Category ముఖ్యాంశాలు

ఆదానీ గురించి ప్రశ్నించడం వల్లే రాహుల్‌పై వేటు

కేంద్రం తీరుపై ప్రతిపక్షాలు కలసికట్టుగా పోరాడాలి మోదీ అప్రజాస్వామిక విధానాన్ని అడ్డుకోవాలి బిఆర్‌ఎస్‌తో పొత్తుపై ఎన్నికలప్పుడే నిర్ణయం ఎన్నికల తరువాత పొత్తులు తప్పవనుకుంటే ప్రజలే నిర్ణయిస్తారు సీనియర్‌ ‌కాంగ్రెస్‌ ‌నేత జానారెడ్డి టీఎస్పీఎస్సీ పేపర్‌ ‌లీక్‌పై ప్రభుత్వం నిర్లక్ష్యం : సీనియర్‌ ‌కాంగ్రెస్‌ ‌నేత మల్లు రవి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 31 : కేంద్రం…

ఉట్టికి ఎగరలేనమ్మ ఆకాశానికి ఎగిరినట్టుంది

సిఎం కెసిఆర్‌ ‌తీరుపై మండిపడ్డ బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా రాష్ట్రంలో పలు జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను వర్చువల్‌గా ప్రారంభించిన పార్టీ చీఫ్‌ ‌మోదీని బ్రోకర్‌ అన్న కెటిఆర్‌ను ఉరికించి కొడతారు తెలంగాణలో వొచ్చేది బిజెపి ప్రభుత్వమే అన్న పార్టీ రాష్ట్ర చీఫ్‌ ‌బండి సంజయ్‌ న్యూ దిల్లీ/హైదరాబాద్‌, ‌మార్చి 31 : ఉట్టికి…

కేటీఆర్‌ ‌పరువు విలువ వంద కోట్లా…?

వంద కోట్లిస్తే బూతులు తిట్టొచ్చా? కెటిఆర్‌కు డేటా ఎలా వొచ్చింది మంత్రి చెప్పిందే సిట్‌ అధికారులు చేస్తున్నారు లీక్‌ ‌కేసును సీబీఐ లేదా సిట్టింగ్‌ ‌జడ్జితో విచారణ జరిపించాలి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి డిమాండ్‌ ఈడి అధికారులకు ఫిర్యాదు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 31 : వంద కోట్లిస్తే కేటీఆర్‌ను బూతులు తిట్టొచ్చా? అని…

పట్టాభిషిక్తుడైన రామయ్య

భదాద్రిలో వైభవోపేతంగా స్వామి వారి పట్టాభిషేకం పట్టు వస్త్రాలు సమర్పించిన గవర్నర్‌ ‌తమిళి సై సౌందరరాజన్‌ ‌సామ్రాజ్య పుష్కర పట్టాభిషేకం కావడంతో వేడుకకు భారీ సంఖ్యలో హాజరైన భక్తులు భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 31 : భద్రాచల క్షేత్రంలో వైభవంగా శ్రీ సీతారామచంద్ర స్వామివారి కల్యాణం జరిగిన మరుసటి రోజైన శుక్రవారం నాడు మిథిలా మండపంలో…

‌ప్రధాని మోదీ విద్యార్హతల వివరాలు మీకెందుకు

దిల్లీ సిఎం కేజ్రీవాల్‌పై గుజరాత్‌ ‌హైకోర్టు అసహనం 2016 నాటి సీఐసీ ఉత్తర్వులను కొట్టివేస్తూ ప్రతివాది కేజ్రీవాల్‌కు రూ. 25 వేల జరిమానా ప్రధాని సర్టిఫికెట్లను బయటికి చూపించాల్సి అవసరం లేదన్న ఉన్నత న్యాయస్థానం ప్రధాని ఏం చదువుకున్నాడో తెలుసుకోవడం తప్పెలా అవుతుంది : కోర్టు తీర్పుపై కేజ్రీవాల్‌ ‌ప్రశ్న న్యూ దిల్లీ, మార్చి 31(ఆర్‌ఎన్‌ఎ)…

స్కూటీని ఢీకొన్న రాజధాని బస్సు…మంటల్లో బస్సు, స్కూటీ దగ్ధం…ఒకరు మృతి

సూర్యాపేట/జగిత్యాల, ప్రజాతంత్ర, మార్చి 30 : సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఇందిరానగర్‌ ‌వద్ద రాజధాని బస్సు ప్రమాదానికి గురైంది. మియాపూర్‌ ‌నుండి విజయవాడ వెళ్తున్న రాజధాని బస్సు ఎదురుగా వెళుతున్న స్కూటీని ఢీకొంది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్‌ అప్పమత్తమై ప్రయాణికులు హుటా హుటిన కిందకు దించేశాడు. దీంతో తృటిలో ప్రమాదం…

అం‌తా రామమయం…..అజరామరం శ్రీరామ నామం..

రాముని సేవలో… నిర్విరామంగా… శ్రీరాముని దీవెనతో సుభిక్షంగా ఉండాలి….ఆయురారోగ్యాలు ప్రసాదించాలి సిద్ధిపేటలో కల్యాణోత్సవంలో పాల్గొన్న మంత్రి హరీష్‌ ‌రావు 22 ఆలయాలు, ఆరు గంటలు..పట్టణ పుర విధుల్లో దేవుని దీవెనలు.. ప్రజలతో ఆత్మీయ పలకరింపులు… బిజీ బిజీగా దేవుని సన్నిధిలో మంత్రి సిద్ధిపేట, ప్రజాతంత్ర, మార్చి 30 : ‘‘హరీష్‌ ‌రావు అంటే హాలిడే ఉండదు…పండుగ…

రాష్ట్రంలో గురువారం అత్యధిక విద్యుత్‌ ‌వినియోగం

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 30 : రాష్ట్రంలో ఎండలతో పాటు విద్యుత్‌ ‌వినియోగం కూడా పెరుగుతుంది. మార్చి మాసాంతంతో పెరిగిన ఎండల తీవ్రతతో పాటు రాష్ట్ర చరిత్రలోనే గురువారం అత్యధిక విద్యుత్‌ ‌వినియోగం నమోదైంది. ఉదయం 11:01 గంటలకు గరిష్ఠంగా 15,497 మెగావాట్ల డిమాండ్‌ ‌నమోదైంది. ఈ నెల ప్రారంభం నుంచే 15 వేల మెగావాట్ల…

పెట్రో ధరలు భారీగా పెంచి కేంద్రం దోపిడీ

కార్పొరేట్లకు మేలు కలిగేలా చర్యలు బ్యారెల్‌ ‌ధరలు తగ్గినా తగ్గని పెట్రో ధరలు బిజెపిని వొదిలించుకుంటేనే ధరాఘాతం నుంచి విముక్తి మంత్రి కెటిఆర్‌ ‌ఫైర్‌…‌కేంద్రానికి బహిరంగ లేఖ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 30 : పెట్రో ఉత్పత్తుల ధరలను విపరీతంగా పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని…