ఉద్యోగులను పరీక్షకు ఎలా అనుమతించారు
ఇద్దరే దోషులని కెటిఆర్ ఎలా చెబుతారు పిఎ తిరుపతి, రాజశేఖర్లది ఒకే మండలం లీకేజీపై మరో ఆరు విమర్శలు గుప్పించిన రేవంత్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 23 : టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఘటనకు మంత్రి కేటీఆరే బాధ్యత వహించాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోమారు ఆరోపించారు. తప్పుచేసిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని…
