Category ముఖ్యాంశాలు

ల్యాండ్‌ లూటీ మాఫియాలా రేవంత్‌

– హిల్ట్‌ పాలసీని ఉపసంహరించుకోవాలి – లేకుంటే ప్రజా ఉద్యమం తప్పదు – బీజేపీ నేత మహేశ్వర్‌రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 25: రాష్ట్ర సంపదకు కస్టోడియన్‌లా వ్యవహరించాల్సిన సీఎం రేవంత్‌ రెడ్డి రియల్టర్‌గా వ్యవహరిస్తూ హిల్ట్‌ పాలసీ తెచ్చి రూ.6.29 లక్షల కోట్ల స్కాముకు పాల్పడుతూ భూముల గజదొంగలా, ల్యాండ్‌ లూటీ మాఫియా డాన్‌లా…

జీహెచ్‌ఎంసీ సమావేశంలో గందరగోళం

– వందేమాతరం గీతాలాపన.. నిలబడని ఎంఐఎం సభ్యులు – బీజేపీ అభ్యంతరం.. తీవ్ర వాదోపవాదాలు – ప్లకార్డులతో బీఆర్‌ఎస్‌, దున్నపోతుకు వినతితో బీజేపీ నిరసనలు హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, నవంబర్‌ 25: వందేమాతరం, జయ జయహే తెలంగాణ గీతాలాపన సమయంలో మజ్లిస్‌ కార్పొరేటర్లు సీట్లలో నుంచి లేవకపోవడంపై గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ) కౌన్సిల్‌ సమావేశంలో మంగళవారం…

‘గ్లోబల్‌ సమ్మిట్‌’ ఏర్పాట్లపై సమీక్ష్షా సమావేశాలు షురూ

– 30 వరకు కొనసాగనున్న సమీక్షలు – ఆయా సమావేశాల్లో సీఎంతోపాటు సంబంధిత మంత్రులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 25: డిసెంబర్‌ 8, 9 తేదీల్లో నిర్వహించే తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-25 నిర్వహణ, ఏర్పాట్లపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి వివిధ విభాగాల వారీగా మంగళవారం నుంచి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ…

‌ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ‌సూర్యకాంత్‌ ‌ప్రమాణం

– ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము – హాజరైన పలు దేశాల న్యాయమూర్తులు న్యూదిల్లీ, నవంబరు 24:  భారత దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ‌సూర్యకాంత్‌  ‌ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఆదివారంనాడు పదవీ…

సాయుధ పోరాటాన్ని విరమిస్తాం

– ఫిబ్రవరి 15వరకు గడువు ఇవ్వండి – సామూహిక నిర్ణయం కోసం సమయం అవసరం ఎంఎంసీ జోనల్ కమిటీ లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 24: తాత్కాలికంగా ఆయుధ పోరాటాన్ని విరమించుకోడానికి సిద్ధంగా ఉన్నట్లు మహారాష్ట్ర-మధ్యప్రదేశ్-ఛత్తీస్గఢ్ ప్రత్యేక జోనల్ కమిటీ (ఎంఎంసీ) తరఫున అనంత్ పేరుతో సోమవారం లేఖ విడుదలైంది. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఆయుధ…

‘టెట్‌’ మినహాయింపునకు చట్ట సవరణ చేయాలి

– దిల్లీలో ప్రాథమిక పాఠశాలల టీచర్ల సంఘం ధర్నా న్యూదిల్లీ, నవంబర్‌ 24: దేశ‌వ్యాప్తంగా ప్ర‌భుత్వ పాఠశాల‌ల్లో ప‌నిచేస్తున్న ఉపాధ్యాయుల‌కు టీచర్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌ (టెట్‌)ను తప్పనిసరి చేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలపై జోక్యం చేసుకుని విద్యా హక్కు చట్టాన్ని స‌వరించాల‌ని ఆల్‌ ఇండియా ప్రైమరీ టీచర్స్‌ ఫెడరేషన్‌ కార్యదర్శి, ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం…

‌ప్రభుత్వ హాస్పిటల్స్‌ బ‌లోపేతానికి కేంద్రం చ‌ర్య‌లు

– అవ‌కాశాన్ని సక్రమంగా వినియోగించుకోని రాష్ట్రం – జమ్మికుంటలో ఆధునిక వైద్య పరికరాలు ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి  ‌కరీంనగర్‌,‌ ప్రజాతంత్ర, నవంబరు 24: పేదలు అత్యవసర చికిత్స కోసం ప్రభుత్వ హాస్పిటల్స్‌ను విశ్వసించి వొస్తారని, ఆ నమ్మకాన్ని పెంపొందించే దిశలో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న‌దని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ‌తెలిపారు. అయితే…

ఎస్‌హెచ్‌జీలకు రూ.304 కోట్ల వడ్డీ లేని రుణాలు

– 3.50 లక్షల మందికి రేపు పంపిణీ – రుణాల మొత్తం మహిళల బ్యాంకు ఖాతాలో జమ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 24: రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు 3.50 లక్షలమందికి రూ.300.40 కోట్ల వడ్డీ లేని రుణాలను మంగళవారం పంపిణీ చేయనున్నట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. రాష్ట్ర…

కొడంగల్‌ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా

– తొమ్మిది నెలల్లో రైల్వే లైన్‌ పనులు మొదలు – మహిళల పేరుతోనే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు – ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి – రూ.103 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కొడంగల్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 24: మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి అన్నారు. ఆడబిడ్డలు…