Category ముఖ్యాంశాలు

అనతికాలంలోనే అభివృద్ధి

• ఇందుకు చేస్తున్న పనులే గీటురాళ్లు •విమర్శకులకు అభివృద్ధ్దితో సమాధానం చెప్పాం •కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయాలకు ప్రారంభం •ప్రగతిలో తెలంగాణ ఆదర్శం అన్న •కేసీఆర్‌ •‌మెదక్‌ ‌పర్యటనలో పలు అభివృద్ధ్ది పనులకు శ్రీకారం మెదక్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్: ‌తెలంగాణ రాష్ట్రం అనతి కాలంలోనే అభివృద్ధి చెందిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ ‌రావు అన్నారు. పరిపాలన చేతకాదన్న వారికి అభివృద్దితో…

నమ్మకం ఒక వైపు… అమ్మకం ఒక వైపు…

 టికెట్లు, సీట్లు, పదవులు అమ్ముకునే నాయకత్వం ప్రతిపక్షాలది  పది అసెంబ్లీ స్థానాలు గెలిచి కేసీఅర్‌ ‌కు అండగా నిలబడదాం  మెదక్‌ ‌ప్రగతి శంఖారావం బహిరంగ సభలో మంత్రి హరీష్‌ ‌రావు మెదక్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 23: ‌మెదక్‌ ‌జిల్లా కావాలనేది కొన్ని దశాబద్దాల కల. ఇందిరాగాంధీ  మాట ఇచ్చారు. జిల్లా చేస్తాం, రైలు తెస్తాం అని…

ఇ‌స్రోకు అభినందనలు

చంద్రయాన్‌-3 ‌విజయంపై ఆనందాతిరేకాలు ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్,ఆగస్ట్ 23: ‌చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టి ఇస్రో చరిత్ర సృష్టించింది. నిర్దేశించిన సమయంలో విక్రమ్‌ ‌ల్యాండర్‌ ‌చంద్రుడిపై సురక్షితంగా సాప్ట్ ‌ల్యాండ్‌ అయింది. ఇప్పటి వరకు ఏ దేశం కూడా వెళ్లని జాబిలి దక్షిణ ధ్రువానికి చేరుకుంది ఇస్రో. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సాధించిన…

జయహో ఇస్రో

చందమామకు చేరువైన భారత్‌ విజయవంతంగా దక్షిణధృవంపై కాలు ప్రజ్ఞాన్‌ను విజయవంతంగా దింపిన విక్రమ్‌ ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫ్ట ల్యాండింగ్‌ చంద్రయాన్‌-3 ‌మిషన్‌ ‌గ్రాండ్‌ ‌సక్సెస్‌ ఇ‌స్రో శాస్‌‌త్రవేత్తల ఆనందోత్సాహాలు ప్రధాని మోదీ సహా పలువురు అభినందనలు (ఇంటర్నెట్‌ ‌డెస్క్ ‌ప్రజాతంత్ర ): చంద్రుడి దక్షిణధృవాన్ని ప్రజ్ఞాన్‌ ‌ముద్దాడింది. 41 రోజుల ఎదురుచూపులకు తెరదించుతూ.. ఇస్రో…

ప్రపంచ ప్ర‌ఖ్యాత గ‌ణిత‌ మేధావి సీఆర్ రావు క‌న్నుమూత‌

భారత్‌కు చెందిన గణాంక, గణిత శాస్త్రవేత్త సీ ఆర్ రావు వయసు సంబంధిత అనారోగ్యంతో బుధవారం అమెరికాలో తుదిశ్వాస విడిచారు. 75 ఏళ్ల కిందట గణాంక రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టినందుకు గానూ ఆ రంగంలో నోబెల్‌ బహుమతికి సమానమైన ఇంటర్నేషనల్‌ ప్రైజ్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ 2023 అవార్డు సీఆర్ రావును వరించింది. అనేక…

చంద్రుని పై మువ్వన్నెల జెండా రెపరెపలు ..

భారతదేశానికి చెందిన చంద్రయాన్‌-3 ‌చంద్రుని దక్షిణ ధ్రువంపై బుధవారం సాయంత్రం 6.04 గంటలకు ల్యాండ్‌ అయింది. విజయవంతమైన మూన్‌ ‌మిషన్‌ అమెరికా , చైనా మరియు పూర్వ సోవియట్‌ ‌యూనియన్‌ ‌తర్వాత చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్ ‌ల్యాండింగ్‌ ‌సాధించిన నాల్గవ దేశంగా భారత్‌ ‌జాబితాలో చేరింది..చారిత్రాత్మక చంద్ర దర్శనానికి ముందు దేశవ్యాప్తంగా పార్టీలు మరియు ప్రార్థనలు…

కాంగ్రెస్‌ ‌గెలుస్తుంది…రూ.4 వేల పెన్షన్‌ ఇస్తుంది

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : ‌వొచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌గెలుస్తుందని, ఇందిరమ్మ రాజ్యం వొస్తుంది..నెలకు రూ.4 వేల పెన్షన్‌ ఇచ్చి తీరుతామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బీడి కార్మికులకు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ ‌బాధితులకు, పైలేరియా, డయాలిసిస్‌ ‌పేషంట్లకు నెలకు రూ.…

మెదక్‌ వేదికగా నేడు సీఎం కేసీఆర్‌ ప్రగతి శంఖారావం

మెదక్‌ ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీసులో మంత్రి హరీష్‌ రావు మెదక్‌, ప్రజాతంత్ర, ఆగస్ట్‌ 22:  అభ్యర్థుల ప్రకటన తర్వాత బీఆర్‌ఎస్‌ మొదటి సభ నూతన ఉత్సాహంతో జరుగుతుందని,  కేసీఆర్‌ వ్యూహం ఎవరూ ఊహించలేదు. సీట్ల ప్రకటనతో విపక్షాలు కకావికలం అవుతున్నాయని మంత్రి హరీష్‌ రావు  పేర్కొన్నారు. మంగళవారం మెదక్‌ ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీసులో మంత్రి మాట్లాడుతూ..…

నేడు జాబిల్లిని చేరనున్న విక్రమ్‌ ‌ల్యాండర్‌

ప్రత్యక్ష వీక్షణకు స్కూళ్లలో ఏర్పాట్లు చంద్రయాన్‌-3 ‌సేఫ్‌ ‌ల్యాండింగ్‌కు ఇస్రో సర్వం సిద్ధం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్టు 22 : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 ‌ప్రయోగం కీలక దశకు చేరువైంది. అంతా సాఫీగా సాగితే బుధవారం సాయంత్రం చంద్రుడిపై అడుగుపెట్టనుంది. చంద్రయాన్‌-3 ‌సేఫ్‌ ‌ల్యాండింగ్‌కు ఇస్రో సర్వం సిద్ధం చేసింది.…