Category ముఖ్యాంశాలు

మంత్రి కెటిఆర్‌పై ఆరోపణలకు పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌కు సిట్‌ ‌నోటీసులు

ఆధారాలు ఇవ్వాలని కోరిన సిట్‌ ‌కేసును నీరుగార్చే యత్నం : సిట్‌ ‌నోటీసులు రాగానే స్పందిస్తానన్న రేవంత్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 20 : తెలంగాణ పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ ‌పేపర్‌ ‌లీకుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డికి సిట్‌ అధికారులు నోటీసులు పంపింది. పేపర్‌ ‌లీక్‌పై రేవంత్‌ ‌చేసిన…

పెట్రో దరల పెంపు ఎవరి కోసం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 20 : అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినా దేశంలో పెట్రో ధరలు పెరిగిపోతుండటంపై ప్రధాని నరేంద్రమోదీకి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ‌ట్విటర్‌ ‌ద్వారా సూటి ప్రశ్న వేశారు. 2014లో బీజేపీ అధికారంలోకి వొచ్చినప్పుడు క్రూడాయిల్‌ ‌ధర ఎక్కువగా ఉన్నా పెట్రో ధరలు తక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం…

దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌లో విచారణకు కవిత హాజరు

పిళ్లయ్‌తో కలిపి కవితను..ఫేస్‌ ‌టూ ఫేస్‌ ‌విచారణ అభిషేక్‌ ‌బోయినపల్లికి మధ్యంతర బెయిల్‌ ‌నిరాకరణ చట్టంపై గౌరవంతోనే కవిత విచారణకు హాజరు: ఎంపి రంజిత్‌ ‌రెడ్డి న్యూ దిల్లీ, మార్చి 20 : దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌లో ఇడి విచారణకు సోమవార ఎమ్మెల్సీ, కెసిఆర్‌ ‌కూతురు కవిత సోమవారం ఉదయం హాజరయ్యారు. మరోవైపు ఇదే కేసులో…

మా డిమాండ్లు నెరవేర్చక పోతే మరో ఉద్యమానికి సిద్ధం

కేంద్రానికి దిల్లీ ‘కిసాన్‌ ‌మహా పంచాయత్‌’ ‌సదస్సు హెచ్చరిక వ్యవసాయ మంత్రి తోమర్‌ను కలిసిన 15 మంది సభ్యుల బృందం న్యూ దిల్లీ, మార్చి 20 : కనీస మద్దతు ధర(ఎంఎస్‌పి), రుణమాఫీ, ఫింఛను చట్టం సహా తమ డిమాండ్‌లను ప్రభుత్వం నెరవేర్చకుంటే మరోమారు ఉద్యమం చేపడతామని రైతు సంఘం సంయుక్త కిసాన్‌ ‌మోర్చా(ఎస్‌కెఎం) కేంద్ర…

మిల్లెట్ మ్యాన్ సతీష్ కు కన్నీటి వీడ్కోలు

ముగిసిన అంత్యక్రియలు దక్కన్ డెవలప్ మెంట్ సొసైటీ డైరెక్టర్ డాక్టర్ పి వి సతీష్ కు కన్నీటి వీడ్కోలు పలికారు. ఆయన మరణ వార్త తెలియగానే జహీరాబాద్ ప్రాంత ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు.పట్టణ పరిధిలోని పస్తపూర్ లోని దక్కన్ డెవలప్ మెంట్ సొసైటీ డైరెక్టర్ పీవీ సతీష్ (78) సం రాలు, గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో…

‘‘స్వప్నిక’’ డాక్యుమెంటరీకి ‘‘సర్టిఫికేట్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్- ‌స్పెషల్‌ ‌ఫెస్టివల్‌ అవార్డు

జర్నలిస్ట్ ‌చిల్కూరి సుశీల్‌ ‌రావు ‘‘స్వప్నిక’’ డాక్యుమెంటరీకి ‘‘సర్టిఫికేట్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్- ‌స్పెషల్‌ ‌ఫెస్టివల్‌ అవార్డు ‘‘నోస్టాల్జియా’’కు ‘సర్టిఫికేట్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్’.. ,ఆదివారం మార్చి 19, 2023 హైదరాబాద్‌లో జరిగిన 7 వ ఇండియన్‌ ‌వరల్డ్ ‌ఫిల్మ్ ‌ఫెస్టివల్‌-23 ‌లో జర్నలిస్ట్ ‌చిల్కూరి సుశీల్‌ ‌రావు రూపొందించిన ‘‘స్వప్నిక’’ డాక్యుమెంటరీ చిత్రం అంతర్జాతీయ గుర్తింపు పొందింది.…

తండ్రీ కొడుకులను చంచల్ గూడ జైలుకు పంపిద్దాం..

పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వాన్ని రద్దు చేద్దాం..   యువతకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేద్దాం.. తండ్రీ కొడుకులను చంచల్ గూడ జైలుకు పంపిద్దాం అన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. గాంధారి మండల కేంద్రంలో ఆదివారం చేపట్టిన నిరుద్యోగ నిరసన దీక్ష వేదిక వద్ద మీడియాతో మాట్లాడారు.…

కేసీఆర్ ప్రభుత్వాన్నే రద్దు చేసేందుకు సిద్ధం కండి*

  Name(required) Email(required) Website Message Submit *ఆత్మహత్యలు వద్దు..ఆత్మస్థైర్యంతో కొట్లాడుదాం *నిరుద్యోగుల నిరసన దీక్షలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు “ఆత్మహత్యలు వద్దు..ఆత్మస్థైర్యంతో కొట్లాడుదాం. నిరుద్యోగులకు కాంగ్రెస్ అండగా ఉంటుంది.. మీ పక్షాన పోరాడుతుంది. కేసీఆర్ పరీక్షలు రద్దు చేయడం కాదు.. కేసీఆర్ ప్రభుత్వాన్నే నిరుద్యోగులు రద్దు చేసేందుకు సిద్ధం కండి. ఉస్మానియా…

మార్చ్ 23న “సేవ్ జర్నలిజం డే”..

దేశవ్యాప్త నిరసనదినం జయప్రదం చేయండి –        ఐజేయూ పిలుపు! అమరజీవి  భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా మార్చ్ 23న  నిర్వహించ తలపెట్టిన “సేవ్ జర్నలిజం డే ”  నిరసనదినం కార్యక్రమాన్ని  జయప్రదం చేయాలని ఐ.జే.యూ. జాతీయ కార్యవర్గసమావేశం  పునరుద్ఘాటించింది.   ఐజేయూ జాతీయకార్యవర్గ  సమావేశం మార్చ్ 18 ఉదయం  చండీఘడ్  లోని కిసాన్…