Category ముఖ్యాంశాలు

కాంగ్రెస్‌ ‌డిక్లరేషన్‌తో ప్రకంపనలు

బిఆర్‌ఎస్‌కు నిద్దుర పట్టడం లేదు కర్నాకటలో పథకాల తీరును పరిశీలించుకోవచ్చు బిఆర్‌ఎస్‌ ‌విమర్శలపై కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత షబ్బీర్‌ ఎదురు దాడి కామారెడ్డి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 28 : ‌కాంగ్రెస్‌ ‌పార్టీ చెప్పినదే చేస్తోందని మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ అన్నారు. కర్నాటకలో ఇచ్చిన హావి•లును అమలు చేస్తున్న ఘనత కూడా కాంగ్రెస్‌దేనని అన్నారు. కాంగ్రెస్‌…

ఎవరెన్ని ట్రిక్కులు చేసినా బీఆర్‌ఎస్‌ ‌హ్యాట్రిక్‌ ‌ఖాయం

కాంగ్రెస్‌ ‌వాళ్లవన్నీ ఉత్తిత్తి డిక్లరేషన్‌లు దళితులు, గిరిజనుల వెనుకబాటు తనానికి కాంగ్రెసే కారణం రాష్ట్ర మంత్రి హరీష్‌ ‌రావు బిఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్‌ ‌పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అభిలాష్‌ ‌రావు, ఇతర నాయకులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 28 : ‌రాష్ట్రంలో ఏమూలకు పోయినా, ఎవ్వరిని అడిగినా మళ్లా వొచ్చేది బిఆర్‌ఎస్‌ ‌సర్కారని అంటున్నారని,…

కోటికి పైగా కుటుంబాలకు రక్షిత మంచినీరు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 28 : ‌ప్రజలకు మంచి సేవలు అందిస్తే మనసుకు సంతృప్తినిస్తుందని మిషన్‌ ‌భగీరథ కార్యదర్శి స్మిత సబర్వాల్‌ అన్నారు. సోమవారం రాఘవపూర్‌ ‌నీటి శుద్ధి కేంద్రం ఆవరణలో నిర్మించిన శిక్షణ కేంద్ర భవనాన్ని మిషన్‌ ‌భగీరథ ఇంజనీర్‌ ఇన్‌ ‌చీఫ్‌ ‌జి. కృపాకర్‌ ‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ ‌సి.నారాయణ రెడ్డి, జిల్లా…

‌క్రమశిక్షణ, అంకితభావంతో పని చేయండి

దేశ సమగ్రత, సమైక్యతను కాపాడండి 8వ జాతీయ రోజ్‌ ‌గార్‌ ‌మేలాలో కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేత హైదరాబాద్‌, ‌పిఐబి, ఆగస్ట్ 28 : ‌క్రమశిక్షణ, అంకితభావంతో పని చేసి,దేశ సమగ్రత, సమైక్యతను కాపాడాలని, తద్వారా దేశ సేవలో భాగస్వాములు కాబోతున్నారని ఉద్యోగ మేలాలో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులను…

మైనంపల్లిపై వేటు తప్పదా

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 28 : ‌మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుపై వేటుకు రంగం సిద్దం అయ్యింది. మంత్రి కెటిఆర్‌తో చర్చించి నిర్ణయం తీసుకోవడమే ఆలస్యమని తెలుస్తోంది. అలాగే మల్కాజిగిరి సీటును మరొకరికి కేటాయించనున్నారు. బీఆర్‌ఎస్‌ ‌తొలి జాబితా విడుదలకు ముందే తన కుమారుడికి సైతం టికెట్‌ ‌కేటాయించాల్సిందే.. లేకుంటే తానేంటో చూపిస్తానన్న మల్కాజిగిరి ఎమ్మెల్యే…

దళితులను వంచించిన చరిత్ర కాంగ్రెస్‌దే

కొత్తగా డిక్లరేషన్‌ అం‌టూ మభ్య పెట్టే యత్నం దళితులను మోసం చేయడం తప్ప మరోటి కాదు కాంగ్రెస్‌ ‌డిక్లరేషన్‌పై మండిపడ్డ కవిత కామారెడ్డి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 28 : ‌కాంగ్రెస్‌ ‌పార్టీ దళితుల వి•ద ఎక్కడా లేని ప్రేమ ఒలుకబోస్తుందని ఎమ్మెల్సీ కవిత ఎద్దేవా చేశారు. దశాబ్దాలుగా వారిని అణిచివేతకు గురిచేసిన విషయం మరచిపోయినట్లుగా ఉందని…

డిక్లరేషన్‌ ‌సభ కాదు…కాంగ్రెస్‌ ‌ఫస్ట్రేషన్‌ ‌సభ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 28 : ‌చేవెళ్ల ప్రజాగర్జన సభలో కాంగ్రెస్‌ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను ప్రకటించడంపై మంత్రి కేసీఆర్‌ ‌విమర్శలు గుప్పించారు. అది డిక్లరేషన్‌ ‌సభ కాదని..కాంగ్రెస్‌ ‌ఫ్రస్టేషన్‌ ‌సభ అంటూ వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్రం వొచ్చిన 75 ఏళ్ల తరువాత కూడా ఎస్సీల, ఎస్టీలు వెనకబడి ఉన్నారంటే అందుకు ప్రధాన దోషి కాంగ్రెస్‌…

కెసిఆర్‌ ‌లాగా దగా చేసే డిక్లరేషన్‌ ‌కాదు

కేసీఆర్‌ ‌ఖేల్‌ ‌ఖతం-బీఆర్‌ఎస్‌ ‌దుకాన్‌ ‌బంద్‌ ‌మంత్రి కెటిఆర్‌ ‌వ్యాఖ్యలపై రేవంత్‌ ‌రెడ్డి కౌంటర్‌ యావత్‌ ‌తెలంగాణ గుండె చప్పుడు ఒక్కటేనని, ‘‘కేసీఆర్‌ ‌ఖేల్‌ ‌ఖతం-బీఆర్‌ఎస్‌ ‌దుకాన్‌ ‌బంద్‌’’ అని టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి మంత్రి కేటీఆర్‌కు స్ట్రాంగ్‌ ‌కౌంటర్‌ ఇచ్చారు. కాంగ్రెస్‌ ‌ప్రవేశపెట్టిన డిక్లరేషన్‌పై కేటీఆర్‌ ‌వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోనే మంత్రిని ట్యాగ్‌…

చేవెళ్ల డిక్లరేషన్‌తో దళితులు, గిరిజనుల జీవితాల్లో వెలుగులు

పాలమూరు ప్రజలు జెండాలను పక్కన బెట్టి కాంగ్రెస్‌ను గెలిపించాలి అధికారంలోకి రాగానే రైతులకు రూ. 2 లక్షల రుణ మాఫీ నెలకు రూ. 4 వేల పెన్షన్‌…‌జిల్లాలో ప్రాజెక్టుల పూర్తి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన నాగర్‌ ‌కర్నూల్‌, అచ్చంపేట బీఆర్‌ఎస్‌ ‌నాయకులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర ఆగస్ట్ 28 : ‌చేవెళ్ల దళిత-గిరిజన…