Category ముఖ్యాంశాలు

సిట్‌ ‌నివేదిక సమర్పించేందుకు 3 వారాల సమయం

టీఎస్పీఎస్సీ పేపర్‌ ‌లీక్‌పై హైకోర్టులో విచారణ ఏప్రిల్‌ 11‌కు వాయిదా… కౌంటర్‌ అఫిడట్‌ ‌దాఖలుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం హైదరాబాద్‌, ‌మార్చి 21(ఆర్‌ఎన్‌ఎ) : ‌టీఎస్పీఎస్సీ క్వశ్చన్‌ ‌పేపర్‌ ‌లీక్‌పై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. కేసులో నిందితులను ఇప్పటికే సిట్‌ ‌విచారిస్తుంది. ఈ క్రమంలో మంగళవారం జరిగిన హైకోర్టు విచారణలో ప్రభుత్వం తరుపు న్యాయవాది…

రెండో రోజూ ఈడి విచారణకు హాజరైన కవిత

పగుల గొట్టారన్న ఫోన్లతో హాజరు ఇంటి నుంచి బయలుదేరే ముందు వి•డియాకు ప్రదర్శన విచారణకు సహకరించేందుకు సిద్ధమంటూ ఈడికి లేఖ న్యూ దిల్లీ, మార్చి 21 : దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఈడీ వరుసగా రెండోరోజూ విచారణకు హాజరయ్యారు. మంగళవారం ఉదయం 11.30 గంటలకు ఆమె ఈడీ ఆఫీసుకి చేరుకోగా ఆమె…

శోభకృత్‌ ‌నామ సంవత్సరానికి స్వాగతం

శోభ అనగా మనోహరమైన అని అర్థం. కనీసం ఈ శోభకృత్‌ ‌నామ సంవత్సరమైనా ప్రజలు మనోహరంగా గడుపాలని ఆశిద్ధాం. ఎందుకంటే గత శుభకృత్‌ ‌నామసంత్సరంలో కూడా అంతా శుభప్రదంగానే గడిచిపోతుందనుకున్నాం. కాని, రాష్ట్ర ప్రజలను కుదిపివేసే అనేక సంఘటనలతో గత ఎడాదంతా గడిచిపోయింది. మరో వారం రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగిడబోతున్న సంతోషాన్ని శుభకృత్‌ ‌నామ…

టీఎస్‌పిఎస్‌సి పేపర్‌ ‌లీకేజీపై సీబీఐ దర్యాప్తు చేయించాలి

అంతా తానే అనుకునే కేసీఆర్‌ ‌నైతిక బాధ్యత వహించాలి నిరుద్యోగుల గోస రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశంలో వక్తల డిమాండ్‌ ‌బాధ్యతారాహిత్య పాలనకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపు పాల్గొన్న బిఎస్‌పి నేత ఆర్‌ఎస్‌ ‌ప్రవీణ్‌, ‌టిజెఎస్‌ అధ్యక్షుడు ప్రొ।। కోదండరామ్‌, ‌ప్రొ।। హరగోపాల్‌ ‌తదితరులు ఖైరతాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 21 : రాష్ట్రంలో ఇటీవల జరిగిన టీఎస్‌పిఎస్‌సి…

రైతులకు, ప్రజలకు శుభాలు చేకూర్చనున్న ‘శోభకృత్‌’

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 21 : రాష్ట్ర ప్రజలకు, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ ‌రావు ‘శోభకృత్‌’ ‌నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియ జేశారు.  వ్యవసాయ సంవత్సరంగా పరిగణించే ఈ ఉగాది..రైతులకు, ప్రజలకు అన్ని రంగాల్లో శుభాలను చేకూర్చనున్నదని సిఎం కెసిఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. సాగునీరు, తాగునీరు, పచ్చని పంటలతో  తెలంగాణలో నిత్య వసంతం…

మిల్లెట్‌ ‌మ్యాన్‌ ‌సతీష్‌కు కన్నీటి వీడ్కోలు

సంగారెడ్డి, ప్రజాతంత్ర, మార్చి 20 : డెక్కన్‌ ‌డెవలప్‌ ‌మెంట్‌ ‌సొసైటీ డైరెక్టర్‌ ‌డాక్టర్‌ ‌పి వి సతీష్‌కు కన్నీటి వీడ్కోలు పలికారు. ఆయన మరణ వార్త తెలియగానే జహీరాబాద్‌ ‌ప్రాంత ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు. పట్టణ పరిధిలోని పస్తపూర్‌లోని దక్కన్‌ ‌డెవలప్‌ ‌సొసైటీ డైరెక్టర్‌ ‌పీవీ సతీష్‌ (78) ‌సం రాలు, గత కొద్దిరోజులుగా…

దెబ్బతిన్న రైతులకు భరోసా ఇవ్వండి

అధికారులతో కలసి పంటపొలాలు పరిశీలించండి ప్రభుత్వ కార్యక్రమాలను వేగంగా అమలు చేయండి మోడీ అప్రజాస్వామిక చర్యలను ప్రజలతో చర్చించండి ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 20 : అకాల వర్షాలతో దెబ్బతిన్న రైతులకు భరోసా ఇవ్వాలని, అధికారులతో కలిసి నష్టపోయిన పంట పొలాలను పరిశాలించాలని బిఆర్‌ఎస్‌ ‌నేతలకు, శ్రేణులకు పార్టీ వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌, ‌మంత్రి కెటిఆర్‌ ‌పిలుపునిచ్చారు.…

సిట్‌ ‌కేసీఆర్‌ ‌జేబు సంస్థ…. ఆధారాలిచ్చే ప్రసక్తే లేదు

సిట్టింగ్‌ ‌జడ్జితో విచారణకు సిద్ధమైతే మావద్ద ఆధారాలు సమర్పించేందుకు సిద్ధం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 20 :పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ ‌పేపర్‌ ‌లీకేజీ కేసులో సిట్‌ ‌నోటీసుల జారీ పేరుతో ప్రతిపక్ష పార్టీల నేతల నోరు నొక్కేసే కుట్రకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌తెరదీశారు.. కుట్రకు కారకులైన…

తెగబడి కలిసికట్టుగా పోరాడుదాం

అబ్‌ ‌కీ బార్‌ ‌కిసాన్‌ ‌సర్కారు నినాదం ఎత్తుకున్నాం 75 ఏళ్ల స్వాతంత్య్రంలో అన్నీ సమస్యలే వనరులున్నా భంగపడ్డ భారత్‌ ‌కులాలు, మతాల కుమ్ములాటలతో వెనకబడ్డాం రాష్ట్ర అభివృద్దికి అడుగడుగున బిజెపి అడ్డంకులు ఎన్నికల సమయంలో అప్రమత్తంగా ఉంటూ నిలదీద్దాం బిఆర్‌ఎస్‌ ‌శ్రేణులకు సిఎం కెసిఆర్‌ ‌పిలుపు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 20 : ఇంతకాలం…