Category ముఖ్యాంశాలు

లిక్కర్‌ ‌స్కామ్‌ను పక్కదారి పట్టించే కుట్ర

కవిత దీక్షపై బిజెపి రాష్ట్ర చీఫ్‌ ‌బండి సంజయ్‌ ‌మండిపాటు సిఎం తీరుతోనే రాష్ట్రంలో మహిళలపై వరుస ఘటనలని విమర్శ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మహిళా దీక్ష హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 10 : ఎమ్మెల్సీ కవిత దిల్లీలో కాదు..ప్రగతి భవన్‌ ‌ముందు ధర్నా చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. లిక్కర్‌…

ఏ‌ప్రిల్‌ 30‌న నూతన సచివాలయం ప్రారంభం

ఖరారు చేసిన సిఎం కెసిఆర్‌ ‌నిర్మాణ పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి 14న అంబేడ్కర్‌ ‌స్మృతి వనం…జూన్‌ 2‌న అమరుల స్థూపం ప్రారంభం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 10 : కొత్తగా నిర్మించిన సచివాలయానికి ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్‌ 30‌న ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ ‌నిర్ణయించారు. దాంతో పాటు హుస్సేన్‌ ‌సాగర్‌ ‌పక్కనే స్మృతి వనాన్ని జూన్‌…

షెడ్యూల్‌ ‌ప్రకారం డిసెంబర్‌లోనే అసెంబ్లీ ఎన్నికలు

నేతలంతా నియోజకవర్గాల్లోనే ఉండాలి అవసరమైతే పాదయాత్రలు చేయాలి పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో నేతలకు సిఎం కెసిఆర్‌ ‌దిశానిర్దేశం నివేదికలన్నీ బిఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉన్నాయని వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 10 : షెడ్యూల్‌ ‌ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని బిఆర్‌ఎస్‌ అధినేత, సిఎం కెసిఆర్‌ ‌మరోమారు స్పష్టం చేశారు. నేతలంతా నియోజకవర్గాల్లో తమ కార్యాక్రమాలతో ప్రజలకు…

మహిళా బిల్లు ఓ చారిత్రక అవసరం

పోరాటం దేశమంతా వ్యాపించాన్న బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌సి కవిత హస్తిన వేదికగా మహిళా రిజర్వేషన్లపై దీక్ష జంతర్‌మంతర్‌ ‌వద్ద ప్రారంభించిన సిపిఎం నేత ఏచూరి సాయంత్రం కవితకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేసిన ఎంపి కేశవరావు కవిత ఓ మంచి అడుగు వేశారు….మహిళా బిల్లుకు సంపూర్ణమద్దతు….పోరాటంలో పాల్గొంటాం : సీతారామ్‌ ఏచూరి న్యూ దిల్లీ, మార్చి…

దేశంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్‌ ‌దొందూ దొందే

రాష్ట్రంలో కెసిఆర్‌ ‌కుటుంబ పాలన సబ్బండ వర్గాల అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం కాంగ్రెస్‌ ‌రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణికం టాకూర్‌ ….‌చత్తీస్‌గఢ్‌ ‌ముఖమంత్రి భూపేష్‌ ‌కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 9 : కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర గురువారం కరీంనగర్‌ ‌జిల్లాకు చేరింది. అనంతర కరీంనగర్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు.…

నియోజక వర్గానికి 1100 చొప్పున లక్షా 30 వేల కుటంబాలకు దళిత బంధు

గృహ లక్ష్మి పథకం ద్వారా 4 లక్షల మంది పేదలకు రూ. 3 లక్షల చొప్పున గ్రాంట్‌ ‌రాష్ట్ర కేబినెట్‌ ‌భేటీలో పలు కీలక నిర్ణయాలు…మీడియాకు వెల్లడించిన మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చ్ 09 : ‌రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 30 వేల కుటుంబాలకు దళిత బంధు ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్‌ ‌నిర్ణయం…

నాలుగో క్రికెట్‌ ‌టెస్టుకు హాజరయిన ఇరు ప్రధానులు

స్టేడియంలో కలియతిరిగిన ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్‌, ‌ప్రధాని మోదీ ఆటగాళ్లతో కరచాలనం అహ్మదాబాద్‌, ‌మార్చి 9 : భారత్‌, ఆ‌స్ట్రేలియాల మధ్య అహ్మదాబాద్‌లో జరుగుతున్న నాల్గో టెస్టు మొదటి రోసు ఆటకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్టేల్రియా ప్రధాని ఆల్బనీస్‌ ‌హాజరయ్యారు. గుజరాత్‌ ‌లోని నరేంద్ర మోడీ స్టేడియానికి విచ్చేసిన ఇద్దరు ప్రధానులకు అభిమానులు,…

ఈడీ విచారణను ధైర్యంగా ఎదుర్కుంటాం

బిఆర్‌ఎస్‌ను కూల్చే కుట్రలు ఫెయిల్‌…అం‌దుకే నోటీసులు తెలంగాణ బిడ్డలం వెరిచేది లేదన్న ఎమ్మెల్సీ కవిత మోదీ పాలనా వైఫల్యాలపై ఘాటు విమర్శలు కవిత అభ్యర్థనకు స్పందించిన ఇడి…11న సాయంత్రం విచారణకు రావాలని వెల్లడి న్యూ దిల్లీ, మార్చి 9 : లిక్కర్‌ ‌స్కామ్‌లో ఈడీ విచారణకు వంద శాతం సహకరిస్తాను..నేనే ఈడీ ముందుకు ధైర్యంగా వొచ్చి,…

మహిళా బిల్లు కోసమే మా పోరాటం

27 ఏళ్లుగా చేస్తున్నా పట్టింపు లేదు పూర్తి మెజార్టీ ఉన్నా హామిని విస్మరించిన ప్రధాని మోదీ వి•డియా సమావేశంలో బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత మహిళా బిల్లు తేవడంలో సోనియాది కీలకపాత్ర అని వ్యాఖ్య నేడు దిల్లీ జంతర్‌ ‌మంతర్‌ ‌వద్ద కవిత ధర్నా..పాల్గొననున్న 18 పార్టీలు న్యూ దిల్లీ, మార్చి 9 : మహిళా రిజర్వేషన్‌…