19 వేల కోట్ల రూపాయల రైతుల రుణమాఫీ..!
నేటి నుండి పున:ప్రారంభం..ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులకు ఆదేశాలు ట్ల రద్దు, కొరోనా తదితర కారణాలతో ఇన్నాల్లు ఆలస్యం రైతాంగ సంక్షేమం, వ్యవసాయాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్న సిఎం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 2 : రాష్ట్ర రైతాంగ సంక్షేమం, వ్యవసాయాభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. ఎన్నికష్టాలొచ్చినా రైతుల సంక్షేమం కోసం…

