Category ముఖ్యాంశాలు

సిఎం కెసిఆర్‌ ‌దిగ్బ్రాంతి

తీవ్రంగా కలచి వేసిందని ఆవేదన అద్భుతమైన ప్రతిభ ఉన్న కళాకారుడని నివాళి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 29 : ‌తెలంగాణ ఉద్యమ గాయకుడు, ప్రజా కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌ ‌చైర్మన్‌ ‌సాయిచంద్‌ ఆకస్మిక మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ ‌రావు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. తన సంతాపాన్ని ప్రకటించారు. ఇంత చిన్న…

సర్వేంద్రియానాం నయనం ప్రధానం

కంటి చూపుకు ఢోకా రాకుండా ‘కంటి వెలుగు’ ద్వారా పరీక్షలు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌ ‌రావు సరోజినీ దేవి హాస్పిటల్‌లో ఫ్యాకో మెషిన్లు ప్రారంభించిన మంత్రులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 28 : ‌సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు..అంతటి ముఖ్యమైన కళ్లు సరిగ్గా కనిపించకపోవడం వల్ల ఎంతో మంది ఇబ్బంది పడుతుంటారని మంత్రి…

భట్టి పాదయాత్ర ముగింపు సభలోనే పొంగులేటి చేరిక

లక్షల మందితో జులై 2న ఖమ్మంలో తెలంగాణ జనగర్జన ఖమ్మంలో ప్రవేశించే భట్టి యాత్రకు ఘన స్వాగతం పలకనున్న పొంగులేటి మీడియా సమావేశంలో మాణిక్‌ ‌రావు థాక్రే సూర్యాపేట, ప్రజాతంత్ర, జూన్‌ 28 : ‌సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ ‌మార్చ్ ‌పాదయాత్ర ముగింపు బహిరంగ సభలో ఖమ్మం మాజీ పార్లమెంట్‌ ‌సభ్యులు…

దేశాన్ని కాపాడిన ముద్దుబిడ్డ పివి

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 28 : ‌క్లిష్ట సమయంలో దేశాన్ని కాపాడిన తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు అని ముఖ్యమంత్రి కేసీఆర్‌  అన్నారు. నాడు పీవీ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల ఫలాలే నేడు దేశ ప్రజల అనుభవంలోకి వచ్చాయని చెప్పారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 102వ జయంతి సందర్భంగా ఆయన సేవలను సీఎం కేసీఆర్‌…

బిఆర్‌ఎస్‌, ‌బిజెపి బంధం బలపడిందా…!

ఇటీవల కొంత కాలంగా…ముఖ్యంగా కర్నాటకలో కాంగ్రెస్‌ అద్భుత విజయం అనంతరం తెలంగాణలో రాజకీయ పార్టీల, నాయకుల ఆలోచనా విధానంలో స్పష్టమైన మార్పు కనిపిస్తున్నది. కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మూడు ప్రధాన పార్టీలు అడుగులు వేస్తున్నాయి. కర్ణాటక లో• ఎన్నికల ఫలితాలు వొచ్చేంత వరకు తరచుగా జాతీయ నాయకుల సభలతో, రకరకాల కార్యక్రమాలతో…

జివో 47పై హైకోర్టు ధర్మాసనం స్టే

ఇదో రకమైన భూకబ్జానే అంటూ వ్యాఖ్యలు హైదరాబాద్‌, ‌జూన్‌ 28(ఆర్‌ఎన్‌ఎ) : ‌కమ్మ, వెలమ సంఘాలకు భూములు కేటాయిస్తూ జారీ చేసిన జీవో నెంబరు 47పై తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది. 2021లో కమ్మ, వెలమ కుల సంఘాలకు చెరి ఐదు ఎకరాల భూములు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. బలమైన కులాలకు భూకేటాయింపులు…

ఈటలకు భద్రతపై కెటిఆర్‌ ఆరా

సవిక్షించాని డిజిపికి సూచన ఈటల నివాసానికి సీనియర్‌ ఐపిఎస్‌ అధికారి…భద్రతపై సమీక్ష హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 28 : ఈటల తనకు ప్రాణహాని ఉందని అన్నారో లేదో.. మంత్రి కేటీఆర్‌ ఆయన భద్రతపై ఆరా తీశారు. రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్‌కు ఫోన్‌ ‌చేశారు. ఈటల భద్రతపై సీనియర్‌ ఐపీఎస్‌తో వెరిఫై చేయించాలని డీజీపీకి కేటీఆర్‌…

తెలంగాణలో మరో పెద్ద కంపెనీ పెట్టుబడి

225 కోట్లతో టిసిఎల్‌ ‌గ్లోబల్‌ ‌యూనిట్‌ ఏర్పాటు మంత్రి కెటిఆర్‌ ‌ట్వీట్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 28 : ‌తెలంగాణలో మరో పెద్ద కంపెనీ పెట్టుబడి పెట్టబోతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్ ‌మాన్యుఫాక్చరింగ్‌ ‌కంపెనీ అయిన టిసిఎల్‌ ‌తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వొచ్చింది. ముందుగా రూ.225 కోట్ల పెట్టుబడితో తన యూనిట్‌ను ఏర్పాటు…