Category ముఖ్యాంశాలు

ఇలా చేరిక.. అలా రాజీనామా

ఎప్పుడూ కాంగ్రెస్‌ ‌వాదినేనంటూనే తను పార్టీలో చేరలేదంటూ డిఎస్‌ ‌ట్విస్ట్ ‌కుమారుడి కోసమే గాంధీభవన్‌ ‌వెళ్లానని వివరణ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 27 : సీనియర్‌ ‌రాజకీయ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీకి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఆదివారం నాడు కాంగ్రెస్‌ ‌గూటికి చేరిన డీఎస్‌.. ఒక్కరోజు కూడా గడువక…

‘‌పల్లె ప్రగతి’తో దేశానికే ఆదర్శంగా తెలంగాణ పల్లెలు

కేంద్రంతో మనకు రాజకీయ వైరుధ్యాలున్నా అవార్డులు ఇవ్వక తప్పడం లేదు ఇప్పుడన్ని గ్రామాలు అంకాపూర్‌, ‌గంగదేవి పల్లిలే… సిరిసిల్లలో అవార్డులు పొందిన గ్రామాల సర్పంచ్‌లకు మంత్రి కెటిఆర్‌ అభినందన పల్లె ప్రగతిలో పల్లెలు అన్ని రంగాల్లో పురోగమిస్తున్నాయి : కలెక్టర్‌ సిరిసిల్ల, ప్రజాతంత్ర, మార్చి 27 : 75 ఎండ్ల స్వాతంత్య్ర భారత చరిత్రలో సీఎం…

143 ‌పురపాలక సంస్థల్లో 1,77,503 స్వయం సహాయక సంఘాలు

సభ్యులుగా18,02,284 మంది మహిళలు పట్టణ ప్రగతి కింద 618 వెండింగ్‌ ‌జోన్లు అభివృద్ధి పట్టణ పేదలు, వీధి వ్యాపారుల ఆర్థికాభివృద్ధికి అండగా  రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌, ‌మార్చి 27 : అన్ని వర్గాలను అక్కున చేర్చుకునే నిలయాలుగా తెలంగాణ నగరాలు, పట్టణాలు  గుర్తింపు తెచ్చుకున్నాయి. వైవిధ్యమైన విశిష్టమైన , సమ్మిళిత జీవన శైలి కలిగిన అర్బన్‌…

మోదీ ప్రభుత్వ కక్షపూరిత వైఖరి !

దేశంలో విపక్షాల ఐక్యతకు ఇంతకన్నా మించిన సమయం లేదు. అన్ని పక్షాలు ఉమ్మడి ఎజెండాగా ముందుకు రావాల్సిన అవసరాన్ని గుర్తించాలి. దేశం కోసం విపక్షాల ఐక్యత అవసరం. ప్రజాస్వామ్యంలో బలమైన ప్రతిపక్షం ఉంటేనే ప్రజల సమస్యలపై ప్రభుత్వం చిత్తశుద్దితోతో పనిచేయగలదు. ప్రతిపక్షం బలం గా లేకపోతే నిరంకుశ విధానాలు అమలవుతాయి. దేశంలో ప్రస్తుతం ఏకవ్యక్తి పాలన…

కెటిఆర్‌ ‌రాజీనామా చేయాలి..

లేదంటే ఆయనను బర్తరఫ్‌ ‌చేయాలి నిరుద్యోగులకు పరిహారం చెల్లించాలి మహాధర్నాలో బండి సంజయ్‌ ‌డిమాండ్‌ ‌బండి సంజయ్‌కు మారోమారు సిట్‌ ‌నోటీసులు : లీగల్‌గా చర్చిస్తామన్న బిజెపి రాష్ట్ర చీఫ్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 25 : టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ ‌లీకేజీ కేసులో అసలు నిందితులెవరో తేల్చాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ‌డిమాండ్‌…

నిఖత్ జరీన్ కు స్వర్ణ పతకం

న్యూ ఢిల్లీ లోని కే.డి జాదవ్ ఇండోర్ స్టేడియంలో  ఆదివారం జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ ఫైనల్ పోటీల్లో, 50 కేజీల విభాగంలో, నిఖత్ జరీన్ స్వర్ణ పథకాన్ని సాధించడం పట్ల ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిఖత్ జరీన్ ను సీఎం అభినందించారు. ఆమెకు…

రైతుకు సీఎం కేసీఆర్ కొండంత అండ ..

ఒకేరోజు 763 మంది రైతులకు స్ప్రింక్లర్లు పంపిణీ చేసిన మంత్రి హరీష్ రావు  తెలంగాణ రైతుకు సీఎం కేసీఆర్ కొండంత అండ అని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో   బిందు సేద్యం కోసం ఆదివారం  ఒకేరోజు 763…

ఇక దేశమంతా రాహుల్‌ ‌గొంతుక వినిపిస్తుంది

ప్రజలు ప్రశ్నిస్తుంటారు కాంగ్రెస్‌ ‌నేత ప్రియాంక గాంధీ ట్వీట్‌ ‌న్యూ దిల్లీ, మార్చి 25 : కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ లేవనెత్తిన ప్రశ్నలు ఇక దేశమంతా ప్రతిధ్వనిస్తాయని ఆయన సోదరి, కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ప్రకటించారు. ట్విటర్‌ ‌వేదికగా శనివారం ప్రియాంక ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు.…

రూ. 20000,00,00,000 ఎక్కడివి ..?..

అదానీ ఇష్యూ నుంచి దృష్టి మరల్చడానికే నాపై వేటు అయినా వారి బంధంపై నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటా ప్రజల కోసం…జైలుకు వెళ్లడానికీ సిద్ధం షెల్‌ ‌కంపెనీలకు కోట్లాది రూపాయులు ఎలా వొచ్చాయి చైనా కంపెనీలు ఎలా పెట్టుబడులు పెట్టగలిగాయి లోక్‌సభలో మాట్లాడకుండా అడ్డుకున్నారు అనర్హత వేటు తర్వాత తొలిసారిగా మీడియాతో కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ…