Category ముఖ్యాంశాలు

‌సిఎం కేసీఆర్‌ ‌విప్లవాత్మక నిర్ణయాల వలన హైదరాబాద్‌ ‌విశ్వ నగరంగా అవతరించింది

• తెలంగాణ ప్రజలు మరోసారి కేసీఆర్‌ ‌వైపే ఉన్నారు… • హబ్సిగూడ డివిజన్‌  ఆత్మీయ సమ్మేళనంలో బండారి లక్ష్మారెడ్డి ఉప్పల్‌,‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 11:  ‌వందేళ్ల ముందు చూపుతో ముఖ్యమంత్రి కేసీఆర్‌  ‌తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాల వలన హైదరాబాద్‌ ‌విశ్వ నగరంగా అవతరించి అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది అని  ఉప్పల్‌ ‌బి ఆర్‌ ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్ధి…

విధి వంచితులు..!

బరువుతీర్చాల్సిన వారే భారమయ్యారు..  గడ్డాలొచ్చినా అడ్డాలనాటి బిడ్డలే..! యుక్త వయసులోనూ తల్లి సేవ)•.. నయం కాని వ్యాధి భారిన ముగ్గురు పిల్లలతో దుర్భర జీవనం… ‘‘అందరి లాగే తమ పిల్లలు కూడా పెరిగి పెద్దవారై ప్రయోజకులు కావాలని తమను ఆసరాగా నిలవాలని ఆ తల్లిదండ్రులు  ఆశించారు.. కానీ తానొకటి తలిస్తే దైవమొకటి తలచినట్లు.. కానీ పిల్లలకు…

ఎమ్మెల్యే అభ్యర్థుల వ్యయం

రూ.40 లక్షలు మించవద్దు జిల్లా కలెక్టర్‌ ‌నారాయణరెడ్డి వికారాబాద్‌ ‌జిల్లా, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 11: ఎన్నికల వ్యయం పరిశీలన కోసం ఎలక్షన్‌ ‌కమిషన్‌ ‌నిబంధనల మేరకు పక్కాగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి సి. నారాయణ రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టర్‌ ‌కార్యాలయంలోని సమావేశ మందిరంలో అసిస్టెంట్‌ ఎక్స్పెండిచర్‌ అబ్జర్వర్‌ ‌లు, ఫ్లయింగ్‌ ‌స్క్వాడ్‌, ఎఫ్‌…

పైసలిస్తావా..కూల్చేయ్యాలా..?

అక్రమ వసూళ్ళలో దూకుడు పెంచిన టీపీఓ లబోదిబోమంటున్న బాధితులు.. గాజులరామరం సర్కిల్‌ ‌లో గందరగోళం..! కుత్బుల్లాపూర్‌ ‌ప్రజాతంత్ర అక్టోబర్‌ 11: అ‌క్రమ వసూళ్లకు అలవాటు పడిన అధికారులు ఎంతటికైనా దిగజారుతున్నారు. జీహెచ్‌ ఎం‌సీ అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని తరచూ పలు దినపత్రికలో ప్రచారం జరుగుతు న్నప్పటికీ  స్థానిక జీహెచ్‌ఎం‌సీ టౌన్‌ ‌ప్లానింగ్‌ అధికారులు మాత్రం…

ముత్తిరెడ్డి ది పెద్ద మనసు..!

  తెలంగాణ ఉద్యమానికి పోరు గడ్డ జనగామ ప్రాంతం.  పెద్ద మనసుతో పల్ల రాజేశ్వర్ రెడ్డిని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆశీర్వదించడమే కాకుండా భవిష్యత్తులో చేయాల్సిన పనుల బాధ్యతను అప్పగించారనీ తెలుపుతూ జనగాంలో ఎంట్రీతోనే అద్భుతమైన విజయం సాధించే దిశగా సాగుతున్న రెడ్డి కి మంత్రి హరీష్ రావు శుభాకాంక్షలు తెలియజేశారు. 16వ తేదీన జనగామ…

కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రకటించేంత వరకు..

మీడియా సంయమనం పాటించాలి..! పొత్తుల అంశం ఇంకా చర్చల స్థాయిలోనే ఉన్నాయి. నిర్ణయాలు జరిగితే వెల్లడిస్తాం జాతీయ నాయకత్వం సూచనల మేరకు బస్సు యాత్రపై నిర్ణయం మీడియా సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 10 : ‌రాజకీయ పార్టీల సొంత మీడియా కాంగ్రెస్‌పై అపోహలు సృష్టిస్తుందని, తప్పుడు వార్తలు వేసే…

మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌కు హైకోర్టులో ఊరట

హైదరాబాద్‌, అక్టోబర్‌ 10(ఆర్‌ఎన్‌ఎ) : ‌మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయన ఎన్నికకు సంబంధించి దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం  కొట్టివేసింది. మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ఎన్నిక చెల్లదంటూ మహబూబ్‌నగర్‌కు చెందిన రాఘవేంద్రరాజు అనే వ్యక్తి 219లో హైకోర్టులో పిటిషన్‌ ‌దాఖలు చేశారు. దానిని కొట్టివేస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. 2018లో శ్రీనివాస్‌ ‌గౌడ్‌…

కెసిఆర్‌ని గద్దె దించే వరకు నిద్రపోవద్దు

భర్తరఫ్‌ ‌చేయాల్సింది టీఎస్పీఎస్సీని కాదు సిఎంని తెలంగాణ బాగుపడాలంటే  బిజెపిని ఆశీర్వదించండి ఆదిలాబాద్‌ ‌బీజేపీ జనగర్జన సభలో ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ ఆదిలాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 10 : ‌తెలంగాణ రాష్ట్రం కోసం ఇరవై నాలుగు గంటల సమయం నేషనల్‌ ‌హైవే దిగ్బంధం చేసిన వారు ఇక్కడికి…

మరింత పకడ్బందీగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు

ఈసీ సూచన మేరకు స్క్రీనింగ్‌ ‌కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు సిఎస్‌ ‌వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 10 : ‌రాష్ట్రంలో జరుగనున్న శాసన సభ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని మరింత పకడ్బందీగా అమలుచేసేందుకుగాను ప్రత్యేకంగా స్క్రీనింగ్‌ ‌కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా…