Category ముఖ్యాంశాలు

సీనియర్ జర్నలిస్ట్ సీ హెచ్  ఎమ్ వీ కృష్ణా రావు(బాబాయి) ఇక లేరు

సీనియర్ జర్నలిస్ట్ సీ హెచ్  ఎమ్ వీ కృష్ణా రావు(బాబాయి) ఈ రోజు ఉదయం మృతి చెందారు. సంవత్సర కాలంగా క్యాన్సర్ వ్యాధి కి చికిత్స పొందుతూ ఈ రోజు తుది శ్వాస విడిచారు.47 సం. లుగా జర్నలిజం వృత్తి లో ఆయన వివాద రహితుడిగా ప్రశంసలు అందుకున్నారు. సీ ఎమ్ కెసీఆర్ సంతాపం సీనియర్…

ముఖ్య మంత్రి పర్యటన వాయిదా

భారీ వర్షాలు కురిసే పరిస్థితులున్నాయని వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్’ జారీ చేసిన నేపథ్యంలో…ఈ నెల 19 న జరుపతలపెట్టిన సిఎం కేసీఆర్  మెదక్ జిల్లా పర్యటన 23 వ తేదీకి వాయిదా పడింది.

ఆటోను ఢీకొన్న లారీ.. నలుగురు దుర్మరణం

 వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. తేనె అమ్ముకునే 7గురు వరంగల్ నుంచి వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామం జాతీయ రహదారిపై వరంగల్ నుంచి తొర్రుర్ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఇల్లంద వద్ద ఆటో ను ఎదురుగా వచ్చిన లారీ…

ఓటమి భయంతోనే రైతు రుణమాఫీ

కేసీఆర్ ఏది చేసినా ప్రజలు నమ్మరు దేశంలో నిరుద్యోగం తాండవిస్తోంది ఇండియా కూటమి ద్వారానే దేశానికి మంచి రోజులు తిరగబడదాం… తరిమికొడదాం నినాదంతో ప్రజల్లోకి వెళదాం గాంధీ భవన్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర ఆగస్ట్ 15: కేసీఆర్ కుటుంబం లక్షకోట్ల అవినీతికి పాల్పడిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు.…

తెలంగాణ రైతాంగానికి మరో తీపికబురు..

99,999 లోపు ఉన్న రైతుల రుణాలన్నీ మాఫీ.. ఉత్తర్వులు జారీ.. బ్యాంకుల్లోని రైతుల రుణ ఖాతాల్లో నగదు జమ .. ప్రకటన విడుదల చేసిన ముఖ్యమంత్రి కార్యాలయం  స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్న శుభసందర్భంలో రైతులను రుణ విముక్తి చేసే దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్‌    మరో దఫా రైతు రుణమాఫీకి సంబంధించిన నిధులు విడుదల…

జాతీయ జెండాను అవమానించకండి  

  Flag code 2002..చట్టం ఒకటుందని చాలా మందికి తెలిసి ఉండక పోవచ్చు..మనలో మనకి ఎన్ని వైరుధ్యాలూ.. విరోధాలూ ఉండొచ్చు.. ప్రభుత్వాలమీద.. రాజకీయ పార్టీల మీదా ఏ భావమైనా ఉండొచ్చు గాక.. కానీ దేశం విషయంలో దేశభక్తి విషయంలోనూ రెండో ఆలోచన ఉండకూడదు.. దేశ సార్వభౌమత్వాన్ని,   మనం పుట్టిన గడ్డను.. మన జాతీయ పతాకాన్నీ గౌరవించి…

గొప్ప మానవతావాది జహీర్ అలీఖాన్..!

తెలంగాణ విద్యావంతుల వేదిక జహీర్ అలీఖాన్ సార్ మరణాన్ని తెలంగాణ లోని ప్రతి మానవ హృదయాన్ని తీవ్రంగా కలిచివేసిందని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు అంబటి నాగయ్య అన్నారు.శనివారం తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కమిటీ అధ్వర్యంలో ఆకాల మరణం చెందిన సీయాసత్ ఉర్దూ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీర్ అలీఖాన్ సంస్మరణ సభను…

బ్రిటిష చట్టాలకు పాతర

పార్లమెంటరీ కమిటీకి కొత్త చట్టాలు ‌బ్రిటిష్‌ ఇం‌డియా సర్కారు 163 ఏళ్ల క్రితం రూపొందించిన భారత శిక్షాస్మృతికి ఇక కాలం చెల్లిపోనుంది. ఇండియన్‌ ‌పీనల్‌ ‌కోడ్‌ను తొలగించి కేంద్ర సర్కారు దాని స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నది. ఈ మేరకు ఓ బిల్లును రూపొందించి లోక్‌సభలో ప్రవేశపెట్టింది. అంతేగాక దానిపై సూక్ష్మ పరిశీలన కోసం బిల్లును…