బిఎసికి బిజెపిని ఎందుకు ఆహ్వానించరు
మాకు కనీసం కార్యాలయ రూమ్ ఇవ్వరా ఉమ్మడి ఎపి కన్నా అధ్వాన్నంగా తెలంగాణ కెసిఆర్ తీరుపై మండిపడ్డ బిజెపి ఎంఎల్ఏ ఈటల రాజేందర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, అగస్టు 3 : అసెంబ్లీకి సంబంధించి కీలకమైన బీఏసీ సమావేశానికి బీజేపీని ఆహ్వానించకపోవటం అన్యాయమని ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. గురువారం వి•డియాతో మాట్లాడుతూ..ఒక్క సభ్యుడన్న…
