ ‌టార్గెట్‌గా ప్రధాని నరేంద్ర మోదీ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ ‌బిడ్డ గెలవాలంటే బీఆర్‌ఎస్‌కు వోటు వేయండి…దేశ ప్రజలు గెలవాలంటే బీజేపీకి వోటు…