Category ముఖ్యాంశాలు

సార్” సేవలు చిరస్మరణీయం….

  – నాటి వారి ఆలోచన.. ఆశయాలే… నేటి తెలంగాణ రాష్ట్రం. – ఆచార్యుని ఆశయాలని నిరంతరం కొనసాగిసిస్తాం..  -సార్ మన మధ్య లేకున్నా… మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు.. -ఆచార్య జయశంకర్  జయంతి సందర్భంగా సిద్దిపేట లో విగ్రహనికి పూల మాల వేసి నివాళి అర్పించిన మంత్రి హరిశ్ రావు … తన జీవితమంతా…

చలో రాజ్‌భవన్‌ ‌పిలుపుతో ఉద్రిక్తత

గవర్నర్‌ ‌తీరుకు నిరసనగా కదం తొక్కిన కార్మికులు వీయియో కాన్ఫరెన్స్ ‌ద్వార గవర్నర్‌ ‌చర్చలు బిల్లు ఆమోదించేందుకు పలు అభ్యంతరాలు వివరాలు అందచేసిన తెలంగాణ ప్రభుత్వం గవర్నర్‌ ‌హాతో వెనుదిరిగిన కార్మిక సంఘాల నేతలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్ 5: ఆర్టీసీ విలీనం బిల్లును గవర్నర్‌ ‌తమిళిసై తొక్కిపెట్టడం సంస్థ కార్మికులు, ఉద్యోగులు  భగ్గుమన్నారు. శనివారం ఉదయం 2…

కాంగ్రెస్‌ ‌తెలంగాణ ఇచ్చిందన్నది శుద్ద అబద్ధ0

వేయిమంది బలిదానాలకు కాంగ్రెస్‌దే బాధ్యత నేను చెప్పేది తప్పయితే ఓడించి చూడండితెలంగాణలో సంక్షేమమే తప్ప.. సంక్షోభం లేదు 9 ఏండ్లుగా అభివృద్ధికి నిర్మాణాత్మకంగా పని మౌలిక వసతులకు భారీగా కేటాయింపులు కంటెంట్‌ ‌లేని కాంగ్రెస్‌..‌కమిట్‌మెంట్‌ ఉన్న కెసిఆర్‌‌ పల్లె, పట్టణ ప్రగతిపై స్వల్పకాలిక చర్చలో కెటిఆర్‌ ‌సవాల్‌ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్ 5: ‌కాంగ్రెస్‌ ‌పార్టీ విశ్వసనీయత 2004లోనే…

కంప్యూటర్లు, ట్యాబ్‌ల దిగుమతిపై ఊరట

న్యూ దిల్లీ,ప్రజాతంత్ర,ఆగస్ట్ 5: ‌ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్‌ ‌పీసీలు, పర్సనల్‌ ‌కంప్యూటర్ల దిగుమతులపై ఆంక్షలను ఆకోట్బర్‌ ‌నెలాఖరు వరకు సడలించారు. ఈ ఏడాది అక్టోబర్‌ 31 ‌వరకు వీటి దిగుమతులపై నిషేధం ఎత్తేశారు.  గురువారం నాడు హఠాత్తుగా, తక్షణం అమల్లోకి వచ్చేలా బ్యాన్‌ ‌విధించి భయపెట్టిన కేంద్ర ప్రభుత్వం, తక్షణమే కొంత రిలీఫ్‌ ‌ప్రకటించింది. కోడ్‌ 8471…

‘‌టిమ్స్’ ఆక్ట్ 2023 ఆమోదించిన శాసనసభ..

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 5:‌జిల్లాల్లో   చికిత్స పొందిన తరవాత సూపర్‌ ‌స్పెషాలిటీ వైద్య సేవలకు నిమ్స్ ‌లేదా ప్రైవేట్‌ ‌కార్పొరేట్‌ ‌హాస్పిటల్స్ ‌పైనా ఆధారపడవాలి వస్తుంది..రాష్ట్రంలో ప్రజలకు అవసరమైన సూపర్‌ ‌స్పెషలిటీ సేవలను అందించడానికి  10 వేల సూపర్‌ ‌స్పెషలిటీ పడకలను నిమ్స్, ‌వరంగల్‌ ‌హెల్త్ ‌సిటీ మరియు టిమ్స్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి…

భద్రాచలం ఉనికికి దెబ్బ

మూడు పంచాయితీలుగా విభజన గవర్నర్‌ ‌తిప్పిపంపిన బిల్లుకు మరోమారు ఆమోదం అసెంబ్లీలో విభజనపై మంత్రి ఎర్రబెల్లి వివరణ భద్రాద్రి కొత్తగూడెం,ప్రజాతంత్ర,ఆగస్ట్ 5: ‌పరిపాలన సౌలభ్యం కోసం భద్రాచలాన్ని మూడు గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర శాసన సభ మరోసారి ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ మేరకు గవర్నర్‌ ‌తిప్పి పంపిన బిల్లును రాష్ట్ర పంచాయతీరాజ్‌…

స్వయం పాలనతోనే శాసించుకోగలం

నిరంతరం తెలంగాణ కోసం ఉద్యమించిన దీప్తి ప్రొఫెసర్‌ ‌జయశంకర్‌ ‌జయంతి నేడు వరంగల్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్ 5:‌భవిష్యత్తు తెలంగాణలో అభివృద్ధి చాలా శీఘ్రంగా జరుగుతుంది. నీళ్లలో మన వాటా తేలిన తర్వాత జలవనరుల విషయంలో స్వేచ్ఛ ఉంటుంది. స్వయంపాలనలో శాసిస్తాం. ఇతరుల పాలనలో యాచిస్తున్నాం.పెద్ద ప్రాజెక్టుల సంగతి కాసేపు పక్కన పెడితే.. నిజాం కాలంనాటికే తెలంగాణ ప్రాంతంలో గొలుసు…

గిరిజనులపట్ల కేంద్రం దారుణం

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్ 5: ‌గిరిజనుల పట్ల కేంద్ర ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తున్నదని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. మణిపూర్‌లో  ప్రభుత్వ ప్రోత్సాహంతోనే దారుణాలు జరుగుతున్నాయని ఆరోపించారు. గిరిజనుల హక్కులను కాలరాసేలా కేంద్ర అటవీ చట్టం  తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో గిరిజన సంక్షేమం, పోడు భూముల పట్టాల పంపిణీపై శాసనమండలిలో స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సి…

అధికార పార్టీ అండతో..భూకాబ్జాలు

ప్రభుత్వ భూమి కనిపిస్తే ఖతం బీనామి పేర్లతో బిందాస్‌ ‌దందా పేదలకు దక్కాల్సిన భూములపై కన్నేసిన ప్రజాప్రతినిధి భర్త నకిలీ ఇండ్ల పట్టాలను సృష్టించి అమాయాకులకు విక్రయాలు నిమ్మకు నీరెత్తినట్లుగా అధికారులు మిర్యాలగూడ,ప్రజాతంత్ర,ఆగస్ట్4 : అధికార పార్టీ అండదండలతో ఓ ప్రజాప్రతినిది భర్త కనిపించిన ప్రతి ప్రభుత్వ భూమిని కబ్జా చేసుకుంటూ బిందాస్‌గా తన దందాను…