మంత్రి కెటిఆర్పై ఆరోపణలకు పిసిసి చీఫ్ రేవంత్కు సిట్ నోటీసులు
ఆధారాలు ఇవ్వాలని కోరిన సిట్ కేసును నీరుగార్చే యత్నం : సిట్ నోటీసులు రాగానే స్పందిస్తానన్న రేవంత్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 20 : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు పంపింది. పేపర్ లీక్పై రేవంత్ చేసిన…
