Category ముఖ్యాంశాలు

ఓఆర్‌ఆర్‌ ‌టెండర్ల సమాచారంలో గోప్యత ఎందుకు

ఓ ఎంపీకి సమాచారం ఇవ్వకపోతే ఎలా? పదిహేను రోజుల్లోగా అడిగిన సమాచారాన్ని ఇవ్వండి రేవంత్‌ ‌పిటిషన్‌పై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం హైదరాబాద్‌, ‌జూలై 28(ఆర్‌ఎన్‌ఎ) : ఓఆర్‌ఆర్‌ ‌టెండర్ల సమాచారాన్ని గోప్యంగా ఉంచడంలో అర్థం లేదని, ఓ ఎంపీ అడిగితే దానిని ఎందుకు ఇవ్వడం లేదని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అడిగిన సమాచారాన్ని లిఖితపూర్వకంగా…

31‌న రాష్ట్ర కేబినెట్‌ ‌సమావేశం

వరదలు, ఆర్‌టీసి ఉద్యోగుల జీతాల పెంపు పలు అంశాలపై చర్చించనున్న మంత్రివర్గం ఆగస్టు 3 నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 28 : ఈ నెల 31 సోమవారం రోజున మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర కేబినెట్‌ ‌సమావేశాన్ని నిర్వహించాలని సిఎం కెసిఆర్‌ ‌నిర్ణయించారు. డా।। బిఆర్‌ అం‌బేద్కర్‌ ‌రాష్ట్ర సచివాలయంలో…

భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్థం

ఎప్పుడూ పడనంతగా భారీ వర్షంతోనే తీవ్రనష్టం ములుగు జిల్లా కొండాయి గ్రామ వరదల్లో 8 మంది మృతి…అన్ని విధాలుగా అండగా ఉంటామన్న మంత్రి మోరంచలో ఎమ్మెల్యే పర్యటన…బాధితులకు ఆదుకుంటామని హావి• నిజామాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షాలు….శ్రీరాంసాగర్‌లో 32 గేట్లు ఎత్తి నీటి విడుదల నిండుకుండల్లా జంట జలాశయాలు మున్నేరులో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకు…

భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం

రాత్రికి 60 అడుగులు చేరుకునే అవకాశం బాధితులకు సేవలు అందించేందుకు మూడు ఎన్‌డిఆర్‌ఎఫ్‌ ‌బృందాలు సిద్ధం అత్యవసర పరిస్థితుల కోసం ఆర్మీ హెలీక్యాఫ్టర్‌ ఏర్పాటు భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 28 : భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ఉగ్రరూపం దాల్చింది. ఇప్పటికే రెండుసార్లు పెరుగుతూ తగ్గుతూ వొచ్చిన గోదావరి శుక్రవారం ఉదయం 47.6 అడుగులు ఉఉండగా…

భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్థం

ఎప్పుడూ పడనంతగా భారీ వర్షంతోనే తీవ్రనష్టం ములుగు జిల్లా కొండాయి గ్రామ వరదల్లో 8 మంది మృతి…అన్ని విధాలుగా అండగా ఉంటామన్న మంత్రి మోరంచలో ఎమ్మెల్యే పర్యటన…బాధితులకు ఆదుకుంటామని హావి• నిజామాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షాలు….శ్రీరాంసాగర్‌లో 32 గేట్లు ఎత్తి నీటి విడుదల నిండుకుండల్లా జంట జలాశయాలు ఫోటో:మేడారం జంపన్నవాగులో గల్లంతైన మృతదేహం మున్నేరులో చిక్కుకున్న…

కరడుగట్టిన తెలంగాణా వాది   వేదిరే చల్మా రెడ్డి ఆకస్మిక మరణం 

తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రో.కోదండరాం, నాయకుల నివాళి… 1995లోనే ప్రొ॥జయశంకర్ సార్ తో తెలంగాణ రాష్ట్రం కోసం సమావేశాలు ఏర్పాటు చేసిన నాయకుడు, మలిదశ ఉద్యమంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జెఏసి చైర్మన్ గా గల్లి నుండి దిల్లీ దాకా స్వరాష్ట్ర సాధన పోరాటంలో ప్రొ॥కోదండరాం కు   అండగా నిలబడిన కరుడుగట్టిన తెలంగాణవాది ..తెలంగాణ…

అవసరమైన చర్యలు తీసుకుంటున్న దక్షిణ మధ్య రైల్వే

హసన్‌పర్తి – కాజీపేట మధ్య ప్రమాదకర మార్కు వద్ద  నీరు ప్రవహించడంతో రైలు రెండు వైపులా రాకపోకలను నిలిపివేశారు. సికింద్రాబాద్ డివిజన్‌లోని,  హసన్‌పర్తి – కాజీపేట సెక్షన్ మధ్య  ప్రమాదకర మార్కు వద్ద  నీరు  ప్రవహించడంతో ఈ రోజు ఉదయం రెండు వైపులా రైళ్ల రాకపోకలు నిలిపివేయబడ్డాయి ఈ సెక్షన్ సికింద్రాబాద్/హైదరాబాద్ నుండి ఢిల్లీకి బల్హర్షా…

భారీ వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం.. పలువురి గల్లంతు

మూడు రోజులుగా దంచి కోడుతున్న వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం అవుతున్నది. పలు చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. అనేక వాగులు నిండు కుండల్లామారి సమీప గ్రామాలను ముంచెత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు గ్రామాలను నీరు చుట్టుముట్టడంతో ఆయాగ్రామ ప్రజలు గత రెండు రోజులుగా బిక్కుబిక్కుమంటూ ఇండ్లపైకి ఎక్కి కూర్చున్నారు. పలు నగరాలుకూడా జలమైనాయి. రోడ్లపైన నీరు నిలిచిపోవడంతో…

వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి

అధికారులకు మంత్రి హరీష్‌ ‌రావు ఆదేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 27 : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అప్రమత్తత, సన్నద్ధతపై ఉమ్మడి మెదక్‌ ‌జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజా ప్రతినిధులు, కలెక్టర్లు, అధికారులతో మంత్రి హరీశ్‌రావు టెలీకాన్ఫరెన్స్ ‌పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ఆదేశించారు. లోతట్టు…