Category ముఖ్యాంశాలు

గోదావరి బేసిన్‌ ‌ప్రాజెక్టులకు జలకళ

శ్రీరామ్‌సాగర్‌, ‌నిజాంసాగర్‌లకు పెరిగిన ప్రవాహాలు రైతన్నలకు వరంగా వర్షాలు…జోరుగా వ్యవసాయ పనులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జులై 25 : రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో గోదావరి బేసిన్‌ ‌ప్రాజెక్టు జలాశయాలు కళకళలాడుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో, రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల ఉద్ధృతిలో గోదావరి పరీవాహక ప్రాంతంలోని ప్రాజేక్టుల్లోకి భారీగా వరద నీరు చేరుతుంది. వరద ప్రవాహాలు…

కేసీఆర్‌ ‌చెప్పేవన్నీ అబద్ధాలే

గెస్ట్ ‌లెక్చరర్స్‌కు ఇచ్చిన హామీ ఏమైంది..? పిఎస్‌లో గెస్ట్ ‌లెక్చరర్స్‌ను బిజెపి ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్‌ ‌పరామర్శ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జులై 25 : సీఎం కేసీఆర్‌ ఎక్కడ ఉపన్యాసం ఇచ్చినా అబద్ధాలు తప్ప నిజాలు మాట్లాడటం లేదని హుజూరాబాద్‌ ‌బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా గెస్ట్ ‌లెక్చరర్స్‌కు ఇచ్చిన హావి•…

సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం

మై హోమ్‌ ‌సిమెంట్‌ ‌కంపెనీలో కూలిన లిఫ్ట్ ఐదుగురు కాంట్రాక్టు కార్మికులు దుర్మరణం…పలువురికి తీవ్ర గాయాలు సూర్యాపేట, ప్రజాతంత్ర, జూలై 25 : రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మేళ్లచెరువు మైహోమ్‌ ‌సిమెంట్‌ ‌కంపెనీలో నూతనంగా బిల్డింగ్‌ ‌నిర్మిస్తున్న క్రమంలో లిఫ్ట్ ‌కూలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కాంట్రాక్టు కార్మికులు దుర్మరణం…

అవిశ్వాస తీర్మానం పెట్టినా నష్టం లేదు

మణిపూర్‌ అం‌శంపై చర్చకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం కాంగ్రెస్‌ ‌చెప్పుచేతల్లో బిఆర్‌ఎస్‌ : ‌బిజెపి ఎంపి లక్ష్మణ్‌ ‌న్యూ దిల్లీ, జూలై 25 : లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలన్న ఇండియా కూటమి నిర్ణయంపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ ‌స్పందించారు. మంగళవారం దిల్లీలో వి•డియాతో మాట్లాడుతూ…కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టినా తమకు…

పార్లమెంట్‌లో మార్మోగుతున్న ‘మణిపూర్‌’

‌చర్చ చేపట్టాలని బిఆర్‌ఎస్‌ ‌సహా పలు పార్టీల వాయిదా తీర్మానాలు తిరస్కరించిన స్పీకర్‌…‌సభ హుందాతనాన్ని కాపాడాలని సూచన సస్పెండ్‌ అయిన ఆప్‌ ఎం‌పీకి మద్దతుగా బీఆర్‌ఎస్‌ ఎం‌పీల ధర్నా మోదీ సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టే యోచనలో ‘ఇండియా’! న్యూ దిల్లీ, జులై 25 : పార్లమెంట్‌లో మంగళవారం కూడా మళ్లీ మణిపూర్‌ అం‌శమే మార్మోగింది.…

రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు…పలు చోట్ల కుండపోత

నిజామాబాద్‌ ‌జిల్లా వేల్పూర్‌లో 46 సెంమీ రికార్డు స్థాయి వర్షం వరంగల్‌, ఉమ్మడి నల్గొండ జిల్లాల్లోనూ భారీ వర్షాలు జలమయమైన లోతట్టు ప్రాంతాలు…తెగిపోయిన చెరువు కట్టలు ధ్వంసమైన రహదారులు…ఆర్మూర్‌-‌కరీంనగర్‌ ‌హైవేపై భారీగా ట్రాఫిక్‌ ‌జామ్‌ ‌ప్రధాన మార్గాల్లో నిలిచిపోయిన రాకపోకలు పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు…మూసీకి పోటెత్తిన వరద హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 25 : అల్పపీడన…

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా ఎన్నిక చెల్లదు

హైకోర్టు తీర్పు…రెండవ స్థానంలో ఉన్న జలగంను ఎమ్మెల్యేగా పరిగణన అనర్హత వేటుతోపాటు రూ.5 లక్షలు జరిమానా అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చాడన్న హైకోర్టు హైదరాబాద్‌, ‌జూలై 25(ఆర్‌ఎన్‌ఎ) : ‌కొత్తగూడెం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావుకు తెలంగాణ హైకోర్టు బిగ్‌ ‌షాకిచ్చింది. ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్‌ ఇచ్చారని ఆయన సమీప అభ్యర్థి జలగం వెంకట్రావు…

హైదరాబాద్‌ ఐఐటీ విద్యార్థి మిస్సింగ్‌ ‌కేసు విషాదాంతం

విశాఖపట్నం, జులై 25 : ఈనెల 17వ తేదీన ఐఐటీ క్యాంపస్‌ ‌నుంచి బయటకు వెళ్లిన కార్తీక్‌ అనే  విద్యార్థి అదృశ్యం కేసు విషాదాంతమైంది. వారం క్రితం బయటకు వెళ్లిన ఐఐటీ విద్యార్థి కార్తీక్‌ ‌విశాఖలో ఆత్మహత్య చేసుకున్నాడు. కార్తిక్‌ ‌స్వస్థలం నల్గొండ జిల్లా మిర్యాలగూడ. ఐఐటీ హైదరాబాద్‌లో రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఈనెల 17వ…

26,27 విద్యాసంస్థలకు సెలవు..

హైదరాబాద్ ప్రజాతంత్ర జూలై 25: రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ, అతిభారీ వర్షాల నేపథ్యంలో నేడు,రేపు ( బుధ, గురు వారాలు) రెండు రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని రకాల విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని, అందుకు సంబంధించి తక్షణమే ఉత్వర్వులు జారీ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు …