హర్షవర్ధన్ రెడ్డిని గెలిపించండి
రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 9 : మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ వోటర్లకు బహిరంగ లేఖ రాశారు. హాత్ సే హాత్ జోడో పాదయాత్ర కారణంగా నేరుగా కలువలేక పోతున్నానని..ఉపాధ్యాయుల సమస్యల…
