రాష్ట్రంలో మరో రెండు కొత్త మండలాలు
నోటిఫికేషన్ జారీ చేసిన రెవెన్యూశాఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 28 : రాష్ట్రంలో కొత్తగా మరో రెండు మండలాలు ఏర్పాటుకానున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లి గోరి మండలంగా ఏర్పాటైంది. ఈ మేరకు కొత్తపల్లి గోరి మండలాన్ని ఏర్పాటు చేస్తూ రెవెన్యూశాఖ బుధవారం తుది నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్తపల్లి గోరి మండలం ఏర్పాటుకు గత…
