Category ముఖ్యాంశాలు

నేటి నుండి బతుకమ్మ పండుగ ఉత్సవాలు షురూ

ఊరూవాడా ఇక బతుకమ్మ సందడి నేడు ఎంగిలి పూల బతుకమ్మ…22న సద్దుల బతుకమ్మతో ముగియనున్న ఉత్సవాలు వరంగల్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 13 : ‌పూలపండగ బతుకమ్మకు తెలంగాణలో రంగం సిద్దం అయ్యింది. శనివారం నుంచి ఇక ఊరూవాడా బతుకమ్మ వేడుకలతో ఆడపడచుల సందడి కానరానుంది. పూలను బతుకమ్మగా కొలిచే అద్వితీయ సంప్రదాయం కేవలం తెలంగాణకే సొంతం.…

తెలంగాణ ఎన్నికలపై ఇసి ప్రత్యేక దృష్టి

అధికారుల తీరుపై ఫిర్యాదుల వెల్లువ డిజీపీ అంజనీ కుమార్‌పై కూడా నేరుగా ఈసీకి ఫిర్యాదులు హైదరాబాద్‌ ‌సీపీగా సందీప్‌ ‌శాండిల్య కొత్తగా ఎస్పీల, పలువురు అధికారుల బదిలీతో కొత్తవారి నియామకం పలువురు అధికారుల బదిలీతో కొత్తవారి నియామకం ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌13: ‌తెలంగాణ ఎన్నికల పై కేంద్ర ఎన్నికల కమిషన్‌ ‌ప్రత్యేక దృష్టి…

తొలగించిన అధికారుల స్థానంలో కొత్తవారు

ప్యానెల్‌ ‌జాబితాను పంపించిన సిఎస్‌ ‌హైదరాబాద్‌ ‌సిపి రేసులో సజ్జన్నార్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌12:  ఈసీ బదిలీ చేసిన పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం ప్యానెల్‌ ‌పంపింది. ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున పేర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు. నలుగురు కలెక్టర్లు, ముగ్గురు సీపీలు, 10 మంది ఎస్పీ పోస్టులకు, రవాణా,…

కాంగ్రెస్‌ ‌నాయకుల ఫోన్లపై పోలీసులు నిఘా

అధికార పార్టీకి అనుకూలంగా డీజీపీ• వ్యవహార శైలి…వెంటనే తొలగించాలి పోలీసుల తీరుపై మండిపడ్డ పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 12 : ‌కాంగ్రెస్‌ ‌నాయకుల ఫోన్లపై పోలీసులు నిఘా పెట్టారని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల వేళ వేగులుగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. గురువారం నాడు గాంధీభవన్‌లో ఆయన…

నేటి నుంచి పాఠశాలలకు దసరా సెలవులు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 12 : ‌బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు శుక్రవారం నుంచి సెలవులు ప్రకటించారు. ఈ నెల 26వ తేదీన పునఃప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా చివరి రోజు గురువారం ప్రతి పాఠశాల, కళాశాలలో పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు. విద్యార్థినులు సంప్రదాయ దుస్తులు ధరించి, బతుకమ్మలతో…

‘‘‌హ్యాట్రిక్‌ ‌విజయం’’ నమోదు దిశగా వొడితల సతీష్‌ ‌కుమార్‌

‌హుస్నాబాద్‌లో బీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఎన్నికల శంఖారావాన్ని సిఎం పూరించనున్నారు. లక్షమందితో బహిరంగ సభను హుస్నాబాద్‌లో నిర్వహించనున్నారు. ఈ అవకాశాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని స్థానిక గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి. ఈ సభ ద్వారా హుస్నాబాద్‌లో తిరుగులేని శక్తి బీఅర్‌ఎస్‌ ‌పార్టీకే ఉండనే సంకేతాలు ఇవ్వాలని ఆ పార్టీ భావిస్తుంది. హుస్నాబాద్‌లో ఎమ్మెల్యే వొడితల సతీష్‌ ‌కుమార్‌…

హుస్నాబాద్‌లో ‘‘గులాబీ జన జాతర’’కు సన్నాహాలు

15న జరిగే సిఎం కేసీఆర్‌ ‌సభకు విస్తృతంగా ఏర్పాట్లు హ్యాట్రిక్‌ ‌దిశగా ఏర్పాట్లపై ఎమ్మెల్యే సతీష్‌ ‌కుమార్‌ ‌నిరంతర పర్యవేక్షణ హుస్నాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 12 : ‌హుస్నాబాద్‌లో ఎక్కడ చూసినా గులాబీ సైన్యాలు కదం తొక్కుతున్నాయి. గులాబీ సైనికుల పదఘట్టనలతో.. హుస్నాబాద్‌ ‌మారుమోగుతుంది. నియోజకవర్గం గులాబీ వర్ణాన్ని సంతరించుకుంటుంది. గులాబీ పార్టీ అధినేత, సిఎం…

కారును పోలిన గుర్తులను తొలగించాలి

‌హైదరాబాద్‌, అక్టోబర్‌ 12(ఆర్‌ఎన్‌ఎ) : ‌కారును పోలిన గుర్తులను తొలగించేలా ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలను జారీ చేయాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ ‌పార్టీ దిల్లీ హైకోర్టులో రిట్‌ ‌పిటిషన్‌ ‌దాఖలు చేసింది. ఎన్నికల కమిషన్‌ ‌ఫ్రీ సింబల్స్ ‌లిస్ట్‌లో ఉన్న రోడ్డు రోలర్‌లాంటి గుర్తులతో బీఆర్‌ఎస్‌ ‌పార్టీకి నష్టం కలుగుతుందని పిటిషన్‌లో పేర్కొనగా..దీనిపై నేడు విచారణకు వొచ్చే…

అన్ని పార్టీల్లో బిసీ నినాదం

జనాభా ప్రాతిపదికన టెకెట్ల కేటాయింపుకు డిమాండ్‌ ‌కాంగ్రెస్‌, ‌బీజేపీలకు పీటముడిగా మారిన అభ్యర్థుల ఎంపిక ముందే లభ్యర్థుల ప్రకటనతో బీఆర్‌ఎస్‌కు ఉపశమనం హైదరాబాద్‌, అక్టోబర్‌ 12 : ‌నవంబర్‌ 30‌న జరిగే తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బిసీ అభ్యర్ధిత్వాల కోసం ఆ వర్గాల నుండి బలమైన డిమాండ్‌ ‌వొస్తున్నది. జనాభాలో 52 శాతం ఉన్న…