Category ముఖ్యాంశాలు

నవంబర్‌ 30‌న తెలంగాణకు విముక్తి

కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయం ఆరు గ్యారంటీలతో ప్రజల జీవితాల్లో వెలుగులు బీజేపీ, బీఆరెస్‌ ‌కుట్రలను ప్రతీ తెలంగాణ బిడ్డ తిప్పికొట్టాలి అక్బరుద్దీన్‌, అసదుద్దీన్‌..‌మీరు ఎవరివైపో తేల్చుకోండి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ ‌రెడ్డి దిల్లీ, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 9 : ‌నవంబరు 30న తెలంగాణకు విముక్తి కలగబోతుందని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. రాష్ట్రానికి…

సకల జనుల తెలంగాణా..

ప్రజలు మార్పు కోరుకుంటున్నారు..బీజేపీ జెండా ఎగరేస్తాం రెండో..మూడో స్థానాల కోసం బీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌పోటీ పడాలి ఇప్పటికే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ ‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌   హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 9 : ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి…

పులి బయటకు వొస్తుంది..నక్కలు పారిపోవాలి..

ప్రజలకు సంతృప్తినిచ్చే పథకాలను ప్రవేశపెట్టబోతున్నాం ముఖ్యమంత్రి కెసిఆర్‌ అదే పని మీద ఉన్నడు నేడో, రేపో ప్రజల మధ్యకు వొస్తడు కాంగ్రెస్‌ అధికారంలోకి వొస్తే మళ్లీ కరెంటు కష్టాలే రైతుబంధుకు రామ్‌ ‌రామ్‌..‌దళిత బందుకు జై భీమ్‌.. ‌బిఆర్‌ఎస్‌ ‌పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌విమర్శలు చిట్యాల(భూపాలపల్లి/ పరకాల),  ప్రజాతంత్ర, అక్టోబర్‌ 09 :…

సిఎం కేసీఆర్‌ ‌జిల్లాల పర్యటనలు

అక్టోబర్‌ 16 ‌నాడు జనగామ, భువనగిరి నియోజకవర్గాల కేంద్రాల్లో బహిరంగ సభలు. 17న సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రాల్లో బహిరంగ సభలు. అక్టోబర్‌ 18‌న మధ్యాహ్నం 2 గంటలకు జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో, అదే రోజు సాయంత్రం 4 గంటలకు మేడ్చల్‌ ‌నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించే బహిరంగ సభలలో సిఎం పాల్గొంటారు.

నవంబర్‌ 9‌న రెండు చోట్ల సిఎం కేసీఆర్‌ ‌నామినేషన్‌..

ఈ ‌నెల 15న పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో సిఎం సమావేశం అభ్యర్థులకు  బి ఫారాల అందజేత…పార్టీ మేనిఫెస్టో విడుదల అక్టోబర్‌ 15, 16, 17,18 ‌తేదీల్లో జిల్లాలు, నియోజకవర్గాల పర్యటన…. హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 9 : ‌ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ ‌రావు నవంబర్‌ 9‌వ తేదీన గజ్వేల్‌, ‌కామారెడ్డి…రెండు నియోజకవర్గాల నుంచి బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే…

మోగిన ఎన్నికల నగారా…

పరుగులు పెడుతున్న రాజకీయ పార్టీలు అభ్యర్థులను ప్రకటించి ముందే రంగంలోకి బీఆర్‌ఎస్‌.. ఎం‌పికపై ఇంకా కసరత్తు చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్‌ ‌సుడిగాలి పర్యటనలతో ప్రచారంలో రాష్ట్రాన్ని చుట్టేస్తున్న మంత్రులు హరీష్‌ ‌రావు, కెటిఆర్‌ ఆరు గ్యారంటీలు తమను గట్టెక్కిస్తాయన్న ధీమాతో కాంగ్రెస్‌ ‌బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపిన ప్రధాని మోదీ రెండు పర్యటనలు   మండువ…

అక్టోబర్‌ 14 ‌రాస్తారోకోకు అఖిలపక్ష పార్టీల పిలుపు..

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర అక్టోబర్‌ 9 : ‌టీఎస్‌పీఎస్‌సీ వైఫల్యం వల్ల, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో విద్యార్థి యువజన వర్గాలు తీవ్ర నిరాశలో కూరుకుపోయారనీ..ఈ నేపథ్యంలో విద్యార్థుల, నిరుద్యోగుల అసంతృప్తిని వ్యక్తం చేయడానికి, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిలదీయడానికి ఈ నెల 14న రాష్ట్రంలో నాలుగు రహదారులపై రాస్తారోకో నిర్వహించాలని అఖిల పక్ష రాజకీయ పార్టీలు, ప్రజా…

గీతంలో ‘మార్చ్ ‌ఫర్‌ ‌మెంటల్‌ ‌హెల్త్’

పటాన్‌చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్‌ 9:‌ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని గీతం స్కూల్‌ ఆఫ్‌ ‌హ్యుమానిటీస్‌ అం‌డ్‌ ‌సోషల్‌ ‌సెనైస్‌ (‌జీఎస్‌ ‌హెచ్‌ఎస్‌)‌లోని సెక్షాలజీ విభాగం ఆధ్వర్యంలో సోమవారం ‘మార్క్ ‌ఫర్‌ ‌మెంటల్‌ ‌హెల్త్’‌ని నిర్వహించారు. అసిస్టెంట్‌ ‌ప్రొఫెసర్‌ ‌డాక్టర్‌ ‌దుర్గేష్‌ ‌నందినీ నేతృత్వంలోని ఈ మార్చ్, ‌జ్ఞానాన్ని మెరుగుపరచడం, అవగాహన పెంపొందించడం, మానసిక ఆరోగ్యాన్ని విశ్వవ్యాప్త…

మరో హైటెక్‌ ‌సిటీగా తుక్కుగూడ మున్సిపాలిటి

రూ.6600 కోట్లతో మెట్రోరైలు ఏర్పాటు చేస్తాం. విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం అర్బన్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 09:‌రామన్న కాలంలో తుక్కుగూడ మున్సిపాలిటిమరో హ్రిటిక్‌ ‌సిటీగా మారబోతుందని ప్రాంతానికి కే.సి. ఆర్‌ ‌కోట్లాది రూపాయల నిధులుమంజూరు చేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రిపేర్కున్నారు. సోమవారం ఉదయం తుక్కుగూడు.మున్సిపాలిటీ పరిధిలో మహేశ్వరంలోముఖ్యమంత్రి కే.సి.ఆర్‌ ‌పర్యటనలో విడుదలచేసిన 25…