వందశాతం మురుగునీటి శుద్ధి
రూ.3,866 కోట్లతో 31 కేంద్రాల ఏర్పాటు కోకాపేట మురుగునీటి శుద్ది కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి కెటిఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 1 : ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి హైదరాబాద్లో వందశాతం సివరేజ్ ట్రీట్మెంట్ చేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. మురుగునీటిని శుద్ధిచేసేలా ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పారు. రూ.3,866 కోట్లతో 31 మురుగునీటి శుద్ధి కేంద్రాలు…
