Category ముఖ్యాంశాలు

ప్రారంభోత్సవానికి సిద్ధమైన మీడియా అకాడమీ భవనం

చాపల్ రోడ్డు,నాంపల్లి లో ఉన్న పాత ప్రెస్ అకాడమీ స్థానంలో నిర్మించిన  మీడియా అకాడమీ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. వేయి గజాల స్థలంలో నాలుగు అంతస్తుల్లో  29548 చదరపు అడుగుల్లో కార్పొరేట్ భవనంలా నిర్మించారు . ముఖ్యమంత్రి కెసిఆర్ పాత అకాడమీ భవనం లో ఫిబ్రవరి 2015లో జరిగిన అకాడమీ మొదటి సర్వసభ్య సమావేశంలో కొత్త…

విఆర్‌ఎ ‌లు ఇక నుంచి పే స్కేల్‌ ఉద్యోగులు

ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 24 : ఫ్యూడల్‌ ‌వ్యవస్థకు అవశేషంగా, ప్రజాకంటకంగా విఆర్‌ఏ ‌వ్యవస్థ కొనసాగిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు అన్నారు. గ్రామాల్లో తరతరాలుగా, అతి తక్కువ జీతంతో రైతుల కల్లాల దగ్గర దానం అడుక్కునే పద్ధతిలో ఎన్నో తరాలుగా వీరంతా పనిచేస్తూ వచ్చారని సీఎం తెలిపారు. మహారాష్ట్రలో కూడా…

ఆగస్టులో 14 రోజులు బ్యాంకులకు సెలవు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 24 : వొచ్చే ఆగస్టు నెలలో దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులకు 14 రోజులు సెలవులు ఉన్నాయి. ఆర్బీఐ క్యాలెండర్‌ ‌ప్రకారం ఆగస్టులో పండుగలు, పర్వదినాలు, వివిధ రాష్ట్రాల్లో ప్రత్యేక దినోత్సవాలతోపాటు రెండు, నాలుగో శనివారాలు, ఆదివారాలను కలుపుకొంటే 14 రోజులు బ్యాంకులు బంద్‌. ‌ కాబట్టి వొచ్చే నెలలో…

నేడు బీజేపీ మహాధర్నాకు రాష్ట్ర హైకోర్టు అనుమతి

హైదరాబాద్‌, ‌జూలై 24(ఆర్‌ఎన్‌ఏ) : ‌బీజేపీ మహాధర్నాకు తెలంగాణ హైకోర్టు గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చింది. నేడు మంగళవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ‌వద్ద ధర్నా చేసుకోవచ్చని ఉన్నత న్యాయస్తానం తెలిపింది. డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వ వైఫల్యంపై తెలంగాణ బీజేపీ నేతలుఈ నిరసన కార్యక్రమానికి పిలుపు ఇచ్చారు. అయితే అనుమతి కోసం హైదరాబాద్‌ ‌పోలీస్‌…

రాజేశ్వర్‌ ‌రావు విగ్రహం ఆవిష్కరించడం అదృష్టం

రాష్ట్ర అభివృద్ధిని చూసి ఆయన సంతోషపడేవారు ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు హుజురాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 22 : హుజూరాబాద్‌ ‌పట్టణంలో మాజీ రాజ్యసభ సభ్యుడు వొడితేల రాజేశ్వర్‌ ‌రావు విగ్రహాన్ని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు ఆవిష్కరించారు. అనంతం హరీష్‌ ‌రావు మాట్లాడుతూ.. రాజేశ్వర్‌ ‌రావు…

భద్రాచలం వద్ద శాంతించిన గోదావరి

భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 24 :  గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి దోబూచులాడుతుంది. పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. ఆదివారం నాడు 44 అడుగులకు మళ్ళీ పెరిగిన గోదావరి నీటిమట్టం సోమవారం సాయంత్రానికి 35 అడుగులకు తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను…

రాష్ట్రంలో మరో మూడు రోజులు కుండపోత వర్షాలు

రెడ్‌ అలెర్ట్ ‌జారీ చేసిన వాతావరణ శాఖ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 22 : రానున్న నాలుగు రోజులు తెలంగాణ రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. రెడ్‌ అలర్ట్ ‌జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ…

100 ‌రోజుల యాక్షన్‌ ‌ప్లాన్‌

29‌న హోమ్‌ ‌శాఖ మంత్రి అమిత్‌ ‌షా..30న  ప్రియాంకా గాంధీ బహిరంగ సభలు  కాంగ్రెస్‌ ‌పార్టీ 5 డిక్లరేషన్‌లు సిద్ధం.. 17 పార్లమెంటు, అన్ని శాసన సభ నియోజక వర్గాలో భారీ బహిరంగ సభలకు బీజేపీ సన్నాహాలు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న రాజకీయ పార్టీలు ప్రజాతంత్ర బ్యూరో, హైదరాబాద్‌ : ‌రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలకు…

హైదరాబాద్‌లో భారీ వర్షం

రహదారులు జలమయం ఇంటినుంచి బయటకు రావొద్దని డీఆర్‌ఎఫ్‌ ‌హెచ్చరిక ‘కృష్ణా’ ప్రాజెక్టుల్లోకి చేరుతున్న వరద 55 టీఎంసీలకు చేరిన ఆలమట్టి నీటిమట్టం కాళేశ్వరం వద్ద తగ్గుతున్న గోదావరి లక్ష్మీ బరాజ్‌లో స్వల్పంగా తగ్గిన వరద హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర జూలై24: గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ (‌జీహెచ్‌ఎం‌సీ) పరిధిలో భారీ వర్షం పడుతోంది. నగరంలోని బోరబండ, ఎర్రగడ్డ, సనత్‌…