ఖమ్మం సభను అడ్డుకునేందుకు అనేక కుట్రలు
అన్ని అడ్డంకులు అధిగమించి ప్రజలు తరలివొచ్చారు ఒక్క ఎకరాకు కూడా కృష్ణా జలాలు రాలేదు బిఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డ సిఎల్పి నేత భట్టి ఖమ్మం, ప్రజాతంత్ర, జూలై 4 : తెలంగాణ జన గర్జన సభను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం…
