Category ముఖ్యాంశాలు

సర్కారు దవాఖానా ల సరికొత్త రికార్డ్…!

‌జూలై నెలలో ప్రభుత్వ దవాఖాన డెలివరీలు 72.8% నమోదు వైద్య సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీష్‌ ‌రావు సీజనల్‌ ‌వ్యాధుల పై అప్రమత్తంగా ఉండాలి..అధికారులకు ఆదేశాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 10:‌జూలై నెలలో ప్రభుత్వ దవాఖాన డెలివరీలు 72.8% నమోదు కావడం పట్ల ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌ ‌రావు సంతోషం వ్యక్తం…

‌గ్రూప్‌-2 ‌పరీక్ష వాయిదా వేయాలి

తెలంగాణ పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కార్యలయం వద్ద ఉద్రిక్తత అభ్యర్థుల ఆందోళన-కార్యాలయ ముట్టడితో భారీగా  ట్రాఫిక్‌ ‌జామ్‌ ఆం‌దోళనకారునలు అరెస్ట్ ‌చేసిన పోలీసులు వాయిదాను పరిశీలిస్తామని తెలిపిన కమిషన్‌ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్10: ‌గ్రూప్‌-2 అభ్యర్థుల ర్యాలీ,ఆందోళనలతో ప్రభుత్వం దిగివచ్చింది.  గ్రూప్‌ 2 ‌వాయిదా వేయాలన్న అభ్యర్థుల డిమాండ్‌పై తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ ‌స్పందించింది. ప్రస్తుతం టీఎస్‌పీఎస్సీ…

‌సియాసత్‌ ఎడిటర్‌ ‌జహీరుద్దీన్‌ అలీఖాన్‌ ‌మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి.. మావోయిస్ట్ ‌పార్టీ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 10 :‌ప్రజాగాయకుడు గద్దర్‌ అం‌త్యక్రియల్లో పాల్గొని అక్కడ జరిగిన తొక్కిసలాటలో కిందపడి గుండెపోటు తో మరణించిన సియాసత్‌ ‌పత్రిక ఎడిటర్‌ ‌జహీరుద్దీన్‌ అలీఖాన్‌ ‌మృతి పట్ల మావోయిస్టు పార్టీ సంతాపం వ్యక్తం చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్‌ ఈ అం‌తిమ యాత్రలో పాల్గొవడం మూలంగా అంతిమ యాత్రలో దొర…

‌సర్కార్‌కు హైకోర్టు షాక్‌

‌వీఆర్‌ఏల సర్దుబాటు జీఓ ల  రద్దు యధాతథ స్థి కొనసాగించాలని ఆదేశం హైదరాబాద్‌,అగస్టు10(ఆర్‌ఎన్‌ఎ): ‌తెలంగాణలో వీఆర్‌ఏలను వివిధ ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు గట్టి షాకిచ్చింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్టే విధించింది. వీఆర్‌ఏలను ఇతర శాఖల్లో సర్దుబాటు చేయడంపై జారీ చేసిన జీఓ ల ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.…

హైదరాబాద్‌ ‌భవిష్యత్‌ ‌కోసమే మెట్రో విస్తరణ

‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్10:‌హైదరాబాద్‌ ‌భవిష్యత్‌ ‌కోసం భారీగా మెట్రో విస్తరణ చేపట్టాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఐటీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. మెట్రో రైల్‌ ‌మాస్టర్‌ ‌ప్లాన్‌పై కేటీఆర్‌ ‌సక్ష నిర్వహించారు. ఎయిర్‌పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్‌ ‌వే నిర్మాణంపై ప్రత్యేకంగా చర్చించారు.  బేగంపేటలోని హైదరబాద్‌ ‌రైల్‌ ‌భవన్‌లో జరిగిన ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన…

‘జమీన్‌ ఆస్మాన్‌ ఫరక్‌’

మన ఊరు`మన బడి ద్వారా ప్రభుత్వ స్కూళ్లకు మహార్దశ హెచ్‌ఎంలూ మీకు దండం పెడతా…స్పోర్ట్స్‌ కిట్స్‌ను రూముల్లో పెట్టకండి త్వరలో మరిన్ని స్కూళ్లను డెవలప్‌మెంట్‌ చేస్తా సిద్ధిపేట గర్స్ల్‌ స్కూల్‌ అండ్‌ కాలేజ్‌ ప్రారంభోత్సవంలో మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్‌ 9: ఒకప్పుడు  ప్రభుత్వ స్కూళ్లంటే  శిథిలావస్థలు..రాష్ట్రం ఏర్పడి కేసీఆర్‌ సిఎం అయ్యాక మన…

కెసిఆర్‌ ‌కృషితో ఆకుపచ్చ తెలంగాణ ఆవిష్కృతం

ఎక్కడ చూసినా భూమాతకు పచ్చచీరకట్టు గతంలో నెర్రెలు బారిన .. నెత్తురు కారిన నేల నక్సలిజంతో, తీవ్రవాదంతో, సామాజిక అసమానతలు సమైక్య పాలనలో ఆగమైన తెలంగాణ నేల 9ఏళ్ల తెలంగాణలో ఎంత అభివృద్ది సాధించామో చూడాలి ఐటి హబ్‌ అం‌టే వేలం బిల్డింగ్‌ ‌కాదు..భవిష్యత్‌కు మెట్టు నిజామాబాద్‌ ‌పర్యటనలో మంత్రి కెటిఆర్‌ నిజామాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్9:: ‌భూమాత ఆకుపచ్చ…

పార్లమెంట్ సాక్షిగా బీజేపీ ఎంపీ తప్పుడు ప్రచారం

  *బిజెపి పై మంత్రి హరీశ్ రావు ఫైర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం 86 వేల కోట్లు కేంద్రం ఇచ్చిందని పార్లమెంట్ వేదికగా బిజెపి ఎంపి తప్పుడు ప్రకటన చేయడం పట్ల ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.కాళేశ్వరం నిర్మాణంలో ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వానిది లేదని, తెలంగాణ…

మైనారిటీల సంక్షేమం..అభివృద్ధి

ముఖ్యమంత్రి కేసీఅర్‌ ‌కి శ్రద్ద …: మంత్రి హరీష్‌ ‌రావు సమావేశమైన ఇతర మంత్రులు,సీ ఎస్‌ ఇతర ఉన్నతాధికారులు ‌మైనారిటీలకు లక్ష ఆర్థిక సాయం, ఓవర్‌ ‌సీస్‌ ‌స్కాలర్‌ ‌షిప్స్, ‌స్మశాన వాటికలకు స్థలాల కేటాయింపు, గౌరవ వేతనం పొందే ఇమామ్‌, ‌మౌజం సంఖ్య పెంపు, క్రిస్టియన్‌ ‌స్మశాన వాటికలు, ఆర్‌ ‌టీ ఎఫ్‌, ఎం…