Category ముఖ్యాంశాలు

ఖమ్మం సభను అడ్డుకునేందుకు అనేక కుట్రలు

అన్ని అడ్డంకులు అధిగమించి ప్రజలు తరలివొచ్చారు ఒక్క ఎకరాకు కూడా కృష్ణా జలాలు రాలేదు బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ తీరుపై మండిపడ్డ సిఎల్‌పి నేత భట్టి   ఖమ్మం, ప్రజాతంత్ర, జూలై 4 : తెలంగాణ జన గర్జన సభను అడ్డుకునేందుకు బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం  అనేక ప్రయత్నాలు చేసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క  ఆగ్రహం వ్యక్తం…

బిజెపిపై ఆర్‌ఎస్‌ఎస్‌ ‌పట్టు సడలుతున్నదా.. లేక రాజీ పడుతుందా ..?

ఇకపోతే నాయకుల మధ్య సయోధ్యకు ఆ పార్టీ పడుతున్న పాట్లు ఏంటన్నది హర్యాన గవర్నర్‌ ‌దత్తాత్రేయతో ఈటల, జితేందర్‌రెడ్డి మంతనాలు. కరుడుగట్టిన ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సైనికుడైన దత్తాత్రేయ గవర్నర్‌ ‌హోదాలో ఉండి మాజీ ఎంపి జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌దగ్గరకు వెళ్ళి వారి మధ్య ఉన్న భేదాభిప్రాయాలను తొలగించే ప్రయత్నం చేయాల్సి రావడమంటేనే ఆర్‌ఎస్‌ఎస్‌ ‌క్రమశిక్షణ…

రాహుల్‌ ‌గాంధీకే తెలంగాణలో పర్యటించే అర్హత ఉంది..

మీరు అంటకాగుతున్న మోదీకి మాత్రమే ఆ అర్హత ఉందా? కాళేశ్వరంపై చర్చకు సిద్ధం బిఆర్‌ఎస్‌ ‌విమర్శలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి కౌంటర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 3 : కేంద్రంలో పదేళ్లు కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నా రాహుల్‌ ‌గాంధీ పదవి తీసుకోలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. గాంధీ కుటుంబం గురించి మాట్లాడే…

ఉస్మానియా హాస్పిటల్ నూతన నిర్మాణం.. ప్రజాప్రతినిధుల ఏకగ్రీవ అభిప్రాయం..

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 3: : ప్రజల వైద్య అవసరాల కోసం పాత భవనాలు తొలగించి అయినా నిర్మాణాలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తూ .. అభిప్రాయాన్ని ప్రభుత్వం పరిశీలించి, అఫిడవిట్ రూపంలో హైకోర్టుకు తెలియ చేస్తుందని  మంత్రి హరీశ్ రావు మంత్రి హరీష్ రావు తెలిపారు.ఉస్మానియా ప్రభుత్వ హాస్పిటల్  నూతన నిర్మాణానికి ప్రజాప్రతినిధులు ఏకగ్రీవ అభిప్రాయం…

అమరుల స్మారకం నిత్యం స్ఫూర్తి దాయకం..!

దొడ్డి కొమురయ్య కు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు నివాళులు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 3: : దశాబ్ధాల పాటు కొనసాగిన  తెలంగాణ  ప్రాణ త్యాగాల పరంపరను స్వయం పాలనలోని ప్రగతి ప్రస్థానం తో నిలువరించగలిగామని,. నాటి ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించిన  గోదావరీ నదీలోయ తదితర ప్రాంతాలు నేడు  కాళేశ్వరం జలాలతో పచ్చని…

నిమ్స్‌లో దేశంలోనే అతిపెద్ద డయాలసిస్‌ ‌సెంటర్‌…

4000 ‌పడకలతో త్వరలో రికార్డ్ ‌కార్పొరేట్‌ ‌హాస్పిటల్స్‌తో పోటీ.. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు హాఫ్‌ ‌నాలెడ్జ్‌తో వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం రోబోటిక్‌ ‌సర్జరీ సిస్టమ్‌ను ప్రారంభించిన మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 3 : కార్పొరేట్‌ ‌హాస్పిటల్స్‌తో తెలంగాణ నిమ్స్ ‌పోటీ పడుతున్నదని, రాష్ట్ర ఏర్పాటు తర్వాత నిమ్స్ ఎం‌తో అభివృద్ధి చెందిందని…

బిజెపి బి టీమ్‌…‌బిఆర్‌ఎస్‌తో కలిసే ప్రసక్తే లేదు

స్పష్టం చేసిన రాహుల్‌ ‌గాంధీ కాంగ్రెస్‌లో జోష్‌ ‌నింపిన ఖమ్మం తెలంగాణ జనగర్జన సభ ఆదివారం ఖమ్మం బహిరంగ సభలో కాంగ్రెస్‌ ‌పార్టీ జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో బిఆర్‌ఎస్‌ ‌పార్టీ పట్ల తమ వైఖరిని కుండబద్ధలు కొట్టింది. అంతేగాకుండా బిజెపి, బిఆర్‌ఎస్‌ ‌వేరు కాదని, బిఆర్‌ఎస్‌ అం‌టే బిజెపి రిస్తేదార్‌ ‌సమితి అని భాష్యం…

సిఎం కెసిఆర్‌తో యుపి మాజీ సిఎం అఖిలేశ్‌ ‌యాదవ్‌ ‌భేటీ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 3 : ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఉత్తరప్రదేశ్‌ ‌మాజీ సీఎం అఖిలేష్‌ ‌యాదవ్‌ ‌సోమవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఇద్దరు చర్చించారు. ప్రగతి భవన్‌కు చేరుకున్న అఖిలేష్‌ ‌యాదవ్‌కు సీఎం కేసీఆర్‌ ‌సాదరంగా స్వాగతం పలికారు. బేగంపేట ఎయిర్‌పోర్టుకు ప్రత్యేక విమానంలో చేరుకున్న…

సన్నాసులు రాసిచ్చే ప్రసంగం చదువుతారా

కాంగ్రెస్‌ ‌రాష్ట్రాల్లో ప్రకటించిన పెన్షన్‌ అమలు చేయాలి 80 వేల కోట్ల కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతా? రాహుల్‌ ‌పప్పు అని మరోమారు తేల్చారు ఖమ్మం సభలో చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ రాష్ట్ర మంత్రులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 3 : కాంగ్రెస్‌ ‌పాలిత రాష్ట్రాల్లో రాహుల్‌ ‌చెప్పిన పెన్షన్లు అందించి ఇక్కడ మాట్లాడాలని బిఆర్‌ఎస్‌…