Category ముఖ్యాంశాలు

భద్రాచలం ఉనికికి దెబ్బ

మూడు పంచాయితీలుగా విభజన గవర్నర్‌ ‌తిప్పిపంపిన బిల్లుకు మరోమారు ఆమోదం అసెంబ్లీలో విభజనపై మంత్రి ఎర్రబెల్లి వివరణ భద్రాద్రి కొత్తగూడెం,ప్రజాతంత్ర,ఆగస్ట్ 5: ‌పరిపాలన సౌలభ్యం కోసం భద్రాచలాన్ని మూడు గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర శాసన సభ మరోసారి ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ మేరకు గవర్నర్‌ ‌తిప్పి పంపిన బిల్లును రాష్ట్ర పంచాయతీరాజ్‌…

స్వయం పాలనతోనే శాసించుకోగలం

నిరంతరం తెలంగాణ కోసం ఉద్యమించిన దీప్తి ప్రొఫెసర్‌ ‌జయశంకర్‌ ‌జయంతి నేడు వరంగల్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్ 5:‌భవిష్యత్తు తెలంగాణలో అభివృద్ధి చాలా శీఘ్రంగా జరుగుతుంది. నీళ్లలో మన వాటా తేలిన తర్వాత జలవనరుల విషయంలో స్వేచ్ఛ ఉంటుంది. స్వయంపాలనలో శాసిస్తాం. ఇతరుల పాలనలో యాచిస్తున్నాం.పెద్ద ప్రాజెక్టుల సంగతి కాసేపు పక్కన పెడితే.. నిజాం కాలంనాటికే తెలంగాణ ప్రాంతంలో గొలుసు…

గిరిజనులపట్ల కేంద్రం దారుణం

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్ 5: ‌గిరిజనుల పట్ల కేంద్ర ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తున్నదని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. మణిపూర్‌లో  ప్రభుత్వ ప్రోత్సాహంతోనే దారుణాలు జరుగుతున్నాయని ఆరోపించారు. గిరిజనుల హక్కులను కాలరాసేలా కేంద్ర అటవీ చట్టం  తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో గిరిజన సంక్షేమం, పోడు భూముల పట్టాల పంపిణీపై శాసనమండలిలో స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సి…

అధికార పార్టీ అండతో..భూకాబ్జాలు

ప్రభుత్వ భూమి కనిపిస్తే ఖతం బీనామి పేర్లతో బిందాస్‌ ‌దందా పేదలకు దక్కాల్సిన భూములపై కన్నేసిన ప్రజాప్రతినిధి భర్త నకిలీ ఇండ్ల పట్టాలను సృష్టించి అమాయాకులకు విక్రయాలు నిమ్మకు నీరెత్తినట్లుగా అధికారులు మిర్యాలగూడ,ప్రజాతంత్ర,ఆగస్ట్4 : అధికార పార్టీ అండదండలతో ఓ ప్రజాప్రతినిది భర్త కనిపించిన ప్రతి ప్రభుత్వ భూమిని కబ్జా చేసుకుంటూ బిందాస్‌గా తన దందాను…

స్టేబుల్‌ ‌గవర్నరమెంట్‌..ఏబుల్‌ ‌లీడర్‌షిప్‌..

తెలంగాణ పురోభివృద్దికి ఇదే కారణం ఐటీ రంగంలో రూ. 57,707 కోట్ల ఎగుమతులు శాసనసభలో మంత్రి కెటిఆర్‌ ‌వెల్లడి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్4: ‌రాష్ట్రంలో ఐటీ ఎగుమతులు భారీగా పెరుగుతున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఐటీ ఎగుమతులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్‌ ‌వివరంగా సమాధానం…

వరదలపై అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ

ప్రభుత్వ సాయం తీరుపై  కాంగ్రెస్‌ అసంతృప్తి నేతల ప్రసంగాలను అడ్డుకున్న మంత్రులు ప్రభుత్వ సమాధానంపై నిరసనగా కాంగ్రెస్‌ ‌వాకౌట్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్4: ‌వరదలపై తెలంగాణ అసెంబ్లీలో వాడివేడీగా చర్చ జరిగింది. వరద సాయంపై కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాన్ని నిలదీసింది. ఎక్కడా సకాలంలో సాయం అందలేని, గతానుభవాలతో చర్యలు తీసుకోలేదని మండిపడింది. ఈ క్రమంలో ప్రభుత్వ సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో…

ఆర్టీసీ విలీనం బిల్లు.. గవర్నర్‌ ఆమోదం కోసం ఎదురుచూపులు ..

అసెంబ్లీలో బిల్లు పెట్టాలంటే అనుమతి తప్పనిసరి ఆర్టీ కార్మికుల్లో ఆందోళన హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్ 4: అసెంబ్లీలో ఆర్టీసీ విలీనం బిల్‌ ‌పై సస్పెన్స్ ‌కొనసాగుతోంది. మనీ బిల్‌ ‌కావడంతో.. గవర్నర్‌ ఆమోదానికి పంపించింది సర్కార్‌.  ‌బిల్లుకు గవర్నర్‌  ఆమోదం తెలపలేదు. దీంతో ప్రభుత్వం గవర్నర్‌ ‌మధ్య మరోమారు వివాదం చెలరేగే అశాకం ఉంది. బిల్లు ఆమోదం కోసం…

సుప్రీమ్‌కోర్టు లో రాహుల్‌కు ఊరట

పరువునస్టం కేసులో హైకోర్టు తీర్పు నిలిపివేత పార్లమెంట్‌ ఎం‌పి పదవి పునరుద్దిరంచే అవకాశం న్యూ దిల్లీ,ఆగస్ట్4(ఆర్‌ఎన్‌ఎ): ’‌మోదీ ఇంటిపేరు’ పరువు నష్టం కేసులో కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీకి భారీ ఊరట లభించింది.  గుజరాత్‌ ‌కోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం నిలిపేసింది. దీంతో ఆయన లోక్‌ ‌సభ సభ్యత్వం పునరుద్ధరణ జరిగే అవకాశం ఉంది.…

అవయవదానాల్లో ముందు స్థానంలో తెలంగాణ

రాష్ట్రంలో అత్యధికంగా అవయవాల మార్పిడి మరో నలుగురికి ప్రాణదానం చేసే అవకాశం జాతీయ అవయవదాన దినోత్సవంలో మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్‌ట్3 : ‌ప్రతి ఒక్కరూ అవయవదానానికి ముందుకురావాలని, దాంతో మరొకరికి పునర్జన్మను ప్రసాదించినట్లవుతుందని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. అవయవ దానాన్ని రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని మంత్రి అన్నారు.…