Category ముఖ్యాంశాలు

హైదరాబాద్‌లో వేడుకగా శ్రీరామ్‌ ‌శోభాయాత్ర

వేలాదిగా పాల్గొన్న భక్తులు…భారీ భద్రత కల్పించిన నగర పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా వైభవంగా శ్రీరామనవమి వేడుకలు కల్యాణోత్సవాల్లో పాల్గొన్న మంత్రులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 30 : శ్రీరామనవమి సందర్భంగా పాతబస్తీలోని సీతారాంబాగ్‌ ‌రామమందిరం నుంచి శ్రీరామ్‌ ‌శోభాయాత్ర గురువారం ఉదయం ప్రారంభమై హనుమాన్‌ ‌వ్యాయమశాల వరకు మొత్తం 6.5 కిలో వి•టర్ల మేర శోభాయాత్ర జరిగింది.…

వేములవాడలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం

పాల్గొన్న శివపార్వతులు, హిజ్రాలు భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు, ప్రజాప్రతినిధులు సిరిసిల్ల, ప్రజాతంత్ర, మార్చి 30 : రాష్ట్రంలో అత్యంత పెద్ద శైవ క్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో శ్రీ సీతారాముల కల్యాణం అత్యంత వైభవంగా గురువారం నిర్వహించారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు…

సామాన్యుడికి షాక్‌….

800 ‌రకాల మందుల ధరలు భారీగా పెంచడానికి కేంద్రం నిర్ణయం 90 శాతం జనాభాపై ప్రభావం ఏప్రిల్‌ 1 ‌నుంచి ఏకంగా 12.12 శాతం పెరగనున్న మందుల ధరలు గడిచిన తొమ్మిదేండ్లలో దేన్నీ వదలకుండా ధరల్ని పెంచుతూ పోయిన కేంద్రం, ఇప్పుడు ఔషధాల ధరలకూ రెక్కల్ని తొడుగుతున్నది. నిత్యావసర మందుల ధరలు ఒక్కసారిగా 12.12 శాతం…

జనన, మరణ ధృవీకరణ పత్రాల మొదలు…

ప్రశ్నా పత్రాల లీకేజీ వరకు కేటీఆర్‌ ‌దే బాధ్యత …! నీ పరువుకే రూ.100 కోట్లయితే….30 లక్షల మంది భవిష్యత్‌కు ఎంత మూల్యం చెల్లిస్తావ్‌? ‌నోటీసులపై లీగల్‌గానే ఎదుర్కుంటాం… సిట్టింగ్‌ ‌జడ్జితో విచారణ జరపాల్సిందే… నిరుద్యోగులకు రూ.లక్ష ఇవ్వాల్సిందే కేటీఆర్‌ ‌లీగల్‌ ‌నోటీస్‌పై బిజెపి రాష్ట్ర చీఫ్‌ ‌బండి సంజయ్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 29…

కెయులో విద్యార్థి సంఘర్షణ సభ

సభకు అనుమతి నిరాకరణ వైస్‌ ‌చాన్స్‌లర్‌ ‌రమేష్‌పై విద్యార్థి సంఘాల ఆగ్రహం ప్రధాన పరిపాలన భవనం ముందు పెద్ద ఎత్తున నిరసన విసి ఛాంబర్‌లోకి వెళ్లేందుకు విద్యార్థుల యత్నం అడ్డుకున్న పోలీసులు…విద్యార్థులు, పోలీసుల మధ్య తోపులాట అరెస్టు చేసేందుకు యత్నించిన పోలీసులు కోపోద్రిక్తులైన పలువురు విద్యార్థులు…పూలకుండీలు ధ్వంసం విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జీ, అరెస్టు క్యాంపస్‌లో ఉద్రిక్తత…

భదాద్రికి రామయ్య పెళ్ళి కళ

భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 28 : యావత్‌ ‌భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం భద్రాచలం. అదిగో అదిగో భద్రగిరి…ఆంధ్రజాతికది అయోధ్యపురి…అలాంటి పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ సీతారాములు కొలువైన స్థలం భద్రిగిరి. నూతనంగా వివాహమైన జంటను పెద్దలు సీతారాముల్లాంటి దాంపత్య జీవితం కలిగి ఉండాలని మనసారా దీవిస్తారు. నిజమైన దాంపత్యానికి నిదర్శనమైన శ్రీ సీతారాముల పెళ్లి వేడుక ఆంధ్రుల…

నోటీసులు మాకు..సమాచారం కేటీఆర్‌కు

కేటీఆర్‌ ‌కనుసన్నల్లోనే సిట్‌ ‌విచారణ ఇద్దరు వ్యక్తులు మాత్రమే చేసిన తప్పుగా ఎలా చెప్తారు దోషులను కాపాడే ప్రయత్నంలో ప్రభుత్వ పెద్దలు సిట్‌ అధికారి శ్రీనివాస్‌ ‌ట్రాక్‌ ‌రికార్డు సరిగ్గా లేదు ఇప్పటి వరకూ వేసిన ఒక్క సిట్‌ ‌కూడా నివేదిక ఇవ్వలేదు సీబీఐ, ఈడీ, ఏసీబీలతో ప్రత్యేక సిట్‌ ‌వేయాలి ఫిర్యాదుకు సీబీఐ, ఈడీ…

ఒకే కాన్పులో నలుగురు పిల్లలు

రాజన్న సిరిసిల్ల, ప్రజాతంత్ర, మార్చి 28 : ఒక్క కాన్పులో ఓ మహిళకు నలుగురు పిల్లలు పుట్టారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని వైద్యులు చెప్పారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. ముస్తాబాద్‌లోని పీపుల్స్ ‌హాస్పిటల్‌లో ఓ మహిళకు అరుదైన శస్త్ర చికిత్స జరిగింది. గంబీరావుపేట మండలం సముద్రలింగాపూర్‌ ‌కు చెందిన గొట్టుముక్కల లావణ్య…

పోలీసు ఉద్యోగాలకు నియామక పక్రియ

హాల్‌ ‌టిక్కెట్లు డౌన్‌ ‌లోడ్‌ ‌చేసుకుపే వెసులుబాటు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 28 : రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాలకు నియామక పక్రియ కొనసాగుతున్నది. ఎస్‌సీటీ పీసీ , ఎస్‌సీటీ పీసీ పోస్టులకు ఏప్రిల్‌ 2‌న రాత పరీక్ష నిర్వహించనున్నట్లు తెలంగాణ స్టేట్‌ ‌లెవల్‌ ‌పోలీసు రిక్రూట్‌మెంట్‌ ‌బోర్డు ప్రకటించింది. 2వ తేదీన ఉదయం 10 నుంచి…