70 లక్షల మందికి కంటి వెలుగు పరీక్షలు
మహిళల నుండి ఎక్కువ ఆదరణ గజ్వేల్ శిబిరాన్ని సందర్శించిన మంత్రి హరీష్ రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, మార్చి 13 : కంటి వెలుగు కార్యక్రమం రాష్ట్రంలో విజయవంతంగా కొనసాగుతున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీష్ రావు తెలిపారు. 70 లక్షల మందికి కంటి వెలుగు పరీక్షలు ఇప్పటివరకు పూర్తి చేయడం జరిగింది. 32 లక్షల…
