Category ముఖ్యాంశాలు

‌ప్రజలను గందరగోళంలో పడేస్తున్న మోదీ

• అత్యవసర పార్లమెంట్‌ ‌సమావేశాలపై అనుమానాలు • వరంగల్‌ ‌పర్యటనలో బిఆర్‌ఎస్‌ ‌నేత వినోద్‌ ‌కుమార్‌ రంగల్‌,‌సెప్టెంబర్‌1: ‌ప్రధాని మోదీ ఇంత అత్యవసరంగా పార్లమెంట్‌ ‌సమావేశాలు  ఎందుకు పెడుతున్నారో అర్థం కావడం లేదని ప్రణాళిక సంఘంఉపాధ్యక్షుడు వినోద్‌ ‌కుమార్‌ అన్నారు. మోదీ పేరు చెబితేనే ఓట్లు పడతా యని ప్రభుత్వ పెద్దలు, బీజేపీ నాయకు లు…

కాంగ్రెస్‌ ‌డిక్లరేషన్‌ ‌మోసపూరిత ప్రకటన

ముందుగా కాంగ్రెస్‌ ‌పాలిత రాష్ట్రాల్లో అమలు చేయాలి అప్పుడే ప్రజలకు నమ్మిక కుదురుతుంది: కొప్పుల హైదరాబాద్‌,‌సెప్టెంబర్‌1: ఎన్నికలకు ముందు దళితులను, గిరిజనులను కాంగ్రెస్‌ ‌డిక్లరేషన్‌‌పేరిట మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నదని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ‌విమర్శించారు. అదేదో వారు పాలిస్తున్న రాష్టాల్ల్రో అమలు చేసివుంటే ప్రజలు నమ్మేవారని అన్నారు. అక్కడ చేయకుండా ఇక్కడ ప్రకటన…

ఉచితాలు వద్దంటూ కార్పొరేట్లకు మాఫీ

• పెన్షన్లు ఇవ్వడం ఉచిత పథకం అవుతుందా • బిజెపి తీరుపై మండిపడ్డ మంత్రి వేముల నిజామాబాద్‌,‌సెప్టెంబర్‌1: ‌పేదలకు ఉచితాలు ఇవ్వొద్దని చెప్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యాపారులకు మాత్రం వేల కోట్లు మాఫీ చేస్తున్నదని మంత్రి వేముల ప్రశాంత రెడ్డి విమర్శించారు. పెన్షన్లు ఇవ్వడం ఉచితాలని అంటామా అని ప్రశ్నించారు. వేలకోట్ల మాఫీ లకు…

కెసిఆర్‌ ‌హ్యాట్రిక్‌ ‌కొట్టడం ఖాయం

నిమ్స్‌లో వెల్‌నెస్‌ ‌సెంటర్‌ ‌ప్రారంభించిన మంత్రి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 31 : ‌ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లతో హ్యాట్రిక్‌ ‌కొడుతారని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. గురువారం నిమ్స్ ‌హాస్పిటల్‌లో ఇంటిగ్రేటెడ్‌ ‌వెల్‌నెస్‌ ‌సెంటర్‌ను మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో సీఎస్‌ ‌శాంతికుమారి, ఆరోగ్య శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆ…

ప్రగతిభవన్ లో రక్షాబంధన్ వేడుకలు

గురువారం రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి  కె.చంద్రశేఖర్ రావు కు వారి అక్కలు, చెల్లెలు రాఖీలు కట్టి రాఖీ పండుగ  వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అక్కలు లక్ష్మీబాయి, జయమ్మ, లలితమ్మ, చెల్లెలు వినోదమ్మ తమ సోదరునికి రాఖీ కట్టి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వారి అక్కలకు పాదాభివందనాలు చేసి ఆశీర్వాదాలు…

ఉపాధ్యాయ బదిలీలకు హైకోర్టు కోర్టు గ్రీన్‌ ‌సిగ్నల్‌

‌హైదరాబాద్‌, అగస్ట్, 30 (ఆర్‌ఎన్‌ఎ) : ఉపాధ్యాయుల బదిలీలపై కేసీఆర్‌ ‌ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చింది. తుది తీర్పుకు లోబడి బదిలీలు ఉండాలని తెలంగాణ సర్కారుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. టీచర్‌ ‌బదిలీలపై మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు సవరించింది. టీచర్‌ ‌యూనియన్‌ ‌నేతలకు 10 అదనపు పాయింట్లను హైకోర్టు తప్పు పట్టింది.…

ఎవరితో పొత్తులు ఉండవు

ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ఆగస్ట్ 30 : ‌సోలాపూర్‌ అక్కచెల్లెళ్లకు రాఖీ పండుగ శుభాకాంక్షలు..100 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ పురాతన ఆలయంలో ప్రతి రాఖీ పౌర్ణమికి రథయాత్ర ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ..ఈ రథయాత్రలో పాల్గొనడం సంతోషకరంగా ఉందని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. బుధవారం సోలాపూర్‌ ‌మార్కండేయ రథయాత్రలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం…

కాంగ్రెస్‌ ఉప్పెనలో బిఆర్‌ఎస్‌ ‌కొట్టుకుపోతుంది

ప్రభుత్వ వ్యతిరేకత మాకు కలిసి వొస్తుంది ఇచ్చిన హావిలను నిలబెట్టుకోలేని బిఆర్‌ఎస్‌ ‌కెసిఆర్‌ అహంకార పూరిత పాలనకు చరమగీతం నేనూ, నాభార్యా ఇద్దరం పోటీ చేస్తున్నాం 50 వేల మెజార్టీ తగ్గితే రాజకీయాల నుంచి తప్పుకుంటా విడియా సమావేశంలో కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత, నల్లగొండ ఎంపి ఉత్తమ్‌కుమార్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్ట్ 30 :…

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన డా. పట్నం మహేందర్‌ ‌రెడ్డి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 30 : ‌డాక్టర్‌ ‌బిఆర్‌ అం‌బేడ్కర్‌ ‌తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో బుధవారం సమాచార, పౌర సంబంధాలు మరియు భూగర్భ జలవనరుల శాఖ మంత్రిగా డాక్టర్‌ ‌పట్నం మహేందర్‌ ‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి డాక్టర్‌ ‌పట్నం మహేందర్‌ ‌రెడ్డికి సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్‌ ‌కమిషనర్‌  ‌కె…