స్టేబుల్ గవర్నరమెంట్..ఏబుల్ లీడర్షిప్..
తెలంగాణ పురోభివృద్దికి ఇదే కారణం ఐటీ రంగంలో రూ. 57,707 కోట్ల ఎగుమతులు శాసనసభలో మంత్రి కెటిఆర్ వెల్లడి హైదరాబాద్,ప్రజాతంత్ర,ఆగస్ట్4: రాష్ట్రంలో ఐటీ ఎగుమతులు భారీగా పెరుగుతున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఐటీ ఎగుమతులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ వివరంగా సమాధానం…
