Category ముఖ్యాంశాలు

రేపు కూడా విద్యాసంస్థలకు సెలవు

రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ, అతి భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని రకాల విద్యాసంస్థలకు రేపు ( శుక్రవారం) సెలవు ప్రకటించాలని, అందుకు సంబంధించి తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు  ఆదేశించారు.

కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం

లోక్‌ ‌సభలో నోటీసులు అందించిన కాంగ్రెస్‌, ‌బీఆర్‌ఎస్‌ ‌ కాంగ్రెస్‌  తీర్మానాన్ని ఆమోదించిన లోక్‌సభ స్పీకర్‌ న్యూ దిల్లీ, జూలై 26 : మణిపూర్‌ అం‌శంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం పెట్టాలని కోరుతూ కాంగ్రెస్‌, ‌భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) ‌బుధవారం నోటీసులు సమర్పించాయి. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్‌ ఓం…

60 ‌వసంతాలు పూర్తి చేసుకున్న ఎస్సారెస్పీ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 26 : ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్‌ ‌ప్రాజెక్ట్ ‌మరో అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. శ్రీరాంసాగర్‌ ‌ప్రాజెక్టు నేటితో 60 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ వేడుకల్లో రాష్ట్ర రోడ్డు, భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ ‌రెడ్డి పాల్గొని.. జలహారతి ఇచ్చారు. ప్రాజెక్టు వద్ద ఫ్లడ్‌ ‌రిమోట్‌ ‌కంట్రోల్‌…

జీహెచ్‌ఎం‌సీ అధికారి టేబుల్‌పై పామును..

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 26 : తెలంగాణలో గత కొద్ది రోజులుగా వర్షాలు దంచికొడుతుతుండడంతో జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలోకి నీరు చేరుతున్నాయి. దీంతో పాములు, విషకీటకాలు ఇళ్లలోకి వొస్తున్నాయి. హైదరాబాద్‌లో భారీ వర్షాలకు వరద, మురుగునీరు ఇళ్లలోకి వొస్తుంది. ఆల్వాల్‌ ‌జీహెచ్‌ఎం‌సీ పరిధిలో ఇళ్లలోకి వరద నీరు…

30‌న కాంగ్రెస్‌ ‌పాలమూరు ప్రజా భేరి

విజయవంతం చేయడానికి హస్తం సన్నాహాలు హాజరుకానున్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ఇదే వేదికపై పార్టీలోకి జూపల్లితో సహా పలు చేరికలు సెల్ఫీ విత్‌ ‌కాంగ్రెస్‌..‌ప్రజల్లోకి వెళ్లేందుకు హస్తం నేతల ప్లాన్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 26 : కాంగ్రెస్‌ అ‌గ్రనేత ప్రియాంకగాంధీ హాజరయ్యే పాలమూరు ప్రజాభేరీ బహిరంగ సభను.. హస్తం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా…

‌మూడు పార్టీలూ ఒక్క తాను ముక్కలే

నేటి నుంచి కిసాన్‌ ‌సేవా కేంద్రాలుగా ఎరువుల రిటెయిల్‌ ‌షాపులు రైతులకు అన్ని సేవలు ఒకే చోట లభ్యం నేడు రాష్ట్రంలోని 39 లక్షల రైతుల ఖాతాల్లో కిసాన్‌ ‌సమ్మాన్‌ ‌డబ్బులు నేటి నుంచి ఒకే దేశం-ఒకే ఎరువు నినాదంతో ‘భారత్‌ ‌బ్రాండ్‌’ ఎరువులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ ‌రెడ్డి వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,…

తడిసిముద్దైన ఓరుగల్లు నగరం

రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు అలుగు పారుతున్న చెరువులు ముంపులో లోతట్టు ప్రాంతాలు, కాలనీలు నిజామాబాద్‌ ‌జిల్లాలోనూ దంచికొట్టిన వాన…రహదారులు ధ్వంసం..నిలిచిన రాకపోకలు వరంగల్‌/‌నిజామాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 26 : రెండు రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు ఓరుగల్లు నగరం తడిసిముద్దైంది. కుంటలు, చెరువులు పూర్తిగా నిండి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అలుగు పారుతున్నాయి. పలుచోట్ల రాకపోకలకు…

తెలంగాణ ఉద్యమ నాయకుడు ..నిరాడంబరానికి మారు పేరు

  మంచిర్యాల జిల్లాలో బుధవారం  వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం  సాయంత్రం హైదరాబాద్ కు  రావడానికి మంచిర్యాల రైల్వే స్టేషన్ లో  ప్లాట్ ఫామ్ లో బెంచిపై కూర్చుని   సాధారణ ప్రయాణికుడిలా  రైల్ కోసం  వేచి చూస్తున్న తెలంగాణ ఉద్యమ నాయకుడు ,జన సమితి పార్టీ అధ్యక్షుడు  ప్రొఫెసర్ కోదండరాం.

బీసీ బిడ్డలు ఎక్కడ చదువుకున్నా కేసీఆర్ సాయం

సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ హైదరాబాద్, ప్రజాతంత్ర,జూలై 25; దేశంలో ఎక్కడాలేని విధంగా దేశంలోని ప్రతిష్ఠాత్మక సంస్థల్లో చదువుకునేందుకు బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు చెల్లిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం విప్లవాత్మకమైనదని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ మంగళ వారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. 10వేల మంది బీసీ విద్యార్థుల…