Category ముఖ్యాంశాలు

అసెంబ్లీ సమావేశాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

సమావేశాల్లో ఆర్టీసీ ఉద్యోగుల బిలును ఆమోదించే ఛాన్స్ ‌పలు కీలక బిల్లులకు అవకాశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 2 : అసెంబ్లీ ఎన్నికలకు ముందు నేడు ప్రారంభ కానున్నవే చివరి సమావేశాలు అయ్యే అవకాశం ఉండటంతో ప్రభుత్వం కీలక బిల్లులను ఆమోదించబోతుంది. ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వ ఉద్యోగులగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకోనున్నారు. దీనికి సంబంధించిన బిల్లును…

నేటి నుండి శాసనసభ సమావేశాలు

అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్న ప్రతిపక్షాలు సమస్యలు అనేకం…30 రోజులైనా నిర్వహించాల్సిందేనని డిమాండ్‌ ఎదురు దాడికి అధికార పార్టీ వ్యూహాలు మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర హైదరాబాద్‌, ఆగస్ట్ 2 : ‌నేటి నుంచి ప్రారంభం కానున్న శాసనసభ సమావేశాల్లో అధికార పార్టీని ఆడ్డుకునేందుకు ప్రతిపక్షాలు సమాయత్తం మవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత రెండవసారి అధికారంలోకి…

వరద బాధితులను తక్షణమే ఆదుకోవాలి

‌సుబేదారి(హన్మకొండ), ప్రజాతంత్ర, ఆగస్టు 2 : రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు వరంగల్‌, ‌హనుమకొండ ప్రాంతాలలో అనేక లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురయ్యాయని ఈ ప్రాంతంలోని ప్రజలను ఆదుకునేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని రాష్ట్ర గవర్నర్‌ ‌తమిళి సై సౌందరరాజన్‌ ‌విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జూలై14 నుండి 28 వరకు కురిసిన భారీ వర్షాలకు…

19 ‌వేల కోట్ల రూపాయల రైతుల రుణమాఫీ..!

నేటి  నుండి పున:ప్రారంభం..ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు అధికారులకు ఆదేశాలు ట్ల రద్దు, కొరోనా తదితర కారణాలతో ఇన్నాల్లు ఆలస్యం రైతాంగ సంక్షేమం, వ్యవసాయాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్న సిఎం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 2 : ‌రాష్ట్ర రైతాంగ సంక్షేమం, వ్యవసాయాభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. ఎన్నికష్టాలొచ్చినా రైతుల సంక్షేమం కోసం…

మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు హైకోర్టు షాక్‌

ఈశ్వర్‌ ‌మధ్యంతర పిటిషన్‌ ‌కొట్టివేత హైదరాబాద్‌, ఆగస్ట్ 1(ఆర్‌ఎన్‌ఎ) : ‌మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు తెలంగాణ హైకోర్టు షాక్‌ ఇచ్చింది. హైకోర్టు ధర్మాసనం మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ‌మధ్యంతర పిటిషన్‌ ‌కొట్టివేసింది. తన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేయాలంటూ కొప్పుల ఈశ్వర్‌ ‌మధ్యంతర పిటిషన్‌ ‌దాఖలు చేశారు. మూడేళ్ల పాటు విచారణ జరిపి.. అడ్వకేట్‌…

హైకోర్టు కేసులతో బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏలలో ఆందోళన

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 1 : ‌తెలంగాణలో ఎన్నికలు సవి•పిస్తున్న వేళ బీఆర్‌ఎస్‌లో ఆందోళన మొదలయ్యింది. పలువురు ఎమ్మెల్యేలపై అనర్హత కేసులు హైకోర్టులో విచారణకు రావడంతో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో నెలాఖరులోగా 28 మంది ఎమ్మెల్యేలపై వేటు పడుతుందనే వార్త.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల గుండెల్లో గుబులు పుట్టిస్తుంది.!. వనమా వెంకటేశ్వరరావుపై…

మణిపూర్‌ ‌హింసకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వత్తాసు

విలువైన ఖనిజ సంపదను కార్పొరేట్‌ ‌వర్గాలకు దోచిపెట్టే కుట్ర ఆర్‌ఎస్‌ఎస్‌ ‌లక్ష్యాలను సాధించేందుకు మోదీ ప్రయత్నం పౌర హక్కుల నేత, విద్యావేత్త ప్రొఫెసర్‌ ‌హరగోపాల్‌ ఖైరతాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 01 : ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందిన మెయితీ తెగవారిని రెచ్చగొట్టి, వారి ఆకృత్యాలకు కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు వత్తాసు పలుకుతున్నాయని ప్రముఖ రాజకీయ శాస్త్రవేత్త,…

ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు ప్రభుత్వం శుభవార్త

టెట్‌ ‌నోటిఫికేషన్‌ ‌విడుదల నేటినుంచే దరఖాస్తులకు ఆహ్వానం…16 వరకు స్వీకరణ సెప్టెంబర్‌ 15‌న పరీక్ష నిర్వహణ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 1 : ‌రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు శుభవార్త చెప్పింది. ఈ మేరకు మంగళవారం టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్(‌టెట్‌) ‌నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. సెప్టెంబర్‌ 15‌న టెట్‌ ‌పేపర్‌-1, ‌పేపర్‌-2 ‌పరీక్షలు నిర్వహించనున్నారు. ఆగస్టు…

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ఆర్ధిక దలారుల భూకబ్జాల  వల్లనే వరద నష్టం :మావోయిస్టు పార్టీ 

రాష్ట్రంలో అధికారం లో ఉన్న భారత్ రాష్ట్ర సమితి క్రూరమయిన అవినీతి ఆర్ధిక దలారులు ,అదానీ అంబానీలకు  సాగిలా పడుతున్న కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ నియంతృత్వ విధానాలే తెలంగాణా వరదలకు కారణమని పేర్కొంటూ భారత కమ్యూనిస్ట్ పార్టీ ( మావోయిస్టు ) తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ మంగళ వారం విడుదల…