Category ముఖ్యాంశాలు

కాంగ్రెస్‌లో చేరిన జూపల్లి తదితరులు

కండువా కప్పి ఆహ్వానించిన జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ‌ఖర్గే పలువురు నేతల చేరికతో కాంగ్రెస్‌లో జోష్‌ న్యూ దిల్లీ, ఆగస్ట్ 3 : ఎట్టకేలకు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌ ‌గూటికి చేరుకున్నారు. గురువారం ఉదయం ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కెసి వేణుగోపాల్‌ల సమక్షంలో జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌ ‌కండువా కప్పుకున్నారు. ఉదయమే…

వరదలతో 3151 ఎకరాల్లో పంట నష్టం

దెబ్బ తిన్న 115 పిఆర్‌ ‌రోడ్లు, 61 ఆర్‌ అం‌డ్‌ ‌బి రోడ్లు భద్రాచలం జిల్లాలో ముంపు ప్రాంతాలను పరిశీలించిన కేంద్ర బృందం భద్రాచలం,ప్రజాతంత్ర,ఆగస్ట్ 03 : ఎడతెరిపి లేని భారీ వర్షాలు, గోదావరి వరదలతో జిల్లాలో తీవ్ర నష్టం వాటిల్లిందని జిల్లా కలెక్టర్‌ ‌డాక్టర్‌ ‌ప్రియాంక తెలిపారు. గురువారం ఇటీవల కురిసిన భారీ వర్షాలు,…

‌ప్రారంభమైన రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు

కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్నకు సభ నివాళి సాయన్నతో అనుబంధాన్ని పంచుకున్న కెసిఆర్‌, ‌సభ్యులు 2 నిముషాల మౌనం తరవాత సభ నేటికి వాయిదా మూడ్రోజులే అసెంబ్లీ సమావేశాలు…బిఎసి నిర్ణయం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్టు 3 : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురువారం ఉదయం 11:30 గంటలకు ప్రారంభమయ్యాయి.  ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన అనంతరం దివంగత కంటోన్మెంట్‌…

వాకర్స్ ను ఇబ్బందికి గురి చేసిన అసెంబ్లీ సమావేశాలు…

“అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎలాంటి  సమాచారం లేకుండా పబ్లిక్ గార్డెన్ పార్క్ గేట్లను మూసివేశారు.  బాధ్యతారహిత ప్రవర్తన… ..చాలా మంది సీనియర్ సిటిజన్లు, మహిళలు మరియు వాకర్స్ తిరిగి వెళ్ళి పోయారు. ప్రజా సంబంధిత సేవలు లేదా సమాచారం విషయంలో తెలంగాణ ప్రభుత్వం లేదా సంబంధిత కేర్ టేకర్ విభాగాలు మరింత బాధ్యత వహించాలని  కోరుతున్నామని పర్యావరణ…

విద్యా రంగంలో మార్పు రాకుంటే..

కెసిఆర్‌ ‌ప్రభుత్వాన్ని గ్దదె దింపే వరకు పోరాడతాం ఏబీవీపీ జాతీయ కార్యదర్శి అంకిత పవర్‌ హైదరాబాద్‌, ఆగస్ట్ 2 :‌ నీళ్లు,నిధులు,నియామకాల కొరకు కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్‌ ‌కుటుంబ పాలనతో దోపిడీ చేస్తుందని ఏబీవీపీ జాతీయ కార్యదర్శి అంకిత పవర్‌  అన్నారు. సీఎం కూతురు కవిత దేశవ్యాప్తంగా ఈ మధ్య లిక్కర్‌ ‌రాణిగా ఫేమస్‌…

నిర్లక్ష్యానికి గురవుతున్న ‘బాగ్‌ ఎ ఆమ్‌..’

పేలవంగా నిర్వహణ..డంపింగ్‌ ‌గ్రౌండ్‌గా మారిన నాంపల్లి పబ్లిక్‌ ‌గార్డెన్‌ ! ‌కొరవడిన సుందరీకరణ పట్టించుకోని అధికార యంత్రాంగం…అవస్థల్లో ప్రజలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్టు 2 : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ ఇప్పుడు సుందరీకరణ వైపునకు పరుగులు పెడుతుంది. ఎక్కడ చూసినా అందాల హరివిల్లులా చూడచక్కని ప్రదేశాలు ఆహా..ఓహో…అనిపించేలా పర్యాటకులను అబ్బురపరుస్తున్నాయి. మరచిపోలేని విధంగా కనువిందు చేస్తున్నాయి.…

చిన్నారిని మింగిన బస్సు అతివేగం

డ్రైవర్‌ ‌నిరల్‌క్ష్యంతో బస్సు కిందపడి బాలిక మృతి కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు మరో ఘటనలో జనగామలో డ్రైవర్‌ ‌నిర్లక్ష్యానికి మహిళ మృత్యువాత హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 2 : ‌రెప్పపాటులో జరిగిన ప్రయాదం ఆ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. తీరని కడుపుకోత మిగిల్చింది. ఎప్పటిలాగే హుషారుగా స్కూల్‌కు బయలుదేరిన ఆ చిన్నారికి ఇదే ఆఖరి రోజు…

‌ప్రజలు వరద కష్టాలు పడుతున్న పట్టించుకోరా…

ఉపాధి, సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలం కెసిఆర్‌ ‌తీరుపై మండిపడ్డ మాజీమంత్రి షబ్బీర్‌ ‌నిజామాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 2 : ‌వరదలతో ప్రజలు నానాయాతన పడుతుంటే సిఎం కెసిఆర్‌ ‌సొంత రాజకీయ ప్రయోజనాలకే పరిమితం అయ్యారని మాజీమంత్రి, కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత షబ్బరీ అలీ   ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. వరదలతో ప్రజలు ఇబ్బందులు…

పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు వదులుకోరు

మూడోసారి ముఖ్యమంత్రిగా కెసిఆర్‌ ‌ఖాయం దక్షిణాదిలో హ్యాట్రిక్‌ ‌సిఎంగా చరిత్ర సృష్టిస్తాం టిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌, ‌మంత్రి కెటిఆర్‌ ‌ధీమా ఎల్‌బి నగర్‌లో జిఓ 118 కింద అబ్దిదారులకు రెగ్యులరైజ్‌ ‌పట్టాలు అందజేత హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 2 : ‌తెలంగాణలో కేసీఆర్‌ ‌తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయమని మంత్రి కేటీఆర్‌ అన్నారు. మూడోసారి గెలిచి…