Category ముఖ్యాంశాలు

తెలంగాణలో రజాకార్ల రాజ్యం నడుస్తుంది

బంగారు తెలంగాణ కాదు..బంగారు కుటుంబం చేసుకున్నారు ముస్లిమ్‌ ‌మైనార్టీ వోట్ల కోసం ప్రజాధనాన్ని ఖర్చు చేసి సంతోష పెడుతున్నారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాల పైసలను దారి మళ్లిస్తున్నారు. అర్హులైన లబ్ధిదారులకు ఇంకా దళిత బంధు చేరలేదు కేంద్ర మంత్రి భగవంతు కుభ మహబూబ్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 12 : ‌తెలంగాణ రాష్ట్రంలో రజాకార్ల రాజ్యం…

రాష్ట్రంలో సర్వత్రా బీఆర్‌ఎస్‌ ‌వ్యతిరేక పవనాలు

రానున్న ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారు రైతు బాంధవులమంటూ కేసీఆర్‌, ‌కేటీఆర్‌ ‌మభ్య పెడుతున్నారు బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్‌ ‌కె.లక్ష్మణ్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 10 : ‌తెలంగాణ రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం రైతు బంధు పేరు చెప్పి రైతులకు ఇతర వ్యవసాయ పథకాలు, సబ్సిడీలకు కోత పెట్టిందని బిజెపి…

ఉపన్యాసాలతో ఊదరగొట్టడం అలవాటే…

హావిలు ఇవ్వడం…మరచిపోవడం పరిపాటే కాంగ్రెస్‌ ‌తీరుపై మండిపడ్డ మంత్రి కెటిఆర్‌ ‌కేసీఆర్‌తోనే గిరిజనులకు న్యాయం సాధ్యమన్న మంత్రి బీఆర్‌ఎస్‌లో చేరిన దేవరకొండ నేతలు   హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 11 : ఎన్నికలు వొచ్చినప్పుడల్లా ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇవ్వడం కాంగ్రెస్‌ ‌పార్టీకి అలవాటేనని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మంత్రి కేటీఆర్‌ ‌ధ్వజమెత్తారు. హావి•లు ఇవ్వడం అమలు…

ఇది హుస్నాబాద్‌ ఆత్మగౌరవ సభ : ఎమ్మెల్యే వొడితల సతీష్‌ ‌కుమార్‌

ఈ ‌నెల 15న సిఎం కేసీఆర్‌ ‌హాజరయ్యే సభ పెద్ద ఎత్తున విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే వొడితల సతీష్‌ ‌కుమార్‌ అన్నారు. బుధవారం అయన విలేఖరులతో మాట్లాడుతూ..‘ఇది ఒక ప్రతిష్టాత్మక సభ..ఇది హుస్నాబాద్‌ ‌ప్రజల ఆత్మగౌరవ సభ..హుస్నాబాద్‌ ‌నుండే ఎన్నికల ప్రచారాన్ని సిఎం కేసీఆర్‌ ‌ప్రారంభించబోతున్నారు… ఇది ఒక చారిత్రక సందర్భం..మూడోసారి గులాబీ…

15‌న హుస్నాబాద్‌ ‌సి ఎం కేసీఆర్‌ ‌సభకు చురుగ్గా ఏర్పాట్లు

పర్యవేక్షించిన ఎమ్మెల్యే వొడితల సతీష్‌ ‌కుమార్‌ ‌మండలాలవారిగా సన్నాహక సమావేశాలు కదం తొక్కుతున్న గులాబీ సైన్యాలు హుస్నాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 11 : ‌గులాబీ బాస్‌ ‌సిఎం కేసీఆర్‌ ‌సభకు హుస్నాబాద్‌ ‌ముస్తాబవుతుంది. ఈ నెల 15న ఆదివారం రోజు హుస్నాబాద్‌ ‌పట్టణంలో తొలి ఎన్నికల ప్రచార సభలో సిఎం కేసీఆర్‌ ‌పాల్గొననున్నారు. హుస్నాబాద్‌ ‌నుండే…

సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు వాయిదా

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 11 : ‌సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు వాయిదాపడ్డాయి. సింగరేణి యాజమాన్యం అభ్యర్థన మేరకు డిసెంబర్‌ 27‌న ఎన్నికలను నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సింగరేణి ఎలక్షన్స్‌ను వాయిదావేయడానికి అంగీకరించింది. నవంబర్‌ 30‌వ తేదీలోపు ఎన్నికల తుది జాబితాను రూపొందించి కార్మిక శాఖకు సమర్పించాలని సింగరేణి యాజమాన్యాన్ని…

అమ్మవార్ల దీవెనతో అధికారంలోకి బిజెపి

గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు తీసుకొస్తాం వారి అభివృద్ధే మా లక్ష్యం కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్‌ ‌రెడ్డి వనదేవతలను దర్శించుకున్న కేంద్ర మంత్రి ములుగు, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 11 : అమ్మవార్ల దీవెనతో వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వొస్తుందని, అధికారంలోకి రాగానే రాష్ట్రంలో  గిరిజన జనాభా ప్రాతిపదికన…

జనగామ గడ్డ..ఉద్యమాల అడ్డ

కోట్లాటల పార్టీ కాంగ్రెస్‌…11 ‌సార్లు ఆవకాశం ఇస్తే ఆబివృద్ధి శూన్యం ఈ నెల 16న జనగామలో కేసిఆర్‌ ‌సభ జనగామ పార్టీ కార్యకర్తల సమావేశంలో మంత్రి తన్నీరు హరీష్‌రావు కాంగ్రెస్‌ ‌పార్టీవి దొంగ సర్వేలు : మంత్రి దయాకర్‌రావు సిఎం కేసిఆర్‌ ‌హయంలోనే తెలంగాణ ఆబివృద్ధి : మంత్రి సత్యవతి రాథోడ్‌ ‌జనగామ ఆబివృద్ధి కొరకు…

‌సిఎం కేసీఆర్‌ ‌విప్లవాత్మక నిర్ణయాల వలన హైదరాబాద్‌ ‌విశ్వ నగరంగా అవతరించింది

• తెలంగాణ ప్రజలు మరోసారి కేసీఆర్‌ ‌వైపే ఉన్నారు… • హబ్సిగూడ డివిజన్‌  ఆత్మీయ సమ్మేళనంలో బండారి లక్ష్మారెడ్డి ఉప్పల్‌,‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 11:  ‌వందేళ్ల ముందు చూపుతో ముఖ్యమంత్రి కేసీఆర్‌  ‌తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాల వలన హైదరాబాద్‌ ‌విశ్వ నగరంగా అవతరించి అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది అని  ఉప్పల్‌ ‌బి ఆర్‌ ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్ధి…