Category ముఖ్యాంశాలు

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముగ్గురు బిఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఏకగ్రీవం

ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు ని, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్‌,‌కుర్మయ్యగారి నవీన్‌ ‌కుమార్‌,‌చల్లా వెంకట్రామిరెడ్డి .. గురువారం నాడు ప్రగతి భవన్‌ ‌లో మర్యాదపూర్వకంగా కలిసి తమ కృతజ్జతలు తెలిపారు. ఈ సందర్భంగా వారిని బిఆర్‌ఎస్‌ అధినేత, సిఎం కేసీఆర్‌ ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి…

కొంటే గుంజుకుంటం..ఆక్రమిస్తే రెగ్యులరైజ్‌ ‌చేస్తం..

వక్ఫ్ ‌చట్టం..ఈ పేరు పలువురికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది..పైసా పైసా కూడబెట్టి భవిష్యత్తు అవసరాల కోసం పట్టా భూమిలో ప్లాట్లు కొనుగోలు చేసి అన్ని అనుమతులతో ఇండ్లు కటుకున్నదే పాపమయ్యింది. మేడ్చల్‌ ‌జిల్లా బోడుప్పల్‌లో  దశాబ్దాల క్రితం వెలసిన గ్రామ పంచాయతీ లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసి ఇళ్ళు కట్టుకున్నదే నేరమైనట్లు ఉన్నది…

‌గ్రూప్‌-1 ‌ప్రశ్నాపత్రం సైతం లీక్‌ …!

ఉద్యోగాలివ్వలేక… ఇంత దారుణాలకు ఒడిగడతారా? నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడతారా? టీఎస్పీఎస్సీ ఛైర్మన్‌, ‌సభ్యులందరినీ రద్దు చేయాలి లీకేజీ పై న్యాయ విచారణ జరపాల్సిందే కేసీఆర్‌ ‌సర్కార్‌ ‌తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌ఫైర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 14 : కేసీఆర్‌ ‌పాలనలో టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్షలకు సంబంధించి ప్రశ్నాపత్రాలన్నీ…

సర్వీస్‌ ‌కమిషన్‌ ‌కార్యాలయం ముట్టడి

టిఎస్‌పిఎస్‌సి పేపర్‌ ‌లీకేజిపై విద్యార్థి సంఘాల ఆందోళన చిక్కడపల్లిలో నిరుద్యోగుల నిరసన మద్దతు ప్రకటించిన ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌ ‌హైరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 14 : సర్వీస్‌ ‌కమిషన్‌ ‌పేపర్ల లీకేజీ వ్యవహారంపై బిజెపి అనుబంధ విద్యార్థులు ఆందోళనకు దిగారు. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌…

ప్రశ్నాపత్రం లీకయ్యిందంటే ఉద్యోగాలు అమ్ముకోవడమే..

టిఎస్‌పిఎస్‌సిలో అక్రమాలపై హైకోర్టు సిట్టింగ్‌ ‌జడ్జితో విచారణ జరిపించాలి ఆందోళన చేస్తున్న విద్యార్థులకు ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌ ‌మద్దతు ముషీరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి14 : మంగళవారం చిక్కడిపల్లిలో నిరుద్యోగులు చేస్తున్న ధర్నాకు తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌ ‌మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా  ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌ ‌మాట్లాడుతూ…నిరుద్యోగులు అందరు ఒక్కతాటి పైకి వొచ్చి ప్రభుత్వం…

పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌లో లీకేజీలు

రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌ ‌రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు..ఆందోళనలతో కమిషన్‌ అత్యవసర సమావేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 14 : టీఎస్పీఎస్సీలో ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం సంచలనంగా మారింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు, ప్రతిపక్ష పార్టీలు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. పేపర్‌ ‌లీకేజీకి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ ‌చేస్తున్నారు. ఇక ఈ పేపర్‌ ‌లీకేజీ…

యూనివర్సిటీ కామన్‌ ‌రిక్రూట్‌మెంట్‌ ‌బోర్డ్ ‌బిల్లుకు ఆమోదం తెలుపండి

డిమాండ్‌ ‌చేస్తూ విద్యార్థి సంఘాల రాజ్‌భవన్‌ ‌ముట్టడి భారీగా తరలి వొచ్చిన విద్యార్థులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 14 : వివిధ విద్యార్థి సంఘాల ముట్టడితో రాజ్‌భవన్‌ ‌వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. యూనివర్సిటీ కామన్‌ ‌రిక్రూట్‌మెంట్‌ ‌బోర్డ్ ‌బిల్లుకు గవర్నర్‌ ‌తమిళిసై వెంటనే ఆమోదం తెలపాలంటూ మంగళవారం ఉదయం వివిధ విద్యార్థి సంఘాలు రాజ్‌భవన్‌ను…

రాష్ట్రంలో మరోమారు అత్యధిక విద్యుత్‌ ‌వినియోగం

15254 మెగావాట్లతో అత్యధిక పీక్‌ ‌డిమాండ్‌ ‌నమోదు ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌ ‌రావు వెల్లడి హైరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 14 : రాష్ట్ర చరిత్రలోనే మంగళవారం మరోమారు అత్యధిక విద్యుత్‌ ‌వినియోగం జరిగినట్టు ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌ ‌రావు పేర్కొన్నారు. మార్చి నెలలో అనుకున్న విధంగానే 15000 మెగా వాట్ల విద్యుత్‌ ‌డిమాండ్‌…

బీజేపీ ప్రతి అడుగు పేద ప్రజలపై పిడుగు…

పెద్ద నోట్ల రద్దుతో భారీగా పెరిగిన నల్ల ధనం .. అదొక అట్టర్‌ ‌ప్లాప్‌ ‌షో బీజేపీ చేసేది చారానా…చెప్పేది బారానా కరెన్సీ చలామణి రెట్టింపు అయిందన్న మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 14 : ‘‘బీజేపీ చెప్పేదొకటి, చేసేదొకటి..దీనికి పెద్ద ఉదాహరణ పెద్ద నోట్ల రద్దు. నోట్ల రద్దుపై ఆర్థిక మంత్రి…