Category ముఖ్యాంశాలు

అసెంబ్లీ ఎన్నికలకు బిజెపి సమాయత్తం

నేటి నుంచి 119 అసెంబ్లీ స్థానాల్లో ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేల పర్యటన హైదరాబాద్‌, ఆగస్ట్ 19 : ‌మరో మూడు నెలలో జరగబోయే శాసనసభ ఎన్నికలకు బిజెపి సమాయత్తమవుతున్నది. ఎన్నికల దృష్టా రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేలు పర్యటించేలా ఆ పార్టీ అధిష్టానం కార్యాచరణను సిద్ధం చేసుకుంది. అందులో భాగంగా…

శరవేగంగా హైదరాబాద్‌ అభివృద్ది

రాష్ట్రంలో భేషుగ్గా శాంతిభద్రతలు కుట్రలు చేసేవారిని దూరం పెట్టాలి అభివృద్ధి చేస్తున్న కెసిఆర్‌నే ఆశీర్వదించాలి విఎస్‌టి స్టీల్‌ ‌బ్రిడ్జి ప్రారంభించిన మంత్రి కెటిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 19 : ‌ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌నాయకత్వంలో హైదరాబాద్‌ ‌వేగంగా అభివృద్ధి చెందుతున్నదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. సమైక్య పాలనలో నగరంలో ఏడాదికి వారం పది రోజులు కర్‌ఫ్యూలు…

ఎస్సీ సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి

2023-24 బడ్జెట్‌లో దళిత బంధుకు రూ.17,700 కోట్లు ఎస్సీల అభివృద్ధి కోసం ఎన్నో వినూత్నపథకాలు 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ‌రూ.6684.3 కోట్లతో ఎస్సీ రెసిడెన్సియల్‌ ‌పాఠశాలలు నిర్వహణ సోషల్‌ ‌వెల్ఫేర్‌ ఇనిస్టిట్యూషన్‌ ‌సొసైటిలో 3836 అధ్యాపకుల పోస్టుల భర్తీ హైదరాబాద్‌, ఆగస్ట్ 19 : ఎస్సీ సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పలు…

షర్మిల గజ్వేల్‌ ‌పర్యటనకు పోలీసుల బ్రేక్‌

లోటస్‌పాండ్‌ ‌నుంచి బయటకు రాకుండా గృహనిర్బంధం పోలీసులు తీరుపై మండిపడ్డ వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 18 : ‌గజ్వేల్‌ ‌పర్యటనకు సిద్ధమైన వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ ‌షర్మిలను పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. శుక్రవారం లోటస్‌ ‌పాండ్‌లోని ఆమె ఇంటి వద్దకు భారీగా పోలీసులు తెల్లారేసరికి చేరుకున్నారు. ఎవర్నీ లోనికి పోనివ్వకుండా ఆంక్షలు…

పోటీ చేయాలంటే దరఖాస్తు చేసుకోవాల్సిందే

అభ్యర్థులు ఫైనల్‌ అయినట్లు వొచ్చే కథనాలు నమ్మొద్దు గెలుపు ప్రాతిపదికనే అభ్యర్థుల ఎంపిక పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 18 : ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే పార్టీ నేతలెవరైనా దరఖాస్తు చేసుకోవాల్సిందేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు. గెలుపు ప్రాతిపదిన మాత్రమే అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు. ఎన్నికల్లో పోటీ…

అధికారులకు రాజకీయాలతో ఏమిటి సంబంధం

పని చేసే అధికారులపై ఎప్పుడూ గౌరవం ఉంటుంది పార్టీ కార్యకర్తలే నాకు సెక్యూరిటీ రియల్‌ ‌భూమ్‌ ఒక నాటకం… భూములు కొన్నది బిఆర్‌ఎస్‌ ‌నాయకులు, కెసిఆర్‌ ‌బినామీలే మీడియాతో చిట్‌చాట్‌లో పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 18 : అధికారులకు రాజకీయాలతో సంబంధం ఏమిటని పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి నిలదీశారు.…

మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి మృతి

వీడియో విడుదల చేసిన మావోయిస్ట్ ‌పార్టీ ఖమ్మం, ప్రజాతంత్ర, ఆగస్ట్ 18 : ‌మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి అలియాస్‌ ‌సంగ్రామ్‌ ‌కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజిరెడ్డి..శుక్రవారం తుదిశ్వాస విడిచినట్టు వార్తలు గుప్పుమన్నాయి. అయితే..దండకారణ్యంలో రాజిరెడ్డి మృతిచెందినట్లు పేర్కొంటూ మావోయిస్టులు సోషల్‌ ‌వి•డియాలో ఓ వీడియో రిలీజ్‌ ‌చేశారు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా…

బహుజన ఆత్మగౌరవానికి ప్రతీక

జయంతి సందర్భంగా సర్వాయి పాపన్న గౌడ్‌ను స్మరించుకున్న సిఎం కెసిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 18 : ‌తెలంగాణ బహుజన ఆత్మగౌరవానికి, ధీరత్వానికి సర్దార్‌ ‌సర్వాయి పాపన్న గౌడ్‌ ‌ప్రతీకగా నిలిచారని సీఎం కేసీఆర్‌ ‌కొనియాడారు. సబ్బండ వర్గాలకు రాజకీయ, సామాజిక సమానత్వం కోసం పాపన్న చేసిన కృషి చరిత్రలో నిలిచిపోతుందన్నారు. శుక్రవారం సర్వాయి పాపన్న…

మైనారిటీ సంక్షేమంలో దేశంలోనే నెంబర్‌ ‌వన్‌..!

రాష్ట్రంలో గంగా జమునా తహజీబ్‌ను కాపాదుకుంటున్నాం ముస్లింల సంక్షేమం కోసం 10 వేల కోట్లు బీఆర్‌ఎస్‌ ‌పార్టీలోకి పలువురు మైనారిటీ నేతలు…కండువా కప్పి ఆహ్వానించిన మంత్రి హరీష్‌ ‌రావు కాంగ్రెస్‌ది అధికారం కోసం పాకులాట అని ఎద్దేవా జహీరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 18 : ‌మైనారిటీ సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్‌ ‌వన్‌గా వున్నదని,…