Category ముఖ్యాంశాలు

కెసిఆర్‌ ‌కుటుంబ పాలనకు చరమగీతం

బిజెపికి మాత్రమే అది సాధ్యం గజ్వెల్‌లో వోటమి భయంతో కామారెడ్డికి పరార్‌ ‌సంగారెడ్డిలో మీడియాతో బిజెపి ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్‌ ‌సంగారెడ్డి, ప్రజాతంత్ర, అగస్ట్ 30 : ‌కెసిఆర్‌ ‌కుటుంబ పాలనను తుదముట్టించే పార్టీ బిజెపి మాత్రమేనని బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌రెండూ ఒక్కటేనని ప్రజలు…

‌ప్రజలపై ఎడాపెడా పన్నుల మోత

విద్యుత్‌, ఆర్టీసీ ఛార్జీల మోత బెల్టు షాపులతో యువత పెడదారి రాష్ట్ర ప్రజల రక్తం పీలుస్తున్న కెసిఆర్‌ ‌మద్యం, భూములు అమ్మి జీతాల చెల్లింపు కుటుంబ పాలనకు చరమగీతం పాడుతాం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి, ఎంపి బండి సంజయ్‌ ‌బిజెపిలో చేరిన చెన్నమనేని వికాస్‌ ‌దంపతులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్ఠ్…

కాంగ్రెస్‌ ‌డిక్లరేషన్‌తో బిఆర్‌ఎస్‌లో భయం

వారు ఉలిక్కిపడుతున్న తీరే నిదర్శనం కాంగ్రెస్‌ ‌నేత షబ్బీర్‌ అలీ కామారెడ్డి, ప్రజాతంత్ర, అగస్ట్ 30 : ‌కాంగ్రెస్‌ను విమర్శించడం చూస్తుంటే బిఆర్‌ఎస్‌లో భయం మొదలయ్యిందని మాజీమంత్రి షబ్బీర్‌ అలీ అన్నారు. అందుకే కాంగ్రెస్‌ ‌డిక్లరేషన్‌పై ఉలిక్కిపడుతున్నారని అన్నారు. లేనిపోని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడితే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని ఇచ్చిన హావి•ని కనీసం…

మానవ సంబంధాల పరమార్థం రాఖీ బంధం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 30 : ‌తోడబుట్టిన అన్నా చెల్లెల్లు, అక్కా తమ్ముల్ల నడుమ అనురాగ బంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ బంధన్‌ (‌రాఖీ పౌర్ణమి)  పండుగ సందర్భంగా ప్రజలందరికీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ బంధాలు, రక్త సంబంధాల్లోని ఔన్నత్యాన్ని మానవ సంబంధాల్లోని పరమార్థాన్ని రాఖీ పండుగ తెలియజేస్తుందని సిఎం తెలిపారు.…

రాష్ట్రంలో వ్యవసాయానికి ఆధునిక హంగులు

పెద్ద ఎత్తున యాంత్రీకరణకు ప్రోత్సాహం అమెరికా పర్యటనలో మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్ట్ 30 : ‌తెలంగాణ వ్యవసాయాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ రైతాంగం కూడా యంత్ర శక్తిని విరివిగా వినియోగించుకోవడానికి అవసరమయ్యే ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామని చెప్పారు.…

నేడు రక్షాబంధన్‌ ‌పండుగ

18న వినాయక చవితి పండితపరిషత్తు నిర్ణయం హనుమకొండ, ప్రజాతంత్ర, ఆగస్ట్ 30 : ఈ ఏడాది రక్షా బంధన్‌ ‌పండుగ ఆగస్టు 30న లేదా 31వ తేదీ అనే విషయంలో చాలా మందికి గందరగోళంగా ఉంది. ఈ సందర్భంగా ఏ సమయంలో రాఖీ కట్టాలి..ఈ ఏడాది 30న బుధవారం ఉదయం శ్రావణ మాసం శుక్ల పక్షంలో…

తెలంగాణ రైతాంగ పోరాట యోధుడు

కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 9కు ‘‘చెన్నమనేని రాజేశ్వర్‌ ‌రావు’’ పేరు నేడు శత జయంతి సందర్భంగా ఆయన కృషిని స్మరించుకున్న సీఎం కేసీఅర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 30 : ‌ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు, తెలంగాణ సీనియర్‌ ‌రాజకీయవేత్త, దివంగత చెన్నమనేని రాజేశ్వర్‌ ‌రావు  శత జయంతి సందర్భంగా (ఆగస్టు 31), వారు చేసిన…

కోరుట్లపై గల్ఫ్ ‌నాయకుల ఆసక్తి

ఇద్దరు కాంగ్రెస్‌, ఒకరు నేతాజీ పార్టీ కోరుట్లలో గల్ఫ్ ‌వోటు బ్యాంకు 53,665   గల్ఫ్ ‌పాలిటిక్స్ – ‌విశ్లేషణ : జగిత్యాల జిల్లా కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గల్ఫ్ ‌దేశాలలో ఉన్న కార్మికులు, గల్ఫ్ ‌నుంచి వాపస్‌ ‌వొచ్చిన రిటనీలు, గ్రామాల్లో ఉన్న గల్ఫ్ ‌కార్మికుల కుటుంబీకులు మొత్తం…

తెలంగాణ రైతాంగ పోరాట యోధుడు

కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 9కు ‘‘చెన్నమనేని రాజేశ్వర్‌ ‌రావు’’ పేరు నేడు శత జయంతి సందర్భంగా ఆయన కృషిని స్మరించుకున్న సీఎం కేసీఅర్‌   ‌ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు, తెలంగాణ సీనియర్‌ ‌రాజకీయవేత్త, దివంగత చెన్నమనేని రాజేశ్వర్‌ ‌రావు  శత జయంతి సందర్భంగా (ఆగస్టు 31), వారు చేసిన సామాజిక సేవను గుర్తిస్తూ… సిరిసిల్ల…