సిఎం కెసిఆర్ దిగ్బ్రాంతి
తీవ్రంగా కలచి వేసిందని ఆవేదన అద్భుతమైన ప్రతిభ ఉన్న కళాకారుడని నివాళి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 29 : తెలంగాణ ఉద్యమ గాయకుడు, ప్రజా కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ ఆకస్మిక మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. తన సంతాపాన్ని ప్రకటించారు. ఇంత చిన్న…
