Category ముఖ్యాంశాలు

8 అసెంబ్లీ నియోజక వర్గాల అభ్యర్థులు మినహా .. ఎక్కడి వారు అక్కడే ..

-కామారెడ్డి, గజ్వేల్‌ ‌నుండి సీఎం కేసీఆర్‌.. – ‌సిట్టింగులకే ప్రాధాన్యత – 115 సీట్లకు జాబితా విడుదల హైదరాబాద్‌: ‌తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితాను తెలంగాణ సీఎం కేసీఆర్‌ ‌సోమవారం నాడు ప్రకటించారు. 115 మంది అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్‌ ‌ప్రకటించారు.ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ భవన్‌ ‌లో ఏర్పాటు…

రైతులకు లాభం జరిగేలా బ్యాంకులు సహకరించాలి..:మంత్రి హరీష్ రావు   

  రైతు రుణ మాఫీ డబ్బులు వెళ్లాల్సింది బ్యాంకు అకౌంటల్లోకి కాదు, రైతుల చేతుల్లోకి అని రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.బేగంపేటలోని హోటల్ వివంతలో నేడు  నిర్వహించిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ..రెండు సార్లు రైతు రుణమాఫీ చేసిన ఘనత దేశంలో…

సూర్యాపేట జిల్లాకు వరాల జల్లు కురిపించిన సీఎం కేసీఆర్‌

సూర్యాపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 20 : సూర్యాపేట జిల్లాకు సీఎం కేసీఆర్‌ వరాల జల్లు కురిపించారు. సూర్యాపేటలోని 475 గ్రామపంచాయితీల అభివృద్ధి కోసం రూ. 10 లక్షల చొప్పున సీఎం నిధుల నుంచి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. సూర్యాపేటలో నిర్వహించిన ప్రగతి నివేదన సభకు హాజరైన ముఖ్యమంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని కోదాడ, హుజూర్‌నగర్‌,…

తెలంగాణా ఉద్యమాన్ని ప్రపంచానికి చూపించిన ఘనత ఫోటో జర్నలిస్టు లదే..!: మంత్రి హరీష్ రావు 

తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు గొప్ప పాత్ర పోషించారు. లాఠీలు, ముళ్ళ కంచెలను దాటుకొని నిర్బంధ పరిస్థితులను కళ్ళకు కట్టేలా చూపెట్టారు.. ప్రాణాలు తెగించి మీరు తీసిన ఫోటోలు ఎన్నో.. మిమ్మల్ని తెలంగాణ సమాజం మర్చిపోదు ..తెలంగాణ ఉద్యమ చరిత్ర గతం కావొచ్చు, కానీ మీరు తీసిన ఫోటోలు రేపటికి సజీవ సాక్ష్యాలు. ఫోటో జర్నలిస్ట్ మిత్రులందరికీ …

జహీరుద్దీన్ కు జర్నలిస్టుల ఘన నివాళులు

జహీరుద్దీన్ కు జర్నలిస్టుల ఘన నివాళులు  హనుమకొండ : ఇటీవల అకాల మృతి చెందిన సియాసత్ మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ కు జర్నలిస్టులు ఘన నివాళులు అర్పించారు. ఆదివారం హనుమకొండ బాలసముద్రంలోని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో టీయూడబ్ల్యూజేే (ఐజేయు) ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి తోట సుధాకర్ అధ్యక్షతన…

క్షీణిస్తున్న బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి…

నిర్మల్ మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష నాల్గవ రోజుకు చేరుకుంది. ఆరోగ్య పరిస్తితి విషమించడంతో ఆమరణ నిరాహార దీక్ష విరమించాలని వైద్యులు తెలిపినా, మాస్టర్ ప్లాన్ రద్దు అయ్యేవరకు ఈ ఆమరణ నిరాహార దీక్ష విరమించబోనని మహేశ్వర్ రెడ్డి  తెలిపారు.…

‌ప్రజలే సినిమా చూపిస్తారు..

బిఆర్‌ఎస్‌ ‌నేతలు సిద్ధంగా ఉండాలి దళిత, గిరిజన మహిళలకు రక్షణ ఏదీ స్వాతంత్య్ర దినోత్సవాన మహిళపై థర్డ్ ‌డిగ్రీనా.. వీటన్నటికీ సమాధానం ఎందుకు చెప్పరు కెటిఆర్‌ ‌వ్యాఖ్యలపై బిజెపి ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్‌ ‌మహిళలపై అఘాయిత్యాలు కానరావడం లేదా : ట్విట్టర్‌ ‌పిట్ట పలకడం లేదని ఎంఎల్‌ఏ ‌రఘునందన్‌ ‌విమర్శలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 19…

23 న మెదక్ జిల్లా కు సి ఎం కేసీఆర్ ..

సమీకృత కలెక్టరేట్‌, పోలీసు సూపరింటెండెంట్‌ కార్యాలయం, బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాల ప్రారంభం  విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులు సహా సహా, జిల్లా ప్రజలందరికి  మంత్రి హరీష్ రావు పిలుపు మెదక్,ప్రజాతంత్ర,ఆగస్ట్19: 23 న సీఎం కేసీఆర్  మెదక్ జిల్లాలో  సమీకృత కలెక్టరేట్‌, పోలీసు సూపరింటెండెంట్‌ కార్యాలయం, బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాలు ప్రారంభించి మధ్యాహ్నం 2 గంటలకు బహిరంగ…

గులాబి పార్టీలో సిట్టింగ్‌ల చిచ్చు..

రోడ్డు ఎక్కిన వివాదాలు.. టికెట్ల కోసం పూజలు, వ్రతాలు – మండువ రవీందర్‌రావు ‌ప్రజాతంత్ర, వరంగల్‌: రానున్న ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించే విషయంలో అధికార పార్టీ ఒకపక్క కసరత్తు చేస్తుంటే, మరో పక్క అభ్యర్థులపైన స్థానిక కార్యకర్తలు, ప్రజలు ముందస్తుగానే తమ వ్యతిరేకతను వ్యక్తంచేస్తున్నారు. సిట్టింగ్‌లకే టికట్‌ ఇవ్వాలని ఒక వర్గం ఆందోళన బాటపడుతుంటే, అనేక…