Category ముఖ్యాంశాలు

వందశాతం మురుగునీటి శుద్ధి

రూ.3,866 కోట్లతో 31 కేంద్రాల ఏర్పాటు కోకాపేట మురుగునీటి శుద్ది కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి కెటిఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 1 : ఈ ఏడాది సెప్టెంబర్‌ ‌నాటికి హైదరాబాద్‌లో వందశాతం సివరేజ్‌ ‌ట్రీట్‌మెంట్‌  ‌చేస్తామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. మురుగునీటిని శుద్ధిచేసేలా ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పారు. రూ.3,866 కోట్లతో 31 మురుగునీటి శుద్ధి కేంద్రాలు…

‌ప్రతి ఇంట్లో ప్రభుత్వ పథకాల లబ్దిదారులు

‘‘మేనిఫెస్టో అంటే జగన్‌’’ ‌చర్చా కార్యక్రమంలో జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్‌ సత్తెనపల్లి,జూన్‌30:‌మేనిఫెస్టో ను ఒక పవిత్ర గ్రంధం గా భావించి, అందులో ఉన్నది ఉన్నట్టుగా రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం అమలు చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి వై.ఎస్‌. ‌జగన్‌ ‌మోహన్‌ ‌రెడ్డి అని, ఆంధ్ర ప్రదేశ్‌ ‌రాష్ట్ర జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి…

తెలంగాణ సమాజం కోసమే భట్టి పాదయాత్ర : రేవంత్‌ ‌రెడ్డి

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ ‌మార్చ్ ‌పాదయాత్ర కాంగ్రెస్‌ ‌కోసం కాదని..తెలంగాణ సమాజం కోసమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా తల్లంపాడు వద్ద పాదయాత్ర శిబిరంలో భట్టి విక్రమార్కతో శుక్రవారం రేవంత్‌ ‌భేటీ అయ్యారు. అభివృద్ధి పేరుతో సీఎం కేసీఆర్‌ ఇష్టమొచ్చినట్లు చేస్తున్నారని..ఈస్ట్‌మన్‌ ‌కలర్‌లో ప్రజలకు చూపిస్తున్న భ్రమలను…

రేపటి ఖమ్మం సభతో బీఆర్‌ఎస్‌ ‌పాలనకు సమాధి…

పాత, కొత్త లేకుండా నాయకులందరం కలిసి సాగుతాం ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజలు నడుచుకుంటనైనా సభకు వొస్తరు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్‌ 30 : ‘‘‌ఖమ్మం సభతో బీఆర్‌ఎస్‌ ‌పాలనకు సమాధి కడతాం. మా సీనన్న మూడో కన్నులాంటివాడు..శివుడు మూడో కన్ను తెరిస్తే ఏమవుతుందో…బీఆర్‌ఎస్‌ ‌పరిస్థితి కూడా అంతే’’…

పోడు రైతుకు పట్టాభిషేకం…దశబ్దాల కల సాకారం

గిరిజనుల ఆత్మగౌరవాన్ని అకాశానికెత్తిన కెసిఆర్‌ ‌పుడమిపై పోడు రైతుకు పూర్తి హక్కు పట్టాతో పది రకాల ప్రయోజనాలు కేసులు ఎత్తివేసే దిశగా చర్యలు   పాల్వంచలో మంత్రి పువ్వాడతో కలిసి పోడు పట్టాలు పంపిణీ చేసిన మంత్రి హరీష్‌ ‌రావు కొత్తగూడెం, ప్రజాతంత్ర, జూన్‌ 30 : ‌తెలంగాణలో గిరిజనులు దశబ్దాలుగా ఎదురు చూస్తున్న పోడు…

‌ప్రధాని ఏనాడూ తాను చేస్తున్నానని చెప్పరు

సిఎం కేసీఆర్‌, ‌మంత్రులేమో మేమే ఇస్తున్నామంటారు కేసీఆర్‌ అ‌క్రమ సంపాదనను కక్కిస్తాం…ప్రజలే నన్ను కాపాడుకుంటారు చేర్యాల మహాజన సంపర్క్ అభియాన్‌లో బిజెపి నేత ఈటల రాజేందర్‌ సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూన్‌ 30 : ‌ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏనాడు తాను చేస్తున్నాననీ చెప్పరనీ, జీతగాడిని, సేవకుడిని తప్ప ఓనరును కాదని చెబుతుంటే…తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌,…

గిరిజన వర్సిటీ..కోచ్‌ ‌ఫ్యాక్టరీ..బయ్యారం ఉక్కు ఏమయ్యింది

వీటిపై మాట్లాడాకనే ప్రధాని వరంగల్‌లో అడుగు పెట్టాలి గిరిజనులకు ఇచ్చిన హామీలను విస్మరించిన ప్రధాని క్షమాపణలు చెప్పాలి ప్రధానిపై మంత్రి కెటిఆర్‌ ‌ఫైర్‌ ‌మానుకోటలో గిరిజనులకు పోడు పట్టాలు పంపిణీ పలు అభివృద్ది కార్యక్రమాలకు మంత్రి శ్రీకారం మహబూబాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 30 : ‌తెలంగాణ గిరిజన బిడ్డలకు ఇచ్చిన హావి•లను విస్మరించిన ప్రధాని నరేంద్ర…

దేశానికే తలమానికంగా తెలంగాణ రాష్ట్రం

కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయాల ప్రారంభోత్సవం కుమ్రం భీమ్‌ ‌విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళి బిఆర్‌ఎస్‌ ‌కార్యాలయం ప్రారంభం కొమురం భీమ్‌ ఆసిఫాబాద్‌ ‌జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సిఎం కెసిఆర్‌ కాగజ్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 30 : ‌ప్రజా సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి నిర్మాణాత్మక విలువలతో ఆచరిస్తూ తెలంగాణ రాష్ట్రం దేశానికే తలమానికంగా మారిందని రాష్ట్ర…

పోడు పట్టాలతో పాటు సంబంధిత కేసులన్నీ మాఫీ

ఇక ముందు వారిపై ఎలాంటి కేసులూ ఉండవు మహిళల పేరుమీదే పట్టాలు ఆసిఫాబాద్‌ ‌జిల్లాల్లోనే 47 వేల ఎకరాలకు పట్టాలు పట్టాలతో పాటు రైతుబంధు కూడా అమలు ఏజెన్సీ ప్రాంతాల్లో త్రీ ఫేజ్‌ ‌కరెంట్‌కు ఆదేశాలు కౌటాలా వార్ధా మధ్య బ్రిడ్జికి 75 కోట్లు ఆసిఫాబాద్‌ ‌పోడు పట్టాల పంపిణీ సందర్భంగా సిఎం కెసిఆర్‌ ‌ప్రకటన…