Category ముఖ్యాంశాలు

కడెం ప్రాజెక్టు ఆధునీకరణకు రాదా ఇక మోక్షం??…

ముందుకు సాగని రూ. 225 కోట్ల మంజూరీ ప్రతిపాదనలు! సెంట్రల్‌ ‌వాటర్‌ ‌కమిషన్‌ ఆధ్వర్యంలో సింప్‌ ‌కింద ‘కడెం’ ఎంపిక… భారీ  వరద నీరు తట్టుకునేలా, వరద తాకిడి నుండి కడెం ప్రాజెక్టును కాపాడుకునేలా శాశ్వత పరిష్కారం కోసం చేసిన ప్రతిపాదనలు కాగితాలకే పరిమితం అయినాయి. ఇటీవల ఇంజనీర్‌ ఇన్‌ ‌చీఫ్‌ ‌సెంట్రల్‌ ‌డిజైన్‌ ఆర్గనైజేషన్‌,…

హైదరాబాద్‌లో మరోమారు దంచికొట్టిన వాన

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై31:దాదాపు మూడు రోజులపాటు తెరపిచ్చిన వరుణ దేవుడు.. ఉన్నట్టుండి హైదరాబాద్‌ ‌మహానగరంపై మరోసారి విరుచుకుపడ్డాడు.  సోమవారం సాయంత్రం భారీ వర్షం పడింది. అరగంటపాటు దంచికొట్టింది. దాదాపు 30 నిమిషాలపాటు జోరుగా పడిన ఈ వానతో నగరం మరోసారి తడిసి ముద్దయ్యింది. లింగంపల్లి, చందానగర్‌, ‌మియాపూర్‌, ‌గచ్చిబౌలి, కొండాపూర్‌, ‌మాదాపూర్‌, ‌జూబ్లీహిల్స్, ‌బంజారాహిల్స్, అశోక్‌నగర్‌, ‌లక్డీకపూల్‌తోపాటు పలు…

‌ప్రేం సాగర్‌ ‌కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలి :కాంగ్రెస్‌

‌హన్మకొండ, ప్రజాతంత్ర, జూలై 31: నగరం జలమయమైన సమయంలో హన్మకొండ వేయి స్థంబాల గుడి వెనకాల నివసిస్తున్న వి.ప్రేం సాగర్‌ ఇటీవల కరంటు తీగ తగిలి కరంట్‌ ‌షాక్‌తో మృతి చెందిగా వారి కుటుం బాన్ని పిసిసి మాజీ అద్యక్షుడు, రాజ్యసభ మాజీ ఎంపి హనుమంత రావు, హన్మకొండ జిల్లా కాంగ్రెస్‌ అద్యక్షుడు నాయిని రాజేందర్‌…

మణిపూర్‌ ‌దుర్ఘటన.. నిపుణులతో కూడిన ప్రత్యేక కమిటీ

కమిటీలో మాజీ మహిళా న్యాయమూర్తులు ఇప్పటి వరకు ఎన్ని ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి ఓ తెగకు చెందిన మహిళపై ఇంత దారుణమా వీడియో బయటకు వచ్చే వరకు కేంద్రం ఏం చేస్తోంది మణిపూర్‌ ‌ఘటనపై విచారణలో సుప్రీం సిజె ప్రశ్నలు న్యూదిల్లీ,జూలై31(ఆర్‌ఎన్‌ఎ): ‌మణిపూర్‌లో మే 3వ తేదీ నుంచి అల్లర్లు మొదలయ్యాయని అప్పటి నుంచి ఇప్పటి వరకూ…

కెసిఆర్‌ అవినీతిపై పోరాటం

పాలమూరు నుంచే సమరభేరీ లిక్కర్‌, అప్పు‌ల తెలంగాణగా మార్చిన కెసిఆర్‌..‌పాలమూరు ర్యాలీలో మండిపడ్డ కిషన్‌ ‌రెడ్డి నియంత పాలన అంతమయ్యే వరకు నిద్రపోమన్న డికె అరుణ తెలంగాణ ద్రోహి సీఎం కేసీఆర్‌…‌బంగారు తెలంగాణ కాలేదు కేసీఆర్‌ ‌బంగారు కుటుంబమైంది కాంగ్రెస్‌ ఎమ్‌ఐఎమ్‌ ‌బి ఆర్‌ ఎస్‌ ‌లు ఒకే గూటి పక్షులు తెలంగాణ రాష్ట్ర సాధనలో…

ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం ..

రాష్ట్ర మంత్రి మండలి కీలక నిర్ణయం మెట్రో రైల్‌ ‌విస్తరణ ..హకీ•ంపేట, మామునూర్‌ ‌విమానాశ్రాయల పునరుద్ధరణ కు ఆమోదం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై 31: తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ  43,373   ఉద్యోగులకు  శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయనున్నది. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ మండలి కీలక నిర్ణయం తీసుకున్నది.  ముఖ్యమంత్రి…

లైన్ మెన్ సాహసం కు సలామ్ ..వీక్షించండి

అతి భారీ వర్షాల కారణంగా మహబూబాబాద్ సర్కిల్ ,  కొత్తగూడ  సెక్షన్ పరిధిలోని గంగారాం కొత్తగూడ మండలాలు దట్టమైన అడవులతో వాగులు వంకలతో పోల్ లు , ట్రాన్స్ఫార్మర్లు  మునిపోయినాయి . ఈ నేపథ్యంలో   పెగడపల్లి సబ్‌స్టేషన్‌లోని 11కేవీ పొగుళ్లపల్లి ఫీడర్‌ భారీ వర్షాల కారణంగా  గురువారం  బ్రేక్ డౌన్ అయ్యింది . బ్రేక్ డౌన్…

వైద్య సేవలు మరింత పటిష్టం

అత్యవసర సమయాల్లో ఉపయోగించే 108, 102తో పాటు, దురదుష్టవశాత్తు చనిపోయిన వారి పార్థీవ దేహాలను ఉచితంగా తరలించే హర్సె వాహనాలు ఎంతో విలువైన సేవలు అందిస్తున్నాయని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. అయితే కొన్ని వాహనాలకు కాలం చెల్లిపోవడంతో తరుచూ మరమ్మతులకు గురవుతున్నాయని, ఈ నేపథ్యంలో పాత వాహనాల స్థానంలో కొత్తవి సమకూర్చుకోవడంతో పాటు, అవసరమున్నట్లు…

కొత్తగా 204 అంబులెన్సులు, 228 అమ్మ ఒడి వాహనాలు

అదనంగా 34 పార్థివ వాహనాలు అందుబాటులోకి మొత్తం 466 వాహనాలు ఆగస్టు 1న ప్రారంభం పెరుగనున్న అత్యవసర సేవల విస్తృతి హైదరాబాద్‌ ‌ప్రజాతంత్ర జూలై 28 : రాష్ట్రంలో 108 అంబులెన్సులు, 102(అమ్మ ఒడి), హర్సె(పార్థివ వాహనాల) సేవల కోసం కొత్తగా 466 వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. సీఎం కేసీఆర్‌ ఆదేశం మేరకు వైద్యారోగ్య శాఖ…