Category ముఖ్యాంశాలు

3 ట్రిలియన్ డాలర్ల లక్ష్యం దిశగా దూసుకెళ్తున్నాం

– రెండేళ్ల ప్రగతిని చూపడమే రైజింగ్ విజన్ డాక్యుమెంట్ లక్ష్యం – డాక్యుమెంట్ తయారీకి ఐఎస్బీతో ఒప్పందం – భవిష్యత్ తరాలకు మేలు కలిగేలా పునాదులు – డిప్యూటీ సి.ఎం. మల్లు భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 19 యువ రాష్ట్రం తెలంగాణ గత రెండు సంవత్స రాల్లో సాధించిన ప్రగతి, రాష్ట్ర భవిష్యత్తును…

మహిళా ఉత్పత్తులకు గ్లోబ‌ల్‌ మార్కెటింగ్‌

– అమెజాన్‌తో సంప్రదింపులు జరుపుతున్నాం – మహిళల ఉన్నతి-తెలంగాణ ప్రగతి పేరిట చీరల పంపిణీ – మహిళా సంఘాలతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 19: రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలు ఉత్పత్తి చేస్తున్న వివిధ వస్తువులను ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ ద్వారా అంతర్జాతీయ మార్కెట్‌కు తీసుకెళ్లేందుకు అమెజాన్‌తో సంప్రదింపులు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి…

ఇస్లాంలో బలిదానానికి తావు లేదు

– ఉమర్‌ది ముమ్మాటికీ ఉగ్రవాదమే – ‘ఎక్స్’ ‌వేదికగా తీవ్రంగా ఖండించిన ఓవైసీ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 19: ఎ‌ర్రకోట వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడిన డాక్టర్‌ ఉమర్‌ ‌నబీకి  చెందిన వెలుగులోకి వొచ్చిన వీడియోలో ఆత్మాహుతి దాడిని సమర్థిస్తూ అతడు మాట్లాడాడు. అయితే ఉమర్‌ ‌చేసిన వ్యాఖ్యలను ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎం‌పీ అసదుద్దీన్‌…

విరాళాల‌ రూపంలో రూ.415 కోట్లు వసూలు

– అక్రమంగా నిధులు సమీకరించినట్లు ఆరోపణలు – కస్టడీకి అల్‌ ‌ఫలాహ్‌ ‌వర్సిటీ గ్రూపు చైర్మన్‌ ‌సిద్దిఖి ‌- విచారణలో పలు కీలక ఆధారాల సేకరణ న్యూదిల్లీ, నవంబర్‌ 19: అల్‌ ‌ఫలాహ్‌ ‌గ్రూపు చైర్మన్‌ ‌జావద్‌ అహ్మద్‌ ‌సిద్ధిఖికు విరాళాల రూపంలో రూ.415 కోట్లు అందినట్లు ఈడీ పేర్కొన్నది. తన ట్రస్టుకు చెందిన విద్యాసంస్థల్లో…

మారేడుమిల్లిలో మరో భారీ ఎన్‌కౌంటర్‌

– ఏడుగురు మావోయిస్టు కీలక నేతలు హతం – టెక్‌ ‌శంకర్‌,‌ నంబాల తదితరులు ఉన్నట్లు సమాచారం విశాఖపట్టణం, నవంబర్‌ 19: ‌మారేడుమిల్లిలో బుధవారం జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టు కీలక నేతలు హతమయ్యారు. వీరంతా హిడ్మా ఎన్‌కౌంటర్‌లో తప్పించుకున్న వారేనని పోలీసులు అనుమానిస్తున్నారు. సౌత్‌ ‌జోనల్‌ ‌కమిటీ సభ్యుడు, ఆంధ్రా ఒరిస్సా బోర్డర్‌…

పాలనలో ఇందిరాగాంధీ ఓ రోల్‌ మోడల్‌

– ఆమె స్ఫూర్తితో ముందుకు సాగుతున్నాం – ఇందిరకు ఘనంగా నివాళి అర్పించిన సీఎం – జయంతి వేడుకల సందర్భంగా మహిళలకు చీరల పంపిణీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 19: దేశంలో రాజకీయ శూన్యత ఏర్పడిన సమయంలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఇందిరా గాంధీ బ్యాంకుల జాతీయకరణ, అగ్రికల్చర్‌ ల్యాండ్‌ సీలింగ్‌ యాక్ట్‌ తెచ్చారని, పేదలకు…

మరో ఉప ఎన్నిక అనివార్యమా?

– సుప్రీంకోర్టు నిర్దేశంతో కాంగ్రెస్ నేతల కొత్త వ్యూహం – ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా కోరే అవకాశం – స్పీకర్కోర్టును ధిక్కరణ నుంచి తప్పించే వ్యూహం – జూబ్లీ విజయంతో కాంగ్రెస్లో పెరిగిన ఆత్మవిశ్వాసం హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 18: రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక అనివార్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గాంధీ భవన్ (తెలంగాణ కాంగ్రెస్…

పోల‌వ‌రం-బ‌న‌క‌చ‌ర్ల‌కు అనుమ‌తులివ్వొద్దు

– ఆల్మ‌ట్టి ఎత్తుపెంచితే రాష్ట్రానికి అన్యాయం – క‌ర్ణాట‌క‌ను ఆపండి – పెండింగ్‌లో వున్న స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి – కేంద్రానికి స్ప‌ష్టం చేసిన మంత్రి ఉత్త‌మ్ కుమార్‌ న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 18:  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్లాన్ చేస్తున్న పోలవరం- బనకచర్ల ప్రాజెక్టుకు తాము వ్యతిరేకమని, ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వొద్దని.. తెలంగాణ నీటిపారుదల శాఖ…

2047 రోడ్‌ మ్యాప్‌ను ప్రపంచానికి పరిచయం చేస్తాం

– ఎస్‌హెచ్‌జీలు, ఎంఎస్‌ఎంఈలను పెద్ద ఎత్తున ప్రోత్సహించండి – హ్యామ్‌ ద్వారా 13 వేల కి.మీ అంతర్గత రహదారులు – ఈ రోడ్ల నిర్మాణంతో మారనున్న రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రం – 47వ ఎస్‌ఎల్‌బీసీ త్రైమాసిక సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 18 : మూడు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా,…