Category ముఖ్యాంశాలు

ఆయిల్‌ ‌ఫామ్‌ ‌తోటల్లో అంతర పంటల ద్వారా అధిక ఆదాయాన్ని ఆర్జించవచ్చు…

రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య మరియు కుటుంబసంక్షేమశాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు ఆయిల్‌ ‌ఫామ్‌ ‌తోపాటు అంతర పంటల ద్వారా అధిక ఆదాయాన్ని పొందవచ్చని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు అన్నారు. శుక్రవారం గజ్వేల్‌ ‌మండలం సిరిగిరిపల్లి గ్రామ సమీపంలో 10 ఎకరాల…

దేశంలో కాంగ్రెస్‌ను నమ్మే స్థితి లేదు

బిజెపికి బలం లేదు..కాంగ్రెస్‌కు గొడవలతోనే సరి పార్టీలో చేరిన వారికి కండువా కప్పిన మంత్రి హరీష్‌ కాంగ్రెక్‌కు గతమే తప్ప భవిష్యత్తు లేదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ ‌రావు అన్నారు. ఎందుకంటే కాంగ్రెస్‌ను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని అన్నారు. కేంద్రం ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టి దారుణంగా విఫలమైందని అన్నారు.  అసెంబ్లీలోనూ కాంగ్రెస్‌…

కూచిపూడి  అరంగేట్రంతో అలరించిన  మేధా వరణ్యలక్ష్మి

•ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శాంతకుమారి •అమెరికాలోని కిళ్ళై స్కూల్ ఆఫ్ బిజినెస్ లో వరణ్యలక్ష్మి విద్యాభ్యాసం •మాతృదేశ కళల ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటుతున్న వరణ్యలక్ష్మి ఖైరతాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 11 : సీఎం కేసీఆర్ ముఖ్య కార్యదర్శి జ్వాలా నరసింహారావు మనవరాలు మేధా వరణ్యలక్ష్మి కూచిపూడి నృత్యంతో రవీంద్రభారతిలో అలరించారు.…

భూముల వేలంపై స్టేకు హైకోర్టు తిరస్కరణ

హైదరాబాద్‌,ఆగస్ట్10(ఆర్‌ఎన్‌ఎ): ‌హైదరాబాద్‌ ‌నగరంలోని బుద్వేలులో భూముల వేలం ఆపాలని హైకోర్టు న్యాయవాదుల సంఘం వేసిన పిల్‌ ఆధారంగా స్టే ఇచ్చేందుకు హైకోర్టు తిరస్కరించింది. దీంతో వేలానికి మార్గం ఉగమమైంది. న్యాయవాదుల సంఘం లంచ్‌ ‌మోషన్‌ ‌మెన్షన్‌ ‌చేయనుంది. ఈ రోజు నుంచి వేలం పక్రియ ప్రారంభం కానుంది. బుద్వేలులో 100 ఎకరాలు కేటాయించాలని 2012 నుంచి…

సర్కారు దవాఖానా ల సరికొత్త రికార్డ్…!

‌జూలై నెలలో ప్రభుత్వ దవాఖాన డెలివరీలు 72.8% నమోదు వైద్య సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీష్‌ ‌రావు సీజనల్‌ ‌వ్యాధుల పై అప్రమత్తంగా ఉండాలి..అధికారులకు ఆదేశాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 10:‌జూలై నెలలో ప్రభుత్వ దవాఖాన డెలివరీలు 72.8% నమోదు కావడం పట్ల ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌ ‌రావు సంతోషం వ్యక్తం…

‌గ్రూప్‌-2 ‌పరీక్ష వాయిదా వేయాలి

తెలంగాణ పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కార్యలయం వద్ద ఉద్రిక్తత అభ్యర్థుల ఆందోళన-కార్యాలయ ముట్టడితో భారీగా  ట్రాఫిక్‌ ‌జామ్‌ ఆం‌దోళనకారునలు అరెస్ట్ ‌చేసిన పోలీసులు వాయిదాను పరిశీలిస్తామని తెలిపిన కమిషన్‌ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్10: ‌గ్రూప్‌-2 అభ్యర్థుల ర్యాలీ,ఆందోళనలతో ప్రభుత్వం దిగివచ్చింది.  గ్రూప్‌ 2 ‌వాయిదా వేయాలన్న అభ్యర్థుల డిమాండ్‌పై తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ ‌స్పందించింది. ప్రస్తుతం టీఎస్‌పీఎస్సీ…

‌సియాసత్‌ ఎడిటర్‌ ‌జహీరుద్దీన్‌ అలీఖాన్‌ ‌మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి.. మావోయిస్ట్ ‌పార్టీ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 10 :‌ప్రజాగాయకుడు గద్దర్‌ అం‌త్యక్రియల్లో పాల్గొని అక్కడ జరిగిన తొక్కిసలాటలో కిందపడి గుండెపోటు తో మరణించిన సియాసత్‌ ‌పత్రిక ఎడిటర్‌ ‌జహీరుద్దీన్‌ అలీఖాన్‌ ‌మృతి పట్ల మావోయిస్టు పార్టీ సంతాపం వ్యక్తం చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్‌ ఈ అం‌తిమ యాత్రలో పాల్గొవడం మూలంగా అంతిమ యాత్రలో దొర…

‌సర్కార్‌కు హైకోర్టు షాక్‌

‌వీఆర్‌ఏల సర్దుబాటు జీఓ ల  రద్దు యధాతథ స్థి కొనసాగించాలని ఆదేశం హైదరాబాద్‌,అగస్టు10(ఆర్‌ఎన్‌ఎ): ‌తెలంగాణలో వీఆర్‌ఏలను వివిధ ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు గట్టి షాకిచ్చింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్టే విధించింది. వీఆర్‌ఏలను ఇతర శాఖల్లో సర్దుబాటు చేయడంపై జారీ చేసిన జీఓ ల ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.…

హైదరాబాద్‌ ‌భవిష్యత్‌ ‌కోసమే మెట్రో విస్తరణ

‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్10:‌హైదరాబాద్‌ ‌భవిష్యత్‌ ‌కోసం భారీగా మెట్రో విస్తరణ చేపట్టాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఐటీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. మెట్రో రైల్‌ ‌మాస్టర్‌ ‌ప్లాన్‌పై కేటీఆర్‌ ‌సక్ష నిర్వహించారు. ఎయిర్‌పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్‌ ‌వే నిర్మాణంపై ప్రత్యేకంగా చర్చించారు.  బేగంపేటలోని హైదరబాద్‌ ‌రైల్‌ ‌భవన్‌లో జరిగిన ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన…