సార్” సేవలు చిరస్మరణీయం….
– నాటి వారి ఆలోచన.. ఆశయాలే… నేటి తెలంగాణ రాష్ట్రం. – ఆచార్యుని ఆశయాలని నిరంతరం కొనసాగిసిస్తాం.. -సార్ మన మధ్య లేకున్నా… మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు.. -ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా సిద్దిపేట లో విగ్రహనికి పూల మాల వేసి నివాళి అర్పించిన మంత్రి హరిశ్ రావు … తన జీవితమంతా…
