6న జయశంకర్ స్మారకోపన్యాస స్ఫూర్తి సదస్సు
జయప్రదం చేయాలని విద్యావంతుల వేదిక విజ్ఞప్తి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 3 : నిర్విరామంగా తన జీవిత ప్రయాణాన్ని స్వరాష్ట్ర సాధన కోసం కొనసాగించిన ఆచార్య జయశంకర్ సార్ను తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రతి సంవత్సరం వారి పేరు మీద స్మారకోపన్యాస సదస్సును నిర్వహిస్తుంది. జయశంకర్ కొనసాగించిన విలువలను, ఉద్యమ స్ఫూర్తిని,సంఘటిత ఆలోచనలను, ప్రజాస్వామిక భావజాల…
